• Home » Parliament

Parliament

One Nation One Election Bill: జమిలీ ఎన్నికల బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే

One Nation One Election Bill: జమిలీ ఎన్నికల బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే

ఒకే దేశం-ఒకే ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది. దీనిపై ఏకాభిప్రాయం సాధించి, విస్తృత సంప్రదింపుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పంపాలని కేంద్రం యోచిస్తున్నట్టు చెబుతున్నారు.

Sabarmati Report: పార్లమెంటులో 'సబర్మతి రిపోర్ట్'ను వీక్షించనున్న మోదీ

Sabarmati Report: పార్లమెంటులో 'సబర్మతి రిపోర్ట్'ను వీక్షించనున్న మోదీ

గోద్రా ఘటన వెనుక నిజాలు, 2002లో ఏమి జరిగింది, మీడియా పాత్ర ఏమిటి అనే ఘటనల చుట్టూ రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణంలో 2002 ఫిబ్రవరి 27న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పుపెట్టడంతో 59 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

Airline Threats: ఎయిర్‌లైన్స్‌కు 999 బాంబు బెదిరింపులు.. మరోవైపు కేసులు కూడా..

Airline Threats: ఎయిర్‌లైన్స్‌కు 999 బాంబు బెదిరింపులు.. మరోవైపు కేసులు కూడా..

దేశంలో ఇటివల విమానయాన సంస్థలకు వచ్చిన నకిలీ బాంబు బెదిరింపుల గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 999 బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఇవి ఎన్ని రోజుల్లో వచ్చాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Priyanka Gandhi Oath: రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రియాంక

Priyanka Gandhi Oath: రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రియాంక

వాయనాడ్‌ ఎంపీ ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌తో కలిసి సభకు చేరుకున్నారు. ఇటివల ఎన్నికల్లో ప్రియాంక 4 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.

Delhi: రాజ్యసభలో గందరగోళం.. అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుపట్టిన విపక్షాలు..

Delhi: రాజ్యసభలో గందరగోళం.. అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుపట్టిన విపక్షాలు..

పార్లమెంట్ సమావేశాలు గందరగోళానికి దారి తీశాయి. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లంచం వ్యవహారంపై రాజ్యసభలో ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. అదానీ అవినీతి అంశంపై చర్చించాలని ఆయన పట్టుపట్టారు.

Parliament Winter Session 2024: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Parliament Winter Session 2024: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగం 75 సంవత్సరాల ప్రయాణం గురించి గుర్తుచేశారు. దీంతోపాటు మరికొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు.

అఖిలపక్ష సమావేశం.. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు..

అఖిలపక్ష సమావేశం.. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు..

పార్లమెంటు శీతాకాల సమావేశాలు 25వ తేదీ నుంచి డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి. వక్ఫ్‌ సవరణ బిల్లు, ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. వీటిని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండీ కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్వతంత్ర భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నట్లు కిరెన్ రిజిజు తెలిపారు.

ఓబీసీ క్రీమీలేయర్‌లో ‘జీతం’ లెక్కించాలా?

ఓబీసీ క్రీమీలేయర్‌లో ‘జీతం’ లెక్కించాలా?

సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఓబీసీ క్రీమీలేయర్‌ విధానాన్ని అమలుచేయడంలో వారి తల్లిదండ్రుల ‘వేతనాన్ని’ పరిగణనలోకి తీసుకునే విషయంలో పార్లమెంటరీ స్థాయీ సంఘంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

25 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

25 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నవంబరు 25 నుంచి డిసెంబరు 20 వరకు జరగనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు.

Parliament winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు..

Parliament winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు అయింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి