• Home » Patancheru

Patancheru

Patancheru: స్టాక్‌ మార్కెట్‌ పేరుతో.. 2.43 కోట్లకు టోకరా

Patancheru: స్టాక్‌ మార్కెట్‌ పేరుతో.. 2.43 కోట్లకు టోకరా

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఓ టెకీకి రూ.2.43 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన ఉదంతమిది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. ఏపీఆర్‌ కాలనీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జూన్‌ 19న స్టాక్‌ మార్కెట్‌, ఇన్వె్‌స్టమెంట్‌కు సంబంధించి ఫేస్‌బుక్‌లో కనిపించిన ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు.

Manjira water: 30న మంజీరా నీళ్లు బంద్‌..

Manjira water: 30న మంజీరా నీళ్లు బంద్‌..

పటాన్‌చెరు(Patancheru)లోని వాల్యూ జోన్‌ వద్ద జంక్షన్‌ పనుల కారణంగా నగరానికి మంజీరా(Manjira) నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వాటర్‌బోర్డు(Waterboard) ప్రకటించింది. ఈనెల 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరా నిలిపేస్తున్నట్లు తెలిపింది.

Patancheru: ఆరేళ్ల బాలుడి ప్రాణం తీసిన టైరు

Patancheru: ఆరేళ్ల బాలుడి ప్రాణం తీసిన టైరు

మృత్యువు ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో చెప్పలేం అనడానికి ఈ విషాద ఘటనే సాక్ష్యమేమో! ఏ వాహనం నుంచి ఊడిందో ఏమో ఓ టైరు వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్న ఆరేళ్ల బాలుడిని బలంగా ఢీకొట్టగా..

Crime News: స్టాక్ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ మోసం..

Crime News: స్టాక్ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ మోసం..

పటాన్‌చెరులో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ మోసం జరిగింది. ఓ మహిళ మాటలు నమ్మి కోటి రూపాయలు పోగొట్టుకున్న యువకుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

Patanacheru: కాంగ్రెస్‌ గూటికి మహిపాల్‌రెడ్డి

Patanacheru: కాంగ్రెస్‌ గూటికి మహిపాల్‌రెడ్డి

కాంగ్రె్‌సలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు.

Gudem Mahipal Reddy: హస్తం గూటికి ‘గూడెం’ రెడీ?

Gudem Mahipal Reddy: హస్తం గూటికి ‘గూడెం’ రెడీ?

కొంతకాలంగా పార్టీ మార్పుపై ఊగిసలాడుతున్న పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

MLA Mahipal Reddy: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..

MLA Mahipal Reddy: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..

బీఆర్ఎస్‌కు మరో భారీ షాక్ తగిలింది. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారు. కానీ స్థానిక నేతల అభ్యంతరంతో ఆగిపోయారు. ఇవాళ(శనివారం) మధ్యాహ్నం దానం నాగేందర్‌తో ఎమ్మెల్యే భేటీ అవ్వగా.. స్థానిక నేతలకు దానం నచ్చజెప్పారు. దీంతో కాంగ్రెస్‪లో చేరేందుకు దారి క్లియర్ అయ్యింది.

TG High Court: ఆలయాలు వాణిజ్య సంస్థలు కాదు

TG High Court: ఆలయాలు వాణిజ్య సంస్థలు కాదు

దేవాలయాలను వాణిజ్య దృక్కోణంలో నిర్వహించదరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొన్ని ఆలయాల నిర్వాహకులు, అధికారులు ఖర్చు ల పేరు చెప్పి ఆదాయమే పరమావధి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా తప్పుబట్టింది. ఆలయాల నిర్వహణ ప్రభుత్వాల బాధ్యత అని, కానీ వ్యయాలను రాబట్టుకోవాలనే పేరుతో వాటిని వాణిజ్య సంస్థల్లా తయారు చేస్తున్నారని ఆక్షేపించింది.

Patancheru: వీధి కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడి మృతి..

Patancheru: వీధి కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడి మృతి..

రాష్ట్రంలో వీధి కుక్కలు చిన్న పిల్లలను కరిచి చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. శుక్రవారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో బహిర్భూమికి వెళ్లిన ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు.

Patancheru: మహిపాల్‌రెడ్డి చూపు.. బీజేపీ వైపు?

Patancheru: మహిపాల్‌రెడ్డి చూపు.. బీజేపీ వైపు?

బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌ తగలనుందా? పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారా? ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జరిపిన తనిఖీల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చారా? అంటే.. మహిపాల్‌రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి