• Home » Pattabhi ram

Pattabhi ram

Pattabhiram: చంద్రబాబు అక్రమ కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం

Pattabhiram: చంద్రబాబు అక్రమ కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ ప్రభుత్వం(YCP Govt) పెట్టిన (Chandrababu Naidu) అక్రమ కేసుపై సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేస్తామని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిది కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram) వ్యాఖ్యానించారు.

TDP Leader: స్కిల్‌డెవలప్‌మెంట్‌లో నిజాలు తెలుసుకో.. ఉండవల్లిపై పట్టాభి ఫైర్

TDP Leader: స్కిల్‌డెవలప్‌మెంట్‌లో నిజాలు తెలుసుకో.. ఉండవల్లిపై పట్టాభి ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి జైలులో పెట్టారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు వారాలుగా ఏపీలో భయంకర పరిస్థితులు చూస్తున్నామన్నారు.

Pattabhi Ram: లక్షలాది మందికి ఉపాధి కల్పించిన నేతను జైల్లో పెడతారా?

Pattabhi Ram: లక్షలాది మందికి ఉపాధి కల్పించిన నేతను జైల్లో పెడతారా?

ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటు సక్రమం కాదని సీఐడీ అధికారులు (CID) దుష్ప్రచారం చేస్తున్నారు. ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటు సక్రమమే అన్న వాస్తవాలను ప్రజల ముందుంచుతున్నాం. జగన్ మోహన్ రెడ్డికి (CM jagan) అత్యంత ఆప్తురాలైన నీలం సహాని 10.09.2014న జీ.వో నం. 47 ను విడుదల చేసి

Pattabhiram:  ఆ విషయంపై వైసీపీ, సీఐడీలదీ  దుష్ప్రచారమే..

Pattabhiram: ఆ విషయంపై వైసీపీ, సీఐడీలదీ దుష్ప్రచారమే..

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (Skill Development Project)పై వైసీపీ ప్రభుత్వం(YCP Govt), సీఐడీ(CID) కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) పేర్కొన్నారు.

Pattabhi: సీమెన్స్‌కి రూ.371 కోట్లు అప్పనంగా కట్టబెట్టారని వైసీపీ దుష్ఫ్రచారం

Pattabhi: సీమెన్స్‌కి రూ.371 కోట్లు అప్పనంగా కట్టబెట్టారని వైసీపీ దుష్ఫ్రచారం

టెండర్లు పిలవకుండా సీమెన్స్ వారికి రూ.371 కోట్లు అప్పనంగా కట్టబెట్టారని వైసీపీ దుష్ఫ్రచారం చేస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చిన్నపిల్లలకు శిక్షణ ఇచ్చే బైజూస్‌తో టెండర్లు పిలవకుండా ఎలా ఒప్పందం చేసుకుందని ప్రశ్నించారు.

Pattabhiram:  ఇసుకదోపిడిపై జగన్ సమాధానం చెప్పాలి

Pattabhiram: ఇసుకదోపిడిపై జగన్ సమాధానం చెప్పాలి

రాష్ట్రంలో జరుగుతున్న ఇసుకదోపిడి(sand robbery)కి సంబంధించి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) సంధించిన ప్రశ్నలకు ఇసుకాసురుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) ఎందుకు సమాధానం చెప్పడం లేదు? అని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(Kommareddy Pattabhiram0 ప్రశ్నించారు.

Pattabhi: కక్షతోనే అమరావతిని నాశనం చేశారు

Pattabhi: కక్షతోనే అమరావతిని నాశనం చేశారు

గ్రామీణ ప్రాంతాల్లో పీఎంఏవై కింద కట్టిన ఇళ్లు ఎన్నో పార్లమెంట్‌లోనే చెప్పారు. మంత్రి జోగి రమేష్ లాంటి వారు ఉంటే ఫెర్ఫార్మెన్స్ ఇలానే ఉంటుంది. సీఎం జగన్, జోగి రమేష్‌లు జగనన్న కాలనీకి చర్చకు రండి . 4 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఇళ్లు 9631 మాత్రమే. వైఎస్సార్ కడప జిల్లాలో ఆప్షన్ 3 కింద వేల సంఖ్యలో దరఖాస్తులు పెడితే పూర్తి చేసినవి 37 మాత్రమే.

Pattabhiram: అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన జగన్..

Pattabhiram: అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన జగన్..

అమరావతి: ఆర్బీఐ నుంచి అప్పులు చేయడంలో జగన్మోహన్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించారని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.29,500 కోట్లు అప్పు చేసి ఆర్బీఐ అప్పుల్లో రాష్ట్రాన్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలిపారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు.

Pattabhiram: సీబీఐకి అవినాష్ లేఖ మీడియా స్టంటే..

Pattabhiram: సీబీఐకి అవినాష్ లేఖ మీడియా స్టంటే..

సీబీఐకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వందపేజీల లేఖ రాయడం కేవలం మీడియా స్టంటే అని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేశారు.

TDP: వైసీపీ భూబకాసురుల కోసమే ఆ చట్టానికి సవరణలు అన్న టీడీపీ నేత

TDP: వైసీపీ భూబకాసురుల కోసమే ఆ చట్టానికి సవరణలు అన్న టీడీపీ నేత

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ చట్టానికి సవరణలకు సంబంధించి సీఎం జగన్ రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి