• Home » Pattabhi ram

Pattabhi ram

Pattabhiram: ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ కుట్రలో ప్రధాన దోషి జగన్

Pattabhiram: ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ కుట్రలో ప్రధాన దోషి జగన్

అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ నాశనానికి పన్నిన కుట్రలో ప్రధాన దోషి సీఎం జగన్ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.

Pattabhiram:సైకో ముఖ్యమంత్రిని గద్దె దింపే వరకు ప్రజా క్షేత్రంలో పోరాడుదాం

Pattabhiram:సైకో ముఖ్యమంత్రిని గద్దె దింపే వరకు ప్రజా క్షేత్రంలో పోరాడుదాం

సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy)ని గద్దే దింపే వరకు ప్రజా క్షేత్రంలో పోరాడుదామని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రాం(Pattabhiram) వ్యాఖ్యానించారు.

Pattabhiram: వైసీపీ శ్రేణుల రాజకీయ జీవితం అయిపోయినట్లే..

Pattabhiram: వైసీపీ శ్రేణుల రాజకీయ జీవితం అయిపోయినట్లే..

అమరావతి: వైసీపీ శ్రేణుల రాజకీయ జీవితం అయిపోయినట్లేనని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. గురువారం ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఇన్నర్ రింగ్ రోడ్‌పై ఫ్యాక్ట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

Pattabhi: రాజకీయాల్లో జగన్ పాత్ర స్పైడర్ సినిమాలో విలన్ పాత్ర

Pattabhi: రాజకీయాల్లో జగన్ పాత్ర స్పైడర్ సినిమాలో విలన్ పాత్ర

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ వ్యాఖ్యలు చేశారు.

Pattabhi: బెయిల్‌పై 10ఏళ్లు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌‌లో జగన్ పేరు.. పట్టాభి సెటైరికల్ పంచ్

Pattabhi: బెయిల్‌పై 10ఏళ్లు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌‌లో జగన్ పేరు.. పట్టాభి సెటైరికల్ పంచ్

సీఎం జగన్ రెడ్డి జీవితంలో ఈరోజు అత్యంత సంతోషకరమైన రోజు అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు బెయిల్‌పై దర్జాగా జీవిస్తూ, తన బెయిల్ కాలాన్ని 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి పట్టరాని ఆనందంతో పదవ బెయిల్ వార్షికోత్సవం జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Pattabhiram: చంద్రబాబు అక్రమ కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం

Pattabhiram: చంద్రబాబు అక్రమ కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ ప్రభుత్వం(YCP Govt) పెట్టిన (Chandrababu Naidu) అక్రమ కేసుపై సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేస్తామని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిది కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram) వ్యాఖ్యానించారు.

TDP Leader: స్కిల్‌డెవలప్‌మెంట్‌లో నిజాలు తెలుసుకో.. ఉండవల్లిపై పట్టాభి ఫైర్

TDP Leader: స్కిల్‌డెవలప్‌మెంట్‌లో నిజాలు తెలుసుకో.. ఉండవల్లిపై పట్టాభి ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి జైలులో పెట్టారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు వారాలుగా ఏపీలో భయంకర పరిస్థితులు చూస్తున్నామన్నారు.

Pattabhi Ram: లక్షలాది మందికి ఉపాధి కల్పించిన నేతను జైల్లో పెడతారా?

Pattabhi Ram: లక్షలాది మందికి ఉపాధి కల్పించిన నేతను జైల్లో పెడతారా?

ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటు సక్రమం కాదని సీఐడీ అధికారులు (CID) దుష్ప్రచారం చేస్తున్నారు. ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటు సక్రమమే అన్న వాస్తవాలను ప్రజల ముందుంచుతున్నాం. జగన్ మోహన్ రెడ్డికి (CM jagan) అత్యంత ఆప్తురాలైన నీలం సహాని 10.09.2014న జీ.వో నం. 47 ను విడుదల చేసి

Pattabhiram:  ఆ విషయంపై వైసీపీ, సీఐడీలదీ  దుష్ప్రచారమే..

Pattabhiram: ఆ విషయంపై వైసీపీ, సీఐడీలదీ దుష్ప్రచారమే..

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (Skill Development Project)పై వైసీపీ ప్రభుత్వం(YCP Govt), సీఐడీ(CID) కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) పేర్కొన్నారు.

Pattabhi: సీమెన్స్‌కి రూ.371 కోట్లు అప్పనంగా కట్టబెట్టారని వైసీపీ దుష్ఫ్రచారం

Pattabhi: సీమెన్స్‌కి రూ.371 కోట్లు అప్పనంగా కట్టబెట్టారని వైసీపీ దుష్ఫ్రచారం

టెండర్లు పిలవకుండా సీమెన్స్ వారికి రూ.371 కోట్లు అప్పనంగా కట్టబెట్టారని వైసీపీ దుష్ఫ్రచారం చేస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చిన్నపిల్లలకు శిక్షణ ఇచ్చే బైజూస్‌తో టెండర్లు పిలవకుండా ఎలా ఒప్పందం చేసుకుందని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి