• Home » Perni Nani

Perni Nani

AP News: పేర్ని నాని కుటుంబంపై రేషన్ బియ్యం కేసు.. ఎస్పీ కీలక వ్యాఖ్యలు

AP News: పేర్ని నాని కుటుంబంపై రేషన్ బియ్యం కేసు.. ఎస్పీ కీలక వ్యాఖ్యలు

Andhrapradesh: రేషన్ బియ్యం మిస్సింగ్‌పై ఇప్పటికే కేసు నమోదు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందన్నారు. రికార్డులతో పాటు సీపీయూ సీజ్ చేసి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపామన్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి త్వరలోనే కొలిక్కి తెస్తామని వెల్లడించారు.

 Buddha Venkanna : పేర్ని నానీని ఉరితీయాలి

Buddha Venkanna : పేర్ని నానీని ఉరితీయాలి

పేదల బియ్యాన్ని పందికొక్కులా తిన్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానీని ఉరి తీయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.

 PDS Rice Scam : పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో.. పోలీసు విచారణకు పేర్ని నాని డుమ్మా

PDS Rice Scam : పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో.. పోలీసు విచారణకు పేర్ని నాని డుమ్మా

గోదాముల నుంచి పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో నోటీసులు జారీ అయినా మాజీ మంత్రి పేర్ని నాని ఆదివారం పోలీసుల ముందు హాజరు కాలేదు.

Buddha Venkanna: వైసీపీ అధినేత జగన్ వద్ద దొంగల ముఠా ఉంది: బుద్దా వెంకన్న

Buddha Venkanna: వైసీపీ అధినేత జగన్ వద్ద దొంగల ముఠా ఉంది: బుద్దా వెంకన్న

వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల బియ్యాన్ని నాని పందికొక్కులా తిన్నారని, ఆయన్ని వెంటనే ఊరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాని చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసే పనులు మాత్రం మరోలా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Perni Nani: పేర్ని నాని కేసులో ఊహించని మలుపు

Perni Nani: పేర్ని నాని కేసులో ఊహించని మలుపు

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమాల్లో రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. కృష్ణాజిల్లా బందరులో కోటి రూపాయల రేషన్ బియ్యం స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో పేర్ని నాని, చిక్కుకున్నారు.

AP News: పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

AP News: పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారంనాటికి వాయిదా పడింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం (బందరు) తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

AP Politics: ఇదెక్కడి ట్విస్ట్.. పేర్ని నానిని కాపాడుతోంది కూటమి నేతలేనా..!

AP Politics: ఇదెక్కడి ట్విస్ట్.. పేర్ని నానిని కాపాడుతోంది కూటమి నేతలేనా..!

Perni Nani - PDS Rice Bags: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి. ప్రస్తుతం బందరు రాజకీయాలకు దాన్ని అన్వయించే పరిస్థితి ఏర్పడింది. అధికారం ఉన్నా, లేకున్నా, రాజకీయ నేతలు కుంభకోణాలు, వివిధ అవినీతి ఆరోపణల్లో..

Minister Kollu Ravindra : సొమ్ము చెల్లిస్తే దొంగ దొర అవుతాడా?

Minister Kollu Ravindra : సొమ్ము చెల్లిస్తే దొంగ దొర అవుతాడా?

దొంగతనం చేసిన దొంగ ఆ సొమ్ము చెల్లిస్తే దొర అయిపోతాడా? అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.

Minister N Manohar : ఆ బియ్యం విలువ   2.23 కోట్లు

Minister N Manohar : ఆ బియ్యం విలువ 2.23 కోట్లు

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి సంబందించిన గోదాముల్లో మాయమైన బియ్యం విలువ రూ.1.7 కోట్లు కాదని, రూ.2.23 కోట్లకు..

Kollu Ravindra: ఏ ఒక్కరినీ వదలం.. మంత్రి కొల్లు హెచ్చరిక

Kollu Ravindra: ఏ ఒక్కరినీ వదలం.. మంత్రి కొల్లు హెచ్చరిక

Andhrapradesh: నీతులు చెప్పే మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం కుంభకోణంపై ఏం సమాధానం చెబుతారని మంత్రి కొల్లు రవ్రీంద ప్రశ్నించారు. రూ.90 లక్షల విలువైన బియ్యం మాయం చేసి పారిపోయారని విరుచుకుపడ్డారు. పోయిన బియ్యానికి డబ్బులు చెల్లిస్తామని తన దోపిడీని ఒప్పుకున్నారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి