• Home » Pemmasani Chandrasekhar

Pemmasani Chandrasekhar

జమిలి మంచిదే: కేంద్ర మంత్రి పెమ్మసాని

జమిలి మంచిదే: కేంద్ర మంత్రి పెమ్మసాని

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు.

AP NEWS: జమిలీ ఎన్నికలపై పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు

AP NEWS: జమిలీ ఎన్నికలపై పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు

జమిలీ ఎన్నికలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ హబ్‌గా ఏపీని తయారు చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే గూగూల్‌తో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. వీవీఐటీలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అన్నారు.

Nimmala Ramanaidu:వారిపై నిందలు మోపిన దుర్మార్గుడు జగన్.. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం

Nimmala Ramanaidu:వారిపై నిందలు మోపిన దుర్మార్గుడు జగన్.. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం

ఆడపిల్లలకు మేనమామ అంటూ రాష్ట్రంలో వేల మంది అపహరణకు గురవుతున్నా ఏనాడూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని. ఆ సంపదను కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ కలసి రావాలని పిలుపునిచ్చారు.

 Minister Pemmasani : గ్రాండ్‌ క్యాన్యన్‌లా గండికోట

Minister Pemmasani : గ్రాండ్‌ క్యాన్యన్‌లా గండికోట

అమెరికాలోని గ్రాండ్‌ క్యాన్యన్‌ తరహాలో గండికోటను అభివృద్థి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కేంద్ర గ్రామీణాభివృద్థి, కమ్యూనికేషన్‌ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పారు.

Minister Narayana:  జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణ..  మంత్రి నారాయణ వార్నింగ్

Minister Narayana: జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణ.. మంత్రి నారాయణ వార్నింగ్

రబీ సీజన్‌లో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తీర్మానం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సోమశిల నుంచి 55.100 టీఎంసీల నీటిని 5.51లక్షల ఎకరాలకు, కండలేరు నుంచి 22.600 టీఎంసీలతో 2.26లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.

ఢిల్లీలో బాబు బ్రాండ్‌

ఢిల్లీలో బాబు బ్రాండ్‌

‘చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టులకు కేంద్రం ఇవ్వడానికి సమ్మతి తెలిపిన విలువ రూ.60 వేల కోట్లు. నమ్మశక్యం కానన్ని నిధులు కేంద్రం నుంచి సాధించగలిగాం. వంద రోజుల్లో ఇన్ని నిధులకు సమ్మతి తెచ్చుకోవడం ఒక అద్భుతం’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్‌ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయ పడ్డారు.

Dr Chandrasekhar Pemmasani: ‘సమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా’

Dr Chandrasekhar Pemmasani: ‘సమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా’

సమాజం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కష్టపడే తత్వం, మంచి బుద్ది, జ్ఞానం, సరిపడినంత ధనం, ధైర్యం కలిగిన తనలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి అవసరమైన సాయం చేయకుంటే సమాజం బాగుపడదనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన వివరించారు.

Pemmasani Chandrasekhar : కేంద్ర సాయం అందేలా కృషి

Pemmasani Chandrasekhar : కేంద్ర సాయం అందేలా కృషి

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి వీలైనంత సాయం అందించేందుకు కృషి చేస్తానని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ భరోసా ఇచ్చారు. వ

Pemmasani: సీఎం రిలీఫ్ ఫండ్‎కు పెమ్మసాని ఫౌండేషన్ విరాళం

Pemmasani: సీఎం రిలీఫ్ ఫండ్‎కు పెమ్మసాని ఫౌండేషన్ విరాళం

సీఎం రిలీఫ్ ఫండ్‎కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) ,పెమ్మసాని రవిశంకర్ వారి ఫౌండేషన్ ద్వారా రూ. కోటి విరాళం అందజేశారు. సీఎం చంద్రబాబుకు పెమ్మసాని చెక్కు ఇచ్చారు.

Rain Alert: వరద  ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని పర్యటన..

Rain Alert: వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని పర్యటన..

గుంటూరు జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి