Home » PBKS
Shreyas Iyer: ఐపీఎల్లో మరో భీకర యుద్ధానికి అంతా సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్తో పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జియాంట్స్ ఇవాళ తాడోపేడో తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్లో తప్పక చూడదగిన ప్లేయర్లు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Indian Premier League: వారం వారం ఐపీఎల్ మరింత హీటెక్కుతోంది. ఒకదాన్ని మించి మరో భీకర పోరు జరుగుతున్నాయి. కొన్ని సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. ఇవాళ కూడా అలాంటి ఓ సమరమే జరగనుంది.
Indian Premier League: ఐపీఎల్ నయా ఎడిషన్ను విజయంతో ఆరంభించింది పంజాబ్ కింగ్స్. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన అయ్యర్ సేన.. స్టార్లతో పాటు కుర్రాళ్లు కూడా రాణించడంతో గుజరాత్ టైటాన్స్ను 11 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాడ్లక్ గురించి తెలిస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఐపీఎల్లో ఒక దశాబ్దంపైగా ఆడినా కూడా అయ్యర్ సెంచరీ సాధించలేకపోయాడు. అది కూడా సెంచరీ దగ్గరి వరకు వెళ్లి అనేక మ్యాచుల్లో మిస్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా మళ్లీ అదే జరిగింది.
ఈసారి ఐపీఎల్లో పంజాబ్ సూపర్ కింగ్స్ జట్టు ఎలాగైనా టైటిల్ గెలవాలనే ధీమాతో ఉంది. ఈ జట్టు బ్యాటింగ్ లైనప్ చూస్తే నిజమే అనిపిస్తుంది. గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, శ్రేయస్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
Gujarat vs Punjab: ఐపీఎల్ 2025 బరిలోకి దిగుతున్నాయి గుజరాత్-పంజాబ్ జట్లు. తొలి మ్యాచ్లోనే నెగ్గి ఘనంగా కొత్త సీజన్ను స్టార్ట్ చేయాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి ఇప్పుడు చూద్దాం..
ఈసారి IPL 2025 కోసం మెగా వేలం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెటరన్ ప్లేయర్లు, కోచ్ల కోసం ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాకు టీ20 టైటిల్ను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వచ్చే సీజన్లో పంజాబ్ కింగ్స్కు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఐపీఎల్ 2024లో ఈరోజు 11వ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ శనివారం ఏకనా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడిన లక్నో ఈ మ్యాచులో తొలి విజయం సాధించాలని చూస్తున్నారు. మరోవైపు పంజాబ్ చివరి మ్యాచ్ RCB చేతిలో ఓడిన జట్టు ఈ మ్యాచ్ గెలవాలని భావిస్తోంది.
ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ 17లో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్(punjab kings), ఢిల్లీ క్యాపిటల్స్(delhi capitals) జట్ల మధ్య ఛండీగఢ్(chandigarh) ముల్లన్పూర్(Mullanpur)లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ రెండు జట్లలో ఏ మ్యాచ్ గెలుస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.
Preity Zinta: మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా పెద్ద పొరపాటే చేసింది. పొరపాటున తమ లిస్ట్లో లేని ఆటగాడిని కొనేసింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని వేలం నిర్వహకురాలు మల్లికా సాగర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.