• Home » Patna

Patna

Aurangabad Incident: పెళ్లయిన 45 రోజులకే  భర్తను చంపించింది

Aurangabad Incident: పెళ్లయిన 45 రోజులకే భర్తను చంపించింది

మేఘాలయలో హనీమూన్‌ హత్య ఘటన తరహాలోనే బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది.

Tejaswi Yadav: వేదికపై తేజస్వివైపు దూసుకువచ్చిన డ్రోన్

Tejaswi Yadav: వేదికపై తేజస్వివైపు దూసుకువచ్చిన డ్రోన్

పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన 'సేవ్ వక్ఫ్, సేవ్ కానిస్టిట్యూషన్' ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ డ్రోన్‌ను సీజ్ చేశారు.

Digital Voting App: బిహార్‌లో మొబైల్‌ ఈ-ఓటింగ్‌

Digital Voting App: బిహార్‌లో మొబైల్‌ ఈ-ఓటింగ్‌

దేశంలో ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్‌ ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. అందులో నూతనంగా తీసుకొచ్చిన మొబైల్‌ ఈ-ఓటింగ్‌ ఒకటి. దీనిని దేశంలోనే తొలిసారి బిహార్‌లో ప్రారంభించారు. దీంతో మొబైల్‌ యాప్‌ ద్వారా ఓటు వేసే అవకాశం బిహార్‌ ఓటర్లకు దక్కింది.

Patna Airport: ప్రధానితో వైభవ్‌ కుటుంబం

Patna Airport: ప్రధానితో వైభవ్‌ కుటుంబం

ప్రధాని నరేంద్ర మోదీ, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని పట్నా విమానాశ్రయంలో కలిశారు. 14 ఏళ్ల వైభవ్, ప్రధాని కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం పొందాడు.

Nitish Kumar: ఫ్లవర్ పాట్‌తో స్వాగతం పలికితే.. నితీష్ ఏం చేశారో చూడండి

Nitish Kumar: ఫ్లవర్ పాట్‌తో స్వాగతం పలికితే.. నితీష్ ఏం చేశారో చూడండి

బీహార్ సీఎం నితీష్ కుమార్ అడపాదడపా పబ్లిక్ కార్యక్రమాల్లో తనదైన ప్రత్యేక శైలి ప్రదర్శిస్తుంటారు. ఇది అక్కడున్న వారికి తొలుత ఆశ్చర్యం కలిగించినా ఆ తర్వాత వాతావరణం నవ్వులతో ఆహ్లాదకరంగా మారిపోతుంటుంది.

Khelo India Youth Games: ఎంత ఆడితే అంత షైన్ అవుతారు: మోదీ

Khelo India Youth Games: ఎంత ఆడితే అంత షైన్ అవుతారు: మోదీ

తొలిసారిగా జాతీయ క్రీడలకు బీహార్‌ ఆతిథ్యం ఇస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (KIYG)2025 సెవన్త్ ఎడిషన్‌ను ప్రధాన మంత్రి వర్చువల్ తరహాలో ఆదివారంనాడు ప్రారంభించారు.

Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ ఆదేశంతో డాన్స్ చేసిన పోలీసుపై చర్యలు

Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ ఆదేశంతో డాన్స్ చేసిన పోలీసుపై చర్యలు

తేజ్ ప్రతాప్ తన నివాసంలో శనివారంనాడు హోలీ వేడుకలు నిర్వహించారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. వేదికపై కూర్చున్న తేజ్ ప్రతాప్ మైక్ పట్టుకుని కానిస్టేబుల్ దీపక్‌కుమార్‌ను డాన్స్ చేయాల్సిందిగా ఆదేశించారు.

Secunderabad: కుంభమేళా నుంచి అయోధ్యకు వెళ్తుండగా ప్రమాదం..

Secunderabad: కుంభమేళా నుంచి అయోధ్యకు వెళ్తుండగా ప్రమాదం..

కుంభమేళా నుంచి అయోధ్య(Ayodhya) వెళుతుండగా పాట్నాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరంలోని హెచ్‌బీ కాలనీ డివిజన్‌(HB Colony Division)కు చెందిన కుర్వ రామాంజనేయులు(35) మృతిచెందారు.

Prashant Kishore: నిరాహార దీక్ష విరమించనున్న పీకే.. కీలక ప్రకటనకు సిద్ధం

Prashant Kishore: నిరాహార దీక్ష విరమించనున్న పీకే.. కీలక ప్రకటనకు సిద్ధం

గంగా పథ్ సమీపంలోని జన్ సురాజ్ క్యాంప్‌లో ప్రశాంత్ కిషోర్ దీక్ష విరమించనున్నారని, ఉద్యమం తదుపరి దశను కూాడా ప్రకటిస్తారని జన్ సురాజ్ వర్గాలు తెలిపాయి.

BPSC Exam Row: ప్రశాంత్ కిషోర్‌కు బేషరతు బెయిల్

BPSC Exam Row: ప్రశాంత్ కిషోర్‌కు బేషరతు బెయిల్

జైలులో తనను ఉంచేందుకు పోలీసుల వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, దీనిని పరిగణనలోకి తీసుకుని కోర్టు తనకు ఎలాంటి షరతులు లేకుండా బెయిల్ మంజూరు చేసిందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి