Home » Pattabhi ram
కృష్ణా జిల్లా: తెలుగు వాళ్ల కీర్తిని దశ దిశలా వ్యాప్తి చేసిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్ (NTR) అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) అన్నారు.
అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram).. జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ను టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి బుధవారం కుటుంబ సమేతంగా కలిశారు.
జగన్ (Jagan) ఓటమి భయంతో రౌడీమూకలను వదులుతున్నారని పట్టాభి ఆరోపించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP leader Kommareddy Pattabhi Ram) సంచలన ఆరోపణలు చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు వెళ్తే అక్రమ కేసులు పెట్టారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP leader Kommareddy Pattabhi Ram) ఆరోపించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్(TDP leader Kommareddy Pattabhi Ram) విడుదల
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్(TDP leader Kommareddy Pattabhi Ram)కు కోర్టులో ఊరట ...
టీడీపీ నేత పట్టాభి (Pattabhi)కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో అరెస్టయిన టీడీపీ నేతలకు కూడా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ (Bail) ఇచ్చింది.
టీడీపీ నేత పట్టాభిరామ్(TDP Pattabhi Ram) బెయిల్, కస్టడీ పిటిషన్లపై కోర్టులో విచారణ జరిగింది. పట్టాభిరామ్ను రేపు పీటీ వారెంట్పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేస్తామని స్పెషల్ కోర్టు జడ్జి పేర్కొంది.