Home » Perni Nani
వైసీపీ కార్యకర్తల సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో ..
పామర్రు పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ మాజీ మంత్రి పేర్ని నాని దాఖలు చేసిన పిటిషన్ విషయంలో నిరాశ ఎదురైంది. ఎందుకంటే తాజాగా ఆ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతోపాటు కీలక ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని మాజీ సీఎం జగన్, వారి సైకోలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. రప్పా రప్పా అంటారా.. మీకు సిగ్గు శరం ఏమైనా ఉందా? అంటూ వారిపై నిప్పులు చెరిగారు. అంతేకాకుండా..
గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వెను మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని హస్తం బట్టబయలైంది. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకు, గొడవలు సృష్టించడానికి ముందస్తు ప్రణాళికతోనే...
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానిపై విజయవాడలో ఆదివారం నాడు మరో కేసు నమోదైంది. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా, ఆషాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్నినానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్రకు పేర్నినాని పాల్పడుతున్నారని మండిపడ్డారు.
గుడివాడ వివాదంపై మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని ఫోన్ సంభాషణ లీక్ అయింది. కూటమి నేత, వైసీపీ నేత మధ్య జరిగిన వాగ్వాదానికి కులం రంగు పులిమి వివాదం చేయాలని పేర్ని నాని ప్రయత్నం చేస్తున్నట్లు ఆ సంభాషణలో ఉంది.
మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశాల్లో రప్పా రప్పా అనటం కాదు చేసి చూపించండి.. అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Gudivada Flexi War: టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడలో రాజకీయం హీటెక్కింది. వరుసగా రెండు రోజుల నుంచి పేర్నినాని చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు చించివేశారు.
Bode Prasad Vs Perni Nani: చీకట్లో కన్ను కొడితే.. తలలు నరికేయండి అని కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మండిపడ్డారు. చంద్రబాబు అభివృద్ధి – సంక్షేమం చేసి ప్రజల మన్ననలు పొందాలని పదేపదే చెప్తూ ఉంటారన్నారు.