Home » Perni Nani
దొంగతనం చేసిన దొంగ ఆ సొమ్ము చెల్లిస్తే దొర అయిపోతాడా? అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి సంబందించిన గోదాముల్లో మాయమైన బియ్యం విలువ రూ.1.7 కోట్లు కాదని, రూ.2.23 కోట్లకు..
Andhrapradesh: నీతులు చెప్పే మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం కుంభకోణంపై ఏం సమాధానం చెబుతారని మంత్రి కొల్లు రవ్రీంద ప్రశ్నించారు. రూ.90 లక్షల విలువైన బియ్యం మాయం చేసి పారిపోయారని విరుచుకుపడ్డారు. పోయిన బియ్యానికి డబ్బులు చెల్లిస్తామని తన దోపిడీని ఒప్పుకున్నారన్నారు.
అధికారులు జరిపిన వార్షిక తనిఖీల స్టాక్లో భారీగా రేషన్ బియ్యం వ్యత్యాసాన్ని గుర్తించారు. ఆ క్రమంలో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లుగాః గుర్తించారు. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాన, ఆయన భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
పీడీఎస్ బియ్యం స్వాహా కేసులో డబ్బులు కట్టి బయటపడేందుకు మాజీ మంత్రి పేర్ని నాని వేసిన ఎత్తులు ఫలించేలా లేవు. ఈ ఘటనలో జరిమానా సుమారు రూ.1.72 కోట్లు చెల్లించినా క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం (బందరు) తాలుకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
తన గోడౌన్లో పీడీఎస్ బియ్యం మాయమైన కేసు నుంచి బయటపడే ప్రయత్నాల్లో మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నారు.
కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సివిల్ సప్లయి గోదాంలో బియ్యం అవకతవకలపై ప్రధాన నిందితురాలిగా పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బందరు తాలుకా పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మానస తేజపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రేషన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దందా బయటపడింది. పౌరసరఫరాల శాఖకు ఆయన అద్దెకు ఇచ్చిన గోదాముల్లో సుమారు 250 టన్నుల బియ్యం మాయమైంది.