• Home » Patna

Patna

NIA: బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి

NIA: బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి

లైసెన్స్ లేని ఆయుధాలు నిల్వ చేశారని బెదిరించి లంచం డిమాండ్ చేసిన కేసులో ఎన్ఐఏ అధికారిని సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

Jan Suraaj Party: జన్ సురాజ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మనోజ్ భారతి

Jan Suraaj Party: జన్ సురాజ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మనోజ్ భారతి

మధుబనిలో జన్మించిన మనోజ్ భారతికి ప్రముఖ విద్యావేత్తగా పేరుంది. డిప్లమోటిక్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది. జముయిలో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన ఐఐటీ కాన్పూర్‌లో డిగ్రీ చదివారు. అనంతరం ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్ చేశారు.

Prashant Kishor: జన్‌ సురాజ్ పార్టీని అధికారికంగా ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్

Prashant Kishor: జన్‌ సురాజ్ పార్టీని అధికారికంగా ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్

జన్ సురాజ్‌ను ''జన్ సురాజ్ పార్టీ''గా ఎన్నికల కమిషన్ అధికారికంగా ఈరోజు ఆమోదించిందని పాట్నాలో జరిగిన కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

Prashant Kishor: కొత్త పార్టీ నాయకుడెవరనే దానిపై ప్రశాంత్ కిషోర్ ట్విస్ట్

Prashant Kishor: కొత్త పార్టీ నాయకుడెవరనే దానిపై ప్రశాంత్ కిషోర్ ట్విస్ట్

జన్ సురాజ్ నేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కొత్త పార్టీ పేరు, నాయకత్వం తదితర వివరాలను అక్టోబర్ 2వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు.

అత్యాచారం చేయబోయిన డాక్టర్‌పై నర్సు సర్జికల్‌ స్ట్రైక్‌

అత్యాచారం చేయబోయిన డాక్టర్‌పై నర్సు సర్జికల్‌ స్ట్రైక్‌

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన మరువక ముందే.. బిహార్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఒక నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది.

రెండుగా విడిపోయిన మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌

రెండుగా విడిపోయిన మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌

న్యూఢిల్లీ నుంచి బిహార్‌లోని ఇస్లాంపూర్‌కు వెళ్తున్న మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండుగా విడిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

Bihar: రూ.20 లంచం తీసుకున్న మాజీ పోలీసును అరెస్టు చేయండి

Bihar: రూ.20 లంచం తీసుకున్న మాజీ పోలీసును అరెస్టు చేయండి

కూరగాయలు అమ్ముకొనే మహిళ నుంచి 34 ఏళ్ల క్రితం రూ.20 లంచం తీసుకున్న మాజీ పోలీసు కానిస్టేబుల్‌ను అరెస్టు చేయాలని బిహార్‌లోని స్పెషల్‌ విజిలెన్స్‌ కోర్టు గురువారం డీజీపీని ఆదేశించింది.

Chirag Paswan: ఎల్‌జేపీ (రామ్ విలాస్) అధ్యక్షుడిగా చిరాగ్ పాశ్వాన్ తిరిగి ఎన్నిక

Chirag Paswan: ఎల్‌జేపీ (రామ్ విలాస్) అధ్యక్షుడిగా చిరాగ్ పాశ్వాన్ తిరిగి ఎన్నిక

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తిరిగి ఎన్నికయ్యారు. దీంతో వచ్చే ఐదేళ్లు ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. రాంచీలో జరిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చిరాగ్ పాశ్వాన్ తిరిగి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎల్‌జేపీ (ఆర్వీ) ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.

Bihar Police :  : 50 గ్రాములు... రూ. 850 కోట్లు!

Bihar Police : : 50 గ్రాములు... రూ. 850 కోట్లు!

రేడియోధార్మిక పదార్థమైన కాలిఫోర్నియం రాయిని స్మగ్లింగ్‌ చేస్తుండగా బిహార్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో 50గ్రాముల రాయి విలువ రూ.850 కోట్లు పలుకుతుందని అంచనా.

patna : బిహార్‌లో పిడుగుపాటుకు 25 మంది మృతి

patna : బిహార్‌లో పిడుగుపాటుకు 25 మంది మృతి

బిహార్‌లో 24గంటల వ్యవధిలో చోటుచేసుకున్న వేర్వేరు పిడుగుపాటు ఘటనల్లో 25మంది మరణించారు. 39 గాయపడ్డారు. ఈ కారణంగా కిషన్‌గంజ్‌, అరారియా జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి