• Home » Pattabhi ram

Pattabhi ram

Pattabhi: 17ఏపై సుప్రీం డైరక్షన్‌‌కై దేశం మొత్తం ఎదురుచూస్తోంది

Pattabhi: 17ఏపై సుప్రీం డైరక్షన్‌‌కై దేశం మొత్తం ఎదురుచూస్తోంది

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఎదుర్కోలేక రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు ఆధారాలు లేని తప్పుడు కేసులు పెట్టారని ఆ పార్టీ నేత కొమ్మరెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pattabhiram:  జగన్‌రెడ్డి ఇసుకమాఫియాతో చేరి వేలకోట్లు దిగమింగారు

Pattabhiram: జగన్‌రెడ్డి ఇసుకమాఫియాతో చేరి వేలకోట్లు దిగమింగారు

జగన్‌రెడ్డి ( Jagan Reddy ) ఇసుకమాఫియాతో చేరి వేలకోట్లు దిగమింగారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( Kommareddy Pattabhiram ) అన్నారు.

Pattabhi Ram: చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉంది

Pattabhi Ram: చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉంది

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) ఆరోగ్యం గురించి మొదట నుంచి మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పట్టాభిరాం ( Pattabhi Ram ) అన్నారు.

Pattabhi: సజ్జల అలా చెప్పడం అతని అజ్ఞానానికి నిదర్శనం

Pattabhi: సజ్జల అలా చెప్పడం అతని అజ్ఞానానికి నిదర్శనం

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. పట్టాభి మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి అతని జేబు సంస్థలు చంద్రబాబునాయుడిపై పెట్టే తప్పుడుకేసుల్ని

Pattabhiram: స్కిల్ కేసులో వేలకోట్ల అవినీతంటూ దుష్ప్రచారం చేశారు

Pattabhiram: స్కిల్ కేసులో వేలకోట్ల అవినీతంటూ దుష్ప్రచారం చేశారు

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో వేలకోట్ల అవినీతంటూ దుష్ప్రచారం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం(Pattabhiram) అన్నారు.

Pattabhiram: ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ కుట్రలో ప్రధాన దోషి జగన్

Pattabhiram: ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ కుట్రలో ప్రధాన దోషి జగన్

అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ నాశనానికి పన్నిన కుట్రలో ప్రధాన దోషి సీఎం జగన్ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.

Pattabhiram:సైకో ముఖ్యమంత్రిని గద్దె దింపే వరకు ప్రజా క్షేత్రంలో పోరాడుదాం

Pattabhiram:సైకో ముఖ్యమంత్రిని గద్దె దింపే వరకు ప్రజా క్షేత్రంలో పోరాడుదాం

సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy)ని గద్దే దింపే వరకు ప్రజా క్షేత్రంలో పోరాడుదామని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రాం(Pattabhiram) వ్యాఖ్యానించారు.

Pattabhiram: వైసీపీ శ్రేణుల రాజకీయ జీవితం అయిపోయినట్లే..

Pattabhiram: వైసీపీ శ్రేణుల రాజకీయ జీవితం అయిపోయినట్లే..

అమరావతి: వైసీపీ శ్రేణుల రాజకీయ జీవితం అయిపోయినట్లేనని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. గురువారం ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఇన్నర్ రింగ్ రోడ్‌పై ఫ్యాక్ట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

Pattabhi: రాజకీయాల్లో జగన్ పాత్ర స్పైడర్ సినిమాలో విలన్ పాత్ర

Pattabhi: రాజకీయాల్లో జగన్ పాత్ర స్పైడర్ సినిమాలో విలన్ పాత్ర

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ వ్యాఖ్యలు చేశారు.

Pattabhi: బెయిల్‌పై 10ఏళ్లు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌‌లో జగన్ పేరు.. పట్టాభి సెటైరికల్ పంచ్

Pattabhi: బెయిల్‌పై 10ఏళ్లు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌‌లో జగన్ పేరు.. పట్టాభి సెటైరికల్ పంచ్

సీఎం జగన్ రెడ్డి జీవితంలో ఈరోజు అత్యంత సంతోషకరమైన రోజు అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు బెయిల్‌పై దర్జాగా జీవిస్తూ, తన బెయిల్ కాలాన్ని 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి పట్టరాని ఆనందంతో పదవ బెయిల్ వార్షికోత్సవం జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి