• Home » Payyavula Keshav

Payyavula Keshav

CM Chandrababu: ఢిల్లీ టూర్‌పై మంత్రులు, అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు..

CM Chandrababu: ఢిల్లీ టూర్‌పై మంత్రులు, అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు..

రేపటి(బుధవారం) ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) మంత్రులు పయ్యావుల, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ టూర్‌లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రుల ఎదుట ప్రస్తావించాల్సిన అంశాలపై మంత్రులు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కసరత్తు చేశారు.

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ తొలి సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర..!

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ తొలి సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర..!

నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఉదయం 10 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లోని కేబినెట్ హాల్లో మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చేసిన ఐదు సంతకాలకు నేడు కేబినెట్‌లో ఆమోదం తెలపనున్నారు.

Payyavula Keshav: ఆర్థిక సవాళ్లను అధిగమిస్తాం.. పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

Payyavula Keshav: ఆర్థిక సవాళ్లను అధిగమిస్తాం.. పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

విభజన వల్ల వచ్చిన ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి, గడిచిన 5 ఏళ్ల లో ఆర్ధిక పరమైన తప్పులను సరిదిద్దాడానికి కేంద్ర సహకారం కావాలని కోరానని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు.

Gorantla Butchaiah Chowdary: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల.. ఫోన్ చేసి చెప్పిన పయ్యావుల

Gorantla Butchaiah Chowdary: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల.. ఫోన్ చేసి చెప్పిన పయ్యావుల

అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. అసెంబ్లీకి 7 సార్లు గెలుపొందారు. బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.

Pawan Kalyan: పవన్ ఏ పేషీ అయినా తీసుకోవచ్చు..!!

Pawan Kalyan: పవన్ ఏ పేషీ అయినా తీసుకోవచ్చు..!!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయం, సచివాలయంలో పేషి ఖరారు కావాల్సి ఉంది. జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంగా కన్ఫామ్ అవనుంది. సచివాలయంలో గల కార్యాలయాలను పవన్ కల్యాణ్ ఈ రోజు పరిశీలించారు. ఇంతలోనే పవన్ పేషీపై వార్తలు వస్తున్నాయి. అందుకు గల కారణం సెకండ్ బ్లాక్‌లో ఫైనాన్స్ అని స్టిక్కర్ కనిపించడం.

AP Politics:  గత  ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ లెక్కలు చూడాలి.. పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

AP Politics: గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ లెక్కలు చూడాలి.. పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

అనంతపురం జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) హామీ ఇచ్చారు. తాను రాష్ట్రానికి మంత్రిని అయినా.. అనంతపురం జిల్లాకు కూలీనేనని తెలిపారు. తాగు, సాగునీటి కోసం జరిగిన పోరాటాల మధ్య తాను పెరిగానని చెప్పారు.

Minister Payyavula: మాజీ మంత్రి యనమలను కలిసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..

Minister Payyavula: మాజీ మంత్రి యనమలను కలిసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి (Yanamala Ramkrishnudu)ని ప్రస్తుత ఏపీ ఆర్థిక మంత్రి(Finance Minister) పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) మర్యాదపూర్వకంగా కలిశారు.

 Payyavula Keshav : కొంగొత్త ఆశలు

Payyavula Keshav : కొంగొత్త ఆశలు

రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రిత్య శాఖలు పయ్యావుల కేశవ్‌కు దక్కడంతో జిల్లాలో కొంగొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో పయ్యావుల కేశవ్‌ కీలక భూమిక పోషించనున్నారనడంలో సందేహం లేదు. ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించడమే ఇందుకు నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే కరువు జిల్లా అనంతకు దక్కిన అరుదైన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా చరిత్ర లో ఎంతోమంది మంత్రులుగా పనిచేసినా జిల్లాకు ఆర్థికశాఖ దక్కలేదు. ఆ అరుదైన అవకాశాన్ని పయ్యావుల కేశవ్‌ దక్కించుకున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ...

Payyavula Keshav: ఏపీలో ప్రతిపక్షం ఉండాలి.. పయ్యావుల ఆసక్తికర వ్యాఖ్యలు

Payyavula Keshav: ఏపీలో ప్రతిపక్షం ఉండాలి.. పయ్యావుల ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నామని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) వ్యాఖ్యానించారు. ఎందుకంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలని కోరుకుంటున్నానని చెప్పారు.

AP News: పయ్యావులకు కీలక బాధ్యతలు..!!

AP News: పయ్యావులకు కీలక బాధ్యతలు..!!

: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలు కేటాయించారు. సీనియారిటి, సామాజిక సమీకరణాల ఆధారంగా శాఖల కేటాయింపు చేశారు. పయ్యావుల కేశవ్‌కు కీలక శాఖలు అప్పగించారు. మంచి వక్త అయిన కేశవ్‌కు నాలుగు శాఖల బాధ్యతలు అప్పజెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి