Home » Pattabhi ram
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ ప్రభుత్వం(YCP Govt) పెట్టిన (Chandrababu Naidu) అక్రమ కేసుపై సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేస్తామని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిది కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram) వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి జైలులో పెట్టారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు వారాలుగా ఏపీలో భయంకర పరిస్థితులు చూస్తున్నామన్నారు.
ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు సక్రమం కాదని సీఐడీ అధికారులు (CID) దుష్ప్రచారం చేస్తున్నారు. ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు సక్రమమే అన్న వాస్తవాలను ప్రజల ముందుంచుతున్నాం. జగన్ మోహన్ రెడ్డికి (CM jagan) అత్యంత ఆప్తురాలైన నీలం సహాని 10.09.2014న జీ.వో నం. 47 ను విడుదల చేసి
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ (Skill Development Project)పై వైసీపీ ప్రభుత్వం(YCP Govt), సీఐడీ(CID) కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) పేర్కొన్నారు.
టెండర్లు పిలవకుండా సీమెన్స్ వారికి రూ.371 కోట్లు అప్పనంగా కట్టబెట్టారని వైసీపీ దుష్ఫ్రచారం చేస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చిన్నపిల్లలకు శిక్షణ ఇచ్చే బైజూస్తో టెండర్లు పిలవకుండా ఎలా ఒప్పందం చేసుకుందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఇసుకదోపిడి(sand robbery)కి సంబంధించి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) సంధించిన ప్రశ్నలకు ఇసుకాసురుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM Jagan) ఎందుకు సమాధానం చెప్పడం లేదు? అని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(Kommareddy Pattabhiram0 ప్రశ్నించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పీఎంఏవై కింద కట్టిన ఇళ్లు ఎన్నో పార్లమెంట్లోనే చెప్పారు. మంత్రి జోగి రమేష్ లాంటి వారు ఉంటే ఫెర్ఫార్మెన్స్ ఇలానే ఉంటుంది. సీఎం జగన్, జోగి రమేష్లు జగనన్న కాలనీకి చర్చకు రండి . 4 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఇళ్లు 9631 మాత్రమే. వైఎస్సార్ కడప జిల్లాలో ఆప్షన్ 3 కింద వేల సంఖ్యలో దరఖాస్తులు పెడితే పూర్తి చేసినవి 37 మాత్రమే.
అమరావతి: ఆర్బీఐ నుంచి అప్పులు చేయడంలో జగన్మోహన్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించారని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.29,500 కోట్లు అప్పు చేసి ఆర్బీఐ అప్పుల్లో రాష్ట్రాన్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలిపారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు.
సీబీఐకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వందపేజీల లేఖ రాయడం కేవలం మీడియా స్టంటే అని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేశారు.
అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ చట్టానికి సవరణలకు సంబంధించి సీఎం జగన్ రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.