• Home » Pemmasani Chandrasekhar

Pemmasani Chandrasekhar

Pemmasani: BSNL 4జీ సేవలపై కీలక ప్రకటన

Pemmasani: BSNL 4జీ సేవలపై కీలక ప్రకటన

భారత దేశ వ్యాప్తంగా వచ్చే మార్చి నెల నాటికి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) ప్రకటించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

Satyakumar: ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్‌లపై కీలక ప్రకటన

Satyakumar: ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్‌లపై కీలక ప్రకటన

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి పేదలకు వైద్య సేవలు అందించడంలో ముందంజలో ఉందని మంత్రి సత్య కుమార్ యాదవ్ (Minister Satyakumar) తెలిపారు. నాట్కో ఫార్మా కంపనీ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

YS Sharmila: ఆరోగ్య శ్రీ‌పై అనుమానాలు కలిగించొద్దు..  ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి

YS Sharmila: ఆరోగ్య శ్రీ‌పై అనుమానాలు కలిగించొద్దు.. ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోగ్య శ్రీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం ప్రజలకు అనుమానాలు కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు.

AP Ministers: జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహించారు.. ఏపీ మంత్రుల ఫైర్

AP Ministers: జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహించారు.. ఏపీ మంత్రుల ఫైర్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డికు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. వినుకొండలో ఇద్దరు వ్యక్తులు మధ్య సంఘటనను రాజకీయంగా వాడుతున్నారని ఆరోపించారు.

AP Politics: నేడు ఎంపీలతో చంద్రబాబు సమావేశం.. ప్రధాన అజెండా అదే..!

AP Politics: నేడు ఎంపీలతో చంద్రబాబు సమావేశం.. ప్రధాన అజెండా అదే..!

జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది.

Pemmasani: అలా చేస్తే ఇకపై కఠినమైన చర్యలు ఉంటాయి.. పెమ్మసాని వార్నింగ్

Pemmasani: అలా చేస్తే ఇకపై కఠినమైన చర్యలు ఉంటాయి.. పెమ్మసాని వార్నింగ్

నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మే వారు అటువంటి పనులు మానుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) అన్నారు. గుంటూరు జిల్లాలో వ్యవసాయ సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

PM Modi : మనమంతా ఒక్కటే!

PM Modi : మనమంతా ఒక్కటే!

ఎన్డీయే సభ్యులమైన మనమందరం ఒకటేనని.. తనను కలవాలనుకుంటే ఎప్పుడైనా నిరభ్యంతరంగా కలవొచ్చని ప్రధాని మోదీ టీడీపీ ఎంపీలతో అన్నారు. అందరూ కలిసి వచ్చినా..

18th Lok Sabha  : కొలువుదీరిన లోక్‌సభ

18th Lok Sabha : కొలువుదీరిన లోక్‌సభ

పార్లమెంట్‌ కొత్త భవనంలో 18వ లోక్‌సభ కొలువుదీరింది. ఈ భవనంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. తొలుత ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మెహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.

Pemmasani: వైసీపీ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసింది

Pemmasani: వైసీపీ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసింది

వైసీపీ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసి, ఖజానాను ఖాళీ చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సమీక్ష చేసినట్లు తెలిపారు.

America TDP Fans: అమెరికాలో టీడీపీ అభిమానుల సంబురాలు

America TDP Fans: అమెరికాలో టీడీపీ అభిమానుల సంబురాలు

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార చేయడంతో అమెరికాలో సంబురాలు అంబురాన్నంటాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి