• Home » Parliament

Parliament

Mallikarjun Kharge: నా గదిలోకే చొరబడతారా?.. రాజ్యసభ చైర్మన్‌కు ఖర్గే లేఖ

Mallikarjun Kharge: నా గదిలోకే చొరబడతారా?.. రాజ్యసభ చైర్మన్‌కు ఖర్గే లేఖ

పార్లమెంటులోని తన గదిలోకి కొందరు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రవేశించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఈ చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌ కు లేఖ రాశారు.

Waqf Amendment Bill: నేడు వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ భేటీ.. త్వరలో పార్లమెంటులో బిల్లు ఆమోదం!

Waqf Amendment Bill: నేడు వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ భేటీ.. త్వరలో పార్లమెంటులో బిల్లు ఆమోదం!

వక్ఫ్ (సవరణ) బిల్లు 2024పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) సమావేశం కొన్ని సాంకేతిక కారణాల వల్ల నేటికి వాయిదా పడింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశం సెప్టెంబర్ 19, 20 2024 తేదీల్లో జరుగనుంది. ఈ భేటీలో కీలక విషయాలను సేకరించి, నిర్ణయం తీసుకోనున్నారు.

రాజ్యసభలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం

రాజ్యసభలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఆరుగురు నామినేటెడ్‌ సభ్యుల మద్దతుతో రాజ్యసభలో స్వల్ప ఆధిక్యం లభించింది. బీజేపీకి సొంతంగా 96 మంది ఎంపీలుండగా మొత్తం ఎన్డీయే ఎంపీల సంఖ్య 113.

Parliament: పార్లమెంటులో ప్రజా పద్దుల సంఘం ఏర్పాటు.. ఛైర్మన్‌గా కేసీ వేణుగోపాల్

Parliament: పార్లమెంటులో ప్రజా పద్దుల సంఘం ఏర్పాటు.. ఛైర్మన్‌గా కేసీ వేణుగోపాల్

పార్లమెంటులో ప్రజాపద్దుల సంఘాన్ని(Public Accounts Committee) ఏర్పాటు చేస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla) శుక్రవారం ప్రకటన జారీ చేశారు.

Payyavula Keshav , Lau Srikrishna Devaraya :  ఏపీని ఆర్థికంగా ఆదుకోండి

Payyavula Keshav , Lau Srikrishna Devaraya : ఏపీని ఆర్థికంగా ఆదుకోండి

ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.

Waqf  Amendment Bill 2024: వక్ఫ్ బోర్డు బిల్లుపై 21 మంది సభ్యుల సమీక్ష.. లిస్టులో తెలుగు ఎంపీలు

Waqf Amendment Bill 2024: వక్ఫ్ బోర్డు బిల్లుపై 21 మంది సభ్యుల సమీక్ష.. లిస్టులో తెలుగు ఎంపీలు

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024(Waqf Amendment Bill 2024)పై సమీక్షించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) శుక్రవారం ఏర్పాటైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభ నుంచి అధికార, ప్రతిపక్షానికి చెందిన 21 మంది సభ్యులు ఇందులో ఉంటారని ప్రకటించారు.

Jagdeep Dhankhar-Jaya Bachchan: రాజ్యసభ చైర్‌పర్సన్ జగదీప్ ధనఖడ్-జయా బచ్చన్ మధ్య సభలో ఘర్షణ

Jagdeep Dhankhar-Jaya Bachchan: రాజ్యసభ చైర్‌పర్సన్ జగదీప్ ధనఖడ్-జయా బచ్చన్ మధ్య సభలో ఘర్షణ

రాజ్యసభ చైర్‌పర్సన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ - సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మధ్య పార్లమెంట్‌లో శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది.

Nirmala Sitharaman: బీమాపై ట్యాక్స్ తొలగించాలని విపక్షాల డిమాండ్.. నిర్మలా సీతారామన్ క్లారిటీ

Nirmala Sitharaman: బీమాపై ట్యాక్స్ తొలగించాలని విపక్షాల డిమాండ్.. నిర్మలా సీతారామన్ క్లారిటీ

లోక్‌సభలో(loksabha) ఆగస్టు 7న ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న పలువురు ప్రతిపక్ష సభ్యులు ఆరోగ్య బీమా, జీవిత బీమా(insurance) ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) విపక్షాలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

Nirmala Sitharaman: సహారా స్కీంల నుంచి రూ.138.07 కోట్లు మాత్రమే ఇచ్చాం..ఇన్వెస్టర్లు వచ్చి తీసుకోవాలి

Nirmala Sitharaman: సహారా స్కీంల నుంచి రూ.138.07 కోట్లు మాత్రమే ఇచ్చాం..ఇన్వెస్టర్లు వచ్చి తీసుకోవాలి

సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ మరణంతో సెబీ ఖాతాలో ఉన్న రూ.25 వేల కోట్ల గురించి మళ్లీ చర్చ మొదలైంది. సహారా రెండు పథకాల(sahara schemes) కింద మొత్తం రూ.25,000 కోట్లలో రూ.138.07 కోట్లు మాత్రమే ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సోమవారం తెలిపారు.

Central Government : వక్ఫ్‌ బోర్డుల అపరిమిత అధికారానికి చెక్‌!

Central Government : వక్ఫ్‌ బోర్డుల అపరిమిత అధికారానికి చెక్‌!

వక్ఫ్‌ చట్టంలో పలు సవరణలకు కేంద్రం సమాయత్తమైంది. ప్రధానంగా.. కనిపించిన ప్రతి భూమీ, ఆస్తీ తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్‌ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి