• Home » Payyavula Keshav

Payyavula Keshav

Payyavula Keshav: ఎన్నేళ్లో వేచిన ఉదయం..!

Payyavula Keshav: ఎన్నేళ్లో వేచిన ఉదయం..!

ఆయనది మూడు దశాబ్దాల రాజకీయం. ఎన్టీఆర్‌ పిలుపుతో 1994లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. అప్పటికి ఆయన వయస్సు 29 ఏళ్లు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో విషయ పరిజ్ఞానం పెంచుకున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన నోటి వెంట మాట వచ్చిందంటే తూటాలా పేలుతుంది. భాషపై పట్టు.. యాస, ప్రాసను సమపాళ్లలో పండించగల దిట్ట. మైక్‌ తీసుకున్నారంటే మాటాల్లో వాడి.. వేడి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనే ..

Payyavula Keshav: నమ్మకాన్నీ వమ్ము కానీయం

Payyavula Keshav: నమ్మకాన్నీ వమ్ము కానీయం

తనకు మంత్రి పదవి రావడంతో తన బాధ్యత మరింత పెంచిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్సష్టం చేశారు. ఈ సమాజానికి తిరిగి తాము ఏం చేయగలమనే ఆలోచనతోనే ఈ రోజు తమ ప్రస్థానం మొదలవుతుందని తెలిపారు.

PAYYYAVULA KESHAV :మా అస్త్రం సూపర్‌ సిక్స్‌

PAYYYAVULA KESHAV :మా అస్త్రం సూపర్‌ సిక్స్‌

నా హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు తప్ప.. ఉరవకొండ నియోజకవర్గంలో కొత్తగా చేసేందిమీ లేదు. మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తాను. సూపర్‌ సిక్స్‌ పథకాలే మా అస్త్రం. నియోజకవర్గంలో సాగు, తాగు నీటి సమస్యలకు పరిష్కారం చూపుతాను. హంద్రీనీవా నీటితో ఆయకట్టును కోనసీమ తరహాలో అభివృద్ధి చేస్తాను’ అని టీడీపీ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ...

YCP : యానిమేటర్లతో వైసీపీ సమావేశం

YCP : యానిమేటర్లతో వైసీపీ సమావేశం

ఎన్నికలలో మహిళలను ప్రలోభ పెట్టేందకు అధికార పార్టీ కుయుక్తులు పన్నుతోంది. ఉరవకొండ పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో యానిమేటర్లతో మాజీ ఎంపీపీ చంద్రమ్మ గురువారం రహస్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విశ్వ ప్రధాన అనుచరుడు పాల్గొనడం గమనార్హం. విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూడగానే మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అక్కడి ...

AP Elections: ఏపీ ఎన్నికల్లో తొలి నామినేషన్ ఈయనదే..!

AP Elections: ఏపీ ఎన్నికల్లో తొలి నామినేషన్ ఈయనదే..!

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections) నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో.. ఇలా నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, కూటమి అభ్యర్థులు పలువురు తొలి రోజే నామినేషన్లు దాఖలు చేశారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల కోలాహలం.. భారీ ర్యాలీల మధ్య నామినేషన్లు వేశారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉండటంతో వారి తరఫున కుటుంబ సభ్యులు కూడా పలుచోట్ల నామినేషన్లు వేయడం జరిగింది. తొలిరోజు, ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో సుమారు 20 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారని తెలుస్తోంది. అయితే.. అందరికంటే ముందుగా..

Payyavula Keshav: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న  వైసీపీ

Payyavula Keshav: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ

ఎన్నికల్లో వైసీపీ(YSRCP) అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. సీఈఓ కార్యాలయంలో శనివారం నాడు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అక్రమ ఎత్తుగడలపై ఫిర్యాదు చేశానని చెప్పారు. టీడీపీ ఎన్నికల ప్రచార బృందాలపై వైసీపీ నేతలు ఏదో ఒక గొడవ పెట్టకొని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు.

TDP: అనంతలో ఎగిరేది టీడీపీ, జనసేన జెండాలే..: పయ్యావుల

TDP: అనంతలో ఎగిరేది టీడీపీ, జనసేన జెండాలే..: పయ్యావుల

వైసీపీ ప్రభుత్వం బిందుసేద్యాన్ని పక్కన పెట్టిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. శనివారం నాడు ఉరవకొండలో "రా.. కదలి రా' సభ నిర్వహించారు ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.

TDP: ఎంపీ విజయసాయిపై  పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం

TDP: ఎంపీ విజయసాయిపై పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం

కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసిన సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( MP Vijayasai Reddy ) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ( Payyavula Keshav ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Payyavula Keshav: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అరెస్ట్.. అనంతలో హైటెన్షన్

Payyavula Keshav: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అరెస్ట్.. అనంతలో హైటెన్షన్

Andhrapradesh: రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్‌కు కాకుండా కనేకల్ పోలీస్ స్టేషన్‌కు పయ్యావులను పోలీసులు తరలిస్తున్నారు.

Payyavula Keshav: జీబీసీకి సాగునీటిని విడుదల చేయాలంటూ పయ్యావుల ఆందోళన

Payyavula Keshav: జీబీసీకి సాగునీటిని విడుదల చేయాలంటూ పయ్యావుల ఆందోళన

Andhrapradesh: జీబీసీకి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం హంద్రీనీవా కాలువ సమీపంలో రైతులతో కలిసి బైఠాయించిన పయ్యావుల నిరసన చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి