• Home » Patancheru

Patancheru

Hyderabad: ఎల్లుండి నుంచి హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో 30 గంటల పాటు నీరు బంద్‌

Hyderabad: ఎల్లుండి నుంచి హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో 30 గంటల పాటు నీరు బంద్‌

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు ఈ నెల 19న 30 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న మంజీరా వాటర్‌ సప్లయ్‌ ఫేజ్‌-2లో కలబ్‌గూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు, పటాన్‌చెరు నుంచి హైదర్‌నగర్‌ వరకు గల 1,500 ఎంఎం డయా ఎంఎస్‌ పైపులైన్‌కు జంక్షన్‌ పనులు చేపడుతున్నారు.

CM KCR: మళ్ళీ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో ఇస్తాం

CM KCR: మళ్ళీ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో ఇస్తాం

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో ఇస్తామని... మొదటి కేబినేట్ మీటింగ్‌లోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గురువారం పటాన్‌చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు సీఎం భూమి పూజ చేశారు. సభా వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు.

Sangareddy: పటాన్‌చెరులో పోలీసుల ఓవరాక్షన్

Sangareddy: పటాన్‌చెరులో పోలీసుల ఓవరాక్షన్

సంగారెడ్డి: పటాన్‌చెరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ వస్తున్నారంటూ గంటలతరబడి ట్రాఫిక్ నిలిపివేశారు. అదే సమయంలో అంబులెన్స్ వచ్చినా ట్రాఫిక్ క్లియరెన్స్ ఇవ్వలేదు. పాపాను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని ఎంత బ్రతిమాలినా పోలీసులు కరుణించలేదు.

కేసీఆర్ టూర్‌లో పోలీసుల అత్యుత్సాహం.. అంబులెన్స్‌లో పేషెంట్ ఉందని చెప్పినా దారిచ్చేందుకు ఒప్పుకోని ఖాకీలు!

కేసీఆర్ టూర్‌లో పోలీసుల అత్యుత్సాహం.. అంబులెన్స్‌లో పేషెంట్ ఉందని చెప్పినా దారిచ్చేందుకు ఒప్పుకోని ఖాకీలు!

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు పటాన్‌చెరులో పర్యటిస్తున్నారు. కొల్లూరు‌లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఇందుకోసం గంటల పాటు పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఇదే సమయంలో ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్ చిక్కుకుంది. అందులో ఓ పాపకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి తరలిస్తున్నారు. కానీ పోలీసులు ఎంతమాత్రం కనికరం చూపించలేదు. పాప తల్లిదండ్రులు ఎంత బతిమాలినా అంబులెన్స్‌ను విడిచిపెట్టేందుకు ససేమిరా అన్నారు

BJP: లీడర్ల తీరుతో క్యాడర్‌లో అయోమయం..ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహారం..!

BJP: లీడర్ల తీరుతో క్యాడర్‌లో అయోమయం..ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహారం..!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత వేగం పెంచుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి