Home » Patna
బిహార్(Bihar) ప్రభుత్వ విజయాలను పార్టీలు వ్యక్తిగత ప్రచారానికి వాడుకోవద్దని సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) కోరారు. బిహార్ స్టేట్ పవర్ (హోల్డింగ్) కంపెనీ లిమిటెడ్ 11వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం రూ.14 వేల కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టులను ఆవిష్కరించిన ఆయన ఏడు పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో రాజకీయ ప్రకంపనలకు కారణం కానున్న బిహార్లోని కులగణన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ లెక్కల ఆధారంగా రాజకీయ కార్యాచరణకు బిహార్ సీఎం నితీశ్కుమార్ సిద్ధమవుతున్నారు..
బిహార్లో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించినా అదనపు వడ్డీ ఇవ్వలేదని..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరనున్నారా?. దీనిపై కొద్దిరోజులుగా నడుస్తున్న ఊహాగానాలకు ఊతం ఇస్తూ ఆయన పాట్నాలో సోమవారంనాడు జరిగిన జనసంఘ్ సిద్ధాంతకర్త పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయని తాను చెప్పినదే నిజమవుతోందని, అందుకు అనుగుణంగానే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు మోదీ ప్రభుత్వం పిలుపునిచ్చిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ముంబైలో రెండ్రోజుల 'ఇండియా' కూటమి సమావేశాలు ముగించుకుని పాట్నాకు వచ్చిన నితీష్ మీడియాతో మాట్లాడారు.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని, విపక్ష కూటమి ఇండియా గెలుపు ఖాయమని రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు.
విపక్షాల ఐక్య కూటమి ప్రయత్నాల కోసం బిహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశం ఫలప్రదమైందని, 2024 లోక్సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని తామంతా నిర్ణయించామని బీహార్ ముఖ్యమంత్రి, ఐక్య కూటమి ఏర్పాటుకు సంధానకర్తగా వ్యవహరిస్తున్న జేడీయూ నేత నితీష్ కుమార్ తెలిపారు.
అదో పెద్ద రైల్వే స్టేషన్.. ప్రయాణికులతో స్టేషన్ అంతా హడావుడిగా ఉంది. ట్రైన్ రాక కోసం ఎదురుచూసేవారు.. అలాగే వచ్చే బంధుమిత్రులను కలుసుకోవడానికి వచ్చిన వారితో స్టేషన్ సందడిగా ఉంది. పైగా హాలీడేస్ టైమ్..
ప్రతిపక్షాల ఐక్య కూటమి ఏర్పాటుకు కసరత్తు ముమ్మరమవుతోంది. పాట్నా వేదకగా జనవరి 12న విపక్షాల భారీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహరచన జరుగనుంది. 18కి పైగా భావసారూప్యత కలిగిన పార్టీలు ఈ సమావేశంలో పాల్గొంటాయని తెలుస్తోంది.
క్లాసు రూముల్లో దాడులు చేసుకునే విద్యార్థులను చాలా మందిని చూశాం. అలాగే ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే మరో వైపు.. ప్రేమాయణం సాగించే విద్యార్థులను కూడా చూశాం. తప్పు చేసిన సందర్భాల్లో మందలించే ఉపాధ్యాయులపై ఎదురుదాడులకు దిగే విద్యార్థులనూ చూస్తూ ఉంటాం. అయితే..