• Home » Pemmasani Chandrasekhar

Pemmasani Chandrasekhar

 AP Chambers Request: అమరావతిలో ఎన్‌ఐఆర్‌డీ అండ్‌ పీఆర్‌

AP Chambers Request: అమరావతిలో ఎన్‌ఐఆర్‌డీ అండ్‌ పీఆర్‌

అమరావతిలో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ అండ్ పీఆర్) ఏర్పాటు చేయాలని ఏపీ పరిశ్రమల సమాఖ్య కేంద్ర ప్రభుత్వానికి వినతి చేసింది. రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి పథకాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, మరియు పరిశ్రమల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కూడా సూచించారు.

Pemasani Chandrasekhar: భూ వివాద్‌ నుంచి భూ విశ్వాస్‌ వైపు సాగాలి

Pemasani Chandrasekhar: భూ వివాద్‌ నుంచి భూ విశ్వాస్‌ వైపు సాగాలి

భూమికి స్పష్టమైన హక్కుల కోసం రికార్డుల డిజిటలైజేషన్‌ అత్యవసరం అని కేంద్ర మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. రాష్ట్రాల రాజకీయం వల్ల ఇది ఆలస్యం అవుతోందని వ్యాఖ్యానించారు.

AP GOVT: గుడ్‌న్యూస్.. ఆ జిల్లా  ప్రజల కోరిక నెరవేర్చనున్న కూటమి సర్కార్

AP GOVT: గుడ్‌న్యూస్.. ఆ జిల్లా ప్రజల కోరిక నెరవేర్చనున్న కూటమి సర్కార్

Pemmasani Chandrasekhar: గుంటూరు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేలా కీలక నిర్ణయం తీసుకుంది. శంకర్ విలాస్ బ్రిడ్జిని అధునాతనంగా నిర్మించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి.

Pemmasani: అమెరికాలో చంద్రబాబు చాలా మందికి ఫీజులు కడతారు: పెమ్మసాని

Pemmasani: అమెరికాలో చంద్రబాబు చాలా మందికి ఫీజులు కడతారు: పెమ్మసాని

Pemmasani Chandrasekhar: ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు వద్ద వ్యక్తిగతంగా నేర్చుకున్న అంశాలు తనకు అమెరికాలో ఎంతో ఉపయోగపడ్డాయని పెమ్మసాని గుర్తు చేసుకున్నారు.

Minister Pemmasani:  వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేసింది..పెమ్మసాని ఫైర్

Minister Pemmasani: వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేసింది..పెమ్మసాని ఫైర్

Minister Pemmasani Chandra Sekhar: పీవీకే నాయుడు మార్కెట్‌లో వ్యాపారులు ఆందోళన చెందవద్దని వారికి అండగా ఉంటామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాటిచ్చారు. త్వరగా కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని తెలిపారు.

Pemmasani: గుంటూరు అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని కీలక నిర్ణయం

Pemmasani: గుంటూరు అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని కీలక నిర్ణయం

Pemmasani Chandrasekhar: గుంటూరు అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పెమ్మసాని చంద్రశేఖర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Pemmasani Chandrasekhar: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Pemmasani Chandrasekhar: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Pemmasani Chandrasekhar: మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్వెన్షన్ స్కీం (MIS) ద్వారా మిర్చి క్వింటాకు రూ.11,781 మద్దతు ధరగా కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

 Minister P. Chandrashekhar : కేంద్ర బడ్జెట్‌ విప్లవాత్మకం: పెమ్మసాని

Minister P. Chandrashekhar : కేంద్ర బడ్జెట్‌ విప్లవాత్మకం: పెమ్మసాని

విప్లవాత్మకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు.

Pemmasani Chandrashekhar : జగన్‌ పాలనలో రాష్ట్రానికి చెడ్డపేరు

Pemmasani Chandrashekhar : జగన్‌ పాలనలో రాష్ట్రానికి చెడ్డపేరు

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్‌ జగన్‌ చెడ్డపేరు తీసుకొచ్చారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌....

Pemmasani Chandra Sekhar: అమరావతిపై జగన్ కుట్ర.. పెమ్మసాని చంద్రశేఖర్ విసుర్లు

Pemmasani Chandra Sekhar: అమరావతిపై జగన్ కుట్ర.. పెమ్మసాని చంద్రశేఖర్ విసుర్లు

Pemmasani Chandra Sekhar :అమరావతిని జగన్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని ద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో రోడ్లనిర్మాణ పనులు మూలన పడ్డాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి