Home » Payyavula Keshav
ఏపీ ప్రభుత్వంపై (AP GOVT) ఉరవకొండ నియోజకవర్గం టీడీపీ (TDP) ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) విమర్శలు గుప్పించారు.
వ్యవసాయాన్ని నాశనం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM JAGAN)... ఏం ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి భజన చేయడమే విశ్వేశ్వర్ రెడ్డి పని.. రైతుల కష్టాలు విశ్వేశ్వర్ రెడ్డికి పట్టవు. ఇళ్ల ముందు డ్రైనేజ్ వేయని నేతలు.. ప్రాజెక్టులు కడతారా?
జగన్మోహన్ రెడ్డి అసమర్థత, కమీషన్ల కక్కుర్తి రాష్ట్ర విద్యుత్ రంగాన్ని, ప్రజల్ని దెబ్బతీస్తోందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు.
ఏపీ (AP)లో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని టీడీపీ (TDP) సీనియర్ నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ (Current) ఒప్పందాల్లో తప్పులేదని, అంతా సక్రమంగానే జరిగాయని హైకోర్టు (High Court) చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కావాలనే కక్షతో...
ఏపీ అసెంబ్లీ (AP Assembly) చివరి రోజున.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ (TDP Members Suspension) తర్వాత కాగ్ నివేదిక (CAG Report) సభలో పెట్టారని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (Public Accounts Committee)లో ఖాళీలపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ (Speaker Tammineni Sitaram)కు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) లేఖ (Letter) రాశారు.
ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ (CM Jagan)ఆరోపణలపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ఫైర్ అయ్యారు.
ఏపీ అసెంబ్లీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.
సెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పేర్ని నాని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య చిట్ చాట్ జరిగింది. పైకి చూసేందుకు ఇది బాగానే అనిపించినా కూడా..