• Home » Pattabhi ram

Pattabhi ram

Pattabhi ram: విద్యార్థులకు.. జగన్ రూ.3,400కోట్ల ఎగనామం..

Pattabhi ram: విద్యార్థులకు.. జగన్ రూ.3,400కోట్ల ఎగనామం..

సీఎం వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి.. 2020-21 విద్యా సంవత్సరంలో విద్యాదీవెన పథకం పేరుతో ఉత్తుత్తి బటన్లను నొక్కారని టీడీపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు

AP News: సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభిరామ్ ఫైర్..

AP News: సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభిరామ్ ఫైర్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. జగన్ రెడ్డి ఘనతలతో రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. పట్టభద్రుల నిరుద్యోగ రేటులో ఏపీని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపిన ఘనుడు ఈ ముఖ్యమంత్రి అని ఆరోపించారు.

Pattabhiram: జగన్ మోసాలు, అబద్ధాల వల్లే ఏపీ రైతు ఆత్మహత్యల్లో ముందుంది

Pattabhiram: జగన్ మోసాలు, అబద్ధాల వల్లే ఏపీ రైతు ఆత్మహత్యల్లో ముందుంది

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN REDDY ) మోసాలు, అబద్ధాల వల్లే ఏపీ రైతు ఆత్మహత్యల్లో దేశంలో ముందుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( Kommareddy Pattabhiram ) వ్యాఖ్యానించారు.

Bengaluru: ఏపీలో టీడీపీదే అధికారం.. సైకో పోయి బాబు వస్తారు

Bengaluru: ఏపీలో టీడీపీదే అధికారం.. సైకో పోయి బాబు వస్తారు

రానున్న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఈసారి టీడీపీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది చంద్రబాబు పాలన వస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి

Pattabhiram: జగన్‌రెడ్డి ఇసుకదోపిడీపై వాస్తవాలను తొక్కిపెడుతున్నారు

Pattabhiram: జగన్‌రెడ్డి ఇసుకదోపిడీపై వాస్తవాలను తొక్కిపెడుతున్నారు

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ( CM JAGAN REDDY ) ఇసుకదోపిడీని ప్రజలకు తెలియచేస్తున్న టీడీపీ, మీడియా సంస్థలపై విషం కక్కుతూ వాస్తవాలు తొక్కిపెడుతున్నారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( Kommareddy Pattabhiram ) అన్నారు.

Pattabhi: 17ఏపై సుప్రీం డైరక్షన్‌‌కై దేశం మొత్తం ఎదురుచూస్తోంది

Pattabhi: 17ఏపై సుప్రీం డైరక్షన్‌‌కై దేశం మొత్తం ఎదురుచూస్తోంది

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఎదుర్కోలేక రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు ఆధారాలు లేని తప్పుడు కేసులు పెట్టారని ఆ పార్టీ నేత కొమ్మరెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pattabhiram:  జగన్‌రెడ్డి ఇసుకమాఫియాతో చేరి వేలకోట్లు దిగమింగారు

Pattabhiram: జగన్‌రెడ్డి ఇసుకమాఫియాతో చేరి వేలకోట్లు దిగమింగారు

జగన్‌రెడ్డి ( Jagan Reddy ) ఇసుకమాఫియాతో చేరి వేలకోట్లు దిగమింగారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( Kommareddy Pattabhiram ) అన్నారు.

Pattabhi Ram: చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉంది

Pattabhi Ram: చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉంది

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) ఆరోగ్యం గురించి మొదట నుంచి మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పట్టాభిరాం ( Pattabhi Ram ) అన్నారు.

Pattabhi: సజ్జల అలా చెప్పడం అతని అజ్ఞానానికి నిదర్శనం

Pattabhi: సజ్జల అలా చెప్పడం అతని అజ్ఞానానికి నిదర్శనం

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. పట్టాభి మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి అతని జేబు సంస్థలు చంద్రబాబునాయుడిపై పెట్టే తప్పుడుకేసుల్ని

Pattabhiram: స్కిల్ కేసులో వేలకోట్ల అవినీతంటూ దుష్ప్రచారం చేశారు

Pattabhiram: స్కిల్ కేసులో వేలకోట్ల అవినీతంటూ దుష్ప్రచారం చేశారు

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో వేలకోట్ల అవినీతంటూ దుష్ప్రచారం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం(Pattabhiram) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి