• Home » Pattabhi ram

Pattabhi ram

Pattabhiram: అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన జగన్..

Pattabhiram: అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన జగన్..

అమరావతి: ఆర్బీఐ నుంచి అప్పులు చేయడంలో జగన్మోహన్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించారని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.29,500 కోట్లు అప్పు చేసి ఆర్బీఐ అప్పుల్లో రాష్ట్రాన్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలిపారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు.

Pattabhiram: సీబీఐకి అవినాష్ లేఖ మీడియా స్టంటే..

Pattabhiram: సీబీఐకి అవినాష్ లేఖ మీడియా స్టంటే..

సీబీఐకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వందపేజీల లేఖ రాయడం కేవలం మీడియా స్టంటే అని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేశారు.

TDP: వైసీపీ భూబకాసురుల కోసమే ఆ చట్టానికి సవరణలు అన్న టీడీపీ నేత

TDP: వైసీపీ భూబకాసురుల కోసమే ఆ చట్టానికి సవరణలు అన్న టీడీపీ నేత

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ చట్టానికి సవరణలకు సంబంధించి సీఎం జగన్ రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Pattabhiram: సమయానికి జీతాలు, సమస్యల పరిష్కారం కోరడం తప్పా?..

Pattabhiram: సమయానికి జీతాలు, సమస్యల పరిష్కారం కోరడం తప్పా?..

అమరావతి: రాష్ట్రంలో అన్నివర్గాలను సీఎం జగన్‌రెడ్డి మోసం చేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

Pattabhiram: కొత్తనాటకానికి తెరలేపిన జగన్ రెడ్డి..

Pattabhiram: కొత్తనాటకానికి తెరలేపిన జగన్ రెడ్డి..

రాజధానిలో ఇళ్ల స్థలాలపేరుతో పేదల్ని దగా చేస్తూ సీఎం జగన్ రెడ్డి (CM Jagan) కొత్తనాటకానికి తెరలేపారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Pattabhiram) విమర్శించారు.

Pattabhiram: ఏపీ డ్రగ్స్ అడ్డాగా మారింది: పట్టాభిరామ్

Pattabhiram: ఏపీ డ్రగ్స్ అడ్డాగా మారింది: పట్టాభిరామ్

ఏపీ డ్రగ్స్ (Drugs) అడ్డాగా మారిందని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) దుయ్యబట్టారు. డ్రగ్స్ ఎక్కడ పట్టుబడినా ఏపీ మూలాలే ఉంటున్నాయని తెలిపారు.

Pattabhiram: దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పట్టుబడ్డా ఏపీలో మూలాలు..

Pattabhiram: దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పట్టుబడ్డా ఏపీలో మూలాలు..

అమరావతి: దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పట్టుబడ్డా.. ఏపీలో మూలాలు బయటపడుతున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు.

AP News: సీఎం జగన్ దంపతులపై పట్టాభి సీరియస్

AP News: సీఎం జగన్ దంపతులపై పట్టాభి సీరియస్

సీఎం జగన్ (CM Jagan) దంపతులపై టీడీపీ (TDP) అధికార ప్రతినిధి పట్టాభి (Tdp Pattabhi) సీరియస్ అయ్యారు.

Pattabhi: చంద్రబాబును మళ్లీ సీఎం పీఠంపై కూర్చోబెట్టే‌ వరకు వెనకడుగు‌ వేసేది లేదు...

Pattabhi: చంద్రబాబును మళ్లీ సీఎం పీఠంపై కూర్చోబెట్టే‌ వరకు వెనకడుగు‌ వేసేది లేదు...

కృష్ణా జిల్లా: తెలుగు వాళ్ల కీర్తిని దశ దిశలా వ్యాప్తి చేసిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్‌ (NTR) అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) అన్నారు.

Pattabhiram: విచ్చలవిడిగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు...

Pattabhiram: విచ్చలవిడిగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు...

అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram).. జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి