• Home » Parliament

Parliament

Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రిగా సరికొత్త రికార్డ్ నెలకొల్పనున్న నిర్మలా సీతారామన్..

Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రిగా సరికొత్త రికార్డ్ నెలకొల్పనున్న నిర్మలా సీతారామన్..

Union Budget 2024: జూన్ 24వ తేదీన 18వ లోక్‌సభ మొదటి సెషన్ ప్రారంభం కాగా.. జూన్ 26న బీజేపీ ఎంపీ ఓం బిర్లా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సైతం త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

AAP: 'ఆప్' పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సంజయ్ సింగ్

AAP: 'ఆప్' పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సంజయ్ సింగ్

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ ను ఆప్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఆ పార్టీ అధిష్ఠానం శుక్రవారంనాడు నియమించింది. 'ఆప్' సుప్రీం అరవింద్ కేజ్రీవాల్ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్నందున ఇప్పటికే పార్టీ బాధ్యతలను సంజయ్ సింగ్ చూసుకుంటున్నారు.

TDP MP: ప్రత్యేకత చాటుకున్న ఎంపీ కలిశెట్టి

TDP MP: ప్రత్యేకత చాటుకున్న ఎంపీ కలిశెట్టి

న్యూఢిల్లీ: తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరోసారి తమ ప్రత్యేకను చాటుకున్నారు. ఎంపీగా అందుకున్న తొలి జీతాన్ని అమరావతి నిర్మాణానికి విరాళంగా అందించారు. తనకు వచ్చిన నెల జీతం రూ. లక్షా 57వేల చెక్‌ను సీఎం చంద్రబాబుకు అందించారు.

PM Modi: పిల్లాడి తీరులో మార్పు రాలేదు.. రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యాస్త్రాలు

PM Modi: పిల్లాడి తీరులో మార్పు రాలేదు.. రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యాస్త్రాలు

ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పిల్లాడి తీర్పులో ఇంకా మార్పు రాలేదని, తనని కొడుతున్నారంటూ దొంగ ఏడ్పులు ఏడ్చాడని ఎద్దేవా...

PM Modi: ఆ మార్కులు 100కి కాదు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సెటైర్ల వర్షం

PM Modi: ఆ మార్కులు 100కి కాదు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సెటైర్ల వర్షం

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌పై సెటైర్ల వర్షం కురిపించారు. 99 మార్కులు వచ్చాయని ఓ బాలుడు సంతోషపడుతున్నాడని..

Rahul Gandhi: ప్రధాని మోదీకి రాహుల్ లేఖ.. ఎంటంటే..!!

Rahul Gandhi: ప్రధాని మోదీకి రాహుల్ లేఖ.. ఎంటంటే..!!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. నీట్ యూజీ అంశంపై 3వ తేదీ (బుధవారం) ప్రత్యేక చర్చ నిర్వహించాలని కోరారు. ‘నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది అభ్యర్థుల ప్రయోజనం కోసం ప్రత్యేక చర్చ పెట్టాలి. ఆ చర్చలో పాల్గొనడం సభ్యుల కర్తవ్యం. చర్చకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తే బాగుంటుంది అని’ లేఖలో రాహుల్ గాంధీ కోరారు.

PM Narendra Modi: అదే మా మంత్రం.. ప్రధాని మోదీ ప్రసంగంలోకి కీ-పాయింట్స్

PM Narendra Modi: అదే మా మంత్రం.. ప్రధాని మోదీ ప్రసంగంలోకి కీ-పాయింట్స్

అందరికీ న్యాయం అందించడమే తమ మంత్రమని.. ఎవరినీ బుజ్జగించమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పరిపక్వతతో కూడిన తీర్పు ఇచ్చారని..

PM Modi: రాహుల్ మాదిరిగా పార్లమెంటులో మాట్లాడొద్దు

PM Modi: రాహుల్ మాదిరిగా పార్లమెంటులో మాట్లాడొద్దు

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాదిరిగా పార్లమెంటులో మాట్లాడవద్దని ప్రధాని మోదీ ఎన్డీయే ఎంపీలకు సూచించారు. పార్లమెంట్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ఎన్డీయే ఎంపీలకు పలు సూచనలు చేశారు. పార్లమెంటు నియమాలు, సంప్రదాయాలను తప్పక పాటించాలని హితవు పలికారు.

Rahul Gandhi: శివుని ఫోటో చూపిస్తూ.. హిందువులపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు

Rahul Gandhi: శివుని ఫోటో చూపిస్తూ.. హిందువులపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని, బీజేపీని టార్గెట్ చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. శివుని ఫోటో చూపిస్తూ.. తమని తాము 24 గంటలపాటు హిందువులమని చెప్పుకునేవారిలో...

Rahul Gandhi: అయోధ్య నుంచి దర్యాప్తు సంస్థల దాడుల వరకు.. పార్లమెంటులో రాహుల్ దద్దరిల్లే స్పీచ్

Rahul Gandhi: అయోధ్య నుంచి దర్యాప్తు సంస్థల దాడుల వరకు.. పార్లమెంటులో రాహుల్ దద్దరిల్లే స్పీచ్

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సుదీర్ఘంగా ప్రసంగించారు. అయోధ్య రాములవారి ఆలయం నుంచి విపక్షాలపై దర్యాప్తు సంస్థల దాడుల వరకు ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వపై చేసిన వ్యాఖ్యలు సభలో దుమారాన్ని సృష్టించాయి. రాహుల్ హిందూ సమాజాన్ని హింసాత్మకంగా అభివర్ణించారని ప్రధాని మోదీ ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి