• Home » Perni Nani

Perni Nani

Perni Nani: పేర్ని నాని కేసులో ఊహించని మలుపు

Perni Nani: పేర్ని నాని కేసులో ఊహించని మలుపు

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమాల్లో రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. కృష్ణాజిల్లా బందరులో కోటి రూపాయల రేషన్ బియ్యం స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో పేర్ని నాని, చిక్కుకున్నారు.

AP News: పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

AP News: పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారంనాటికి వాయిదా పడింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం (బందరు) తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

AP Politics: ఇదెక్కడి ట్విస్ట్.. పేర్ని నానిని కాపాడుతోంది కూటమి నేతలేనా..!

AP Politics: ఇదెక్కడి ట్విస్ట్.. పేర్ని నానిని కాపాడుతోంది కూటమి నేతలేనా..!

Perni Nani - PDS Rice Bags: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి. ప్రస్తుతం బందరు రాజకీయాలకు దాన్ని అన్వయించే పరిస్థితి ఏర్పడింది. అధికారం ఉన్నా, లేకున్నా, రాజకీయ నేతలు కుంభకోణాలు, వివిధ అవినీతి ఆరోపణల్లో..

Minister Kollu Ravindra : సొమ్ము చెల్లిస్తే దొంగ దొర అవుతాడా?

Minister Kollu Ravindra : సొమ్ము చెల్లిస్తే దొంగ దొర అవుతాడా?

దొంగతనం చేసిన దొంగ ఆ సొమ్ము చెల్లిస్తే దొర అయిపోతాడా? అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.

Minister N Manohar : ఆ బియ్యం విలువ   2.23 కోట్లు

Minister N Manohar : ఆ బియ్యం విలువ 2.23 కోట్లు

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి సంబందించిన గోదాముల్లో మాయమైన బియ్యం విలువ రూ.1.7 కోట్లు కాదని, రూ.2.23 కోట్లకు..

Kollu Ravindra: ఏ ఒక్కరినీ వదలం.. మంత్రి కొల్లు హెచ్చరిక

Kollu Ravindra: ఏ ఒక్కరినీ వదలం.. మంత్రి కొల్లు హెచ్చరిక

Andhrapradesh: నీతులు చెప్పే మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం కుంభకోణంపై ఏం సమాధానం చెబుతారని మంత్రి కొల్లు రవ్రీంద ప్రశ్నించారు. రూ.90 లక్షల విలువైన బియ్యం మాయం చేసి పారిపోయారని విరుచుకుపడ్డారు. పోయిన బియ్యానికి డబ్బులు చెల్లిస్తామని తన దోపిడీని ఒప్పుకున్నారన్నారు.

Perni Nani: ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్

Perni Nani: ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్

అధికారులు జరిపిన వార్షిక తనిఖీల స్టాక్‌లో భారీగా రేషన్ బియ్యం వ్యత్యాసాన్ని గుర్తించారు. ఆ క్రమంలో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లుగాః గుర్తించారు. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాన, ఆయన భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Civil Supplies Department : కేసు మాఫీకి కాసులు!

Civil Supplies Department : కేసు మాఫీకి కాసులు!

పీడీఎస్‌ బియ్యం స్వాహా కేసులో డబ్బులు కట్టి బయటపడేందుకు మాజీ మంత్రి పేర్ని నాని వేసిన ఎత్తులు ఫలించేలా లేవు. ఈ ఘటనలో జరిమానా సుమారు రూ.1.72 కోట్లు చెల్లించినా క్రిమినల్‌ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

Machilipatnam: వైసీపీ నేత పేర్ని నాని సతీమణి కేసు విచారణ వాయిదా.. ఎందుకంటే..

Machilipatnam: వైసీపీ నేత పేర్ని నాని సతీమణి కేసు విచారణ వాయిదా.. ఎందుకంటే..

వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం (బందరు) తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

Ex-Minister Perni Nani : రూ. కోటి చెల్లించిన పేర్ని నాని!

Ex-Minister Perni Nani : రూ. కోటి చెల్లించిన పేర్ని నాని!

తన గోడౌన్‌లో పీడీఎస్‌ బియ్యం మాయమైన కేసు నుంచి బయటపడే ప్రయత్నాల్లో మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి