• Home » Parliament

Parliament

Rahul Gandhi: నా మొదటి స్పీచ్ కంటే చెల్లెలు బాగా మాట్లాడింది

Rahul Gandhi: నా మొదటి స్పీచ్ కంటే చెల్లెలు బాగా మాట్లాడింది

తొలి స్పీచ్‌లోనే ప్రియాంక లేవనెత్తిన అంశాలు, ప్రభుత్వాన్ని నిలదీసిన తీరుపై ఆయన సోదరుడు రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. ప్రియాంక సభలో మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ ఎంతో ఆసక్తిగా విన్నారు.

Priyanka Gandhi: ఇది సంవిథాన్...సంఘ్ బుక్ కాదు: లోక్‌సభ తొలి ప్రసంగంలో ప్రియాంక

Priyanka Gandhi: ఇది సంవిథాన్...సంఘ్ బుక్ కాదు: లోక్‌సభ తొలి ప్రసంగంలో ప్రియాంక

భారత రాజ్యాంగం 75వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో దీనిపై ప్రత్యేక చర్చలో ప్రియాంక మాట్లాడారు. అదానీ అంశంపై ప్రభుత్వం చర్చించేందుకు భయపడటం వల్లే వ్యూహాత్మకంగా లోక్‌సభను సజావుగా నడవనీయడం లేదని విమర్శించారు.

Rajnath Singh: రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదు: రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh: రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదు: రాజ్‌నాథ్ సింగ్

భారత రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్య జరిగింది. ప్రభుత్వం తరఫున రాజ్‌నాథ్ ఈ చర్చను ప్రారంభించారు.

One Nation One Election Bill: 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్ విషయంలో కీలక నిర్ణయం

One Nation One Election Bill: 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్ విషయంలో కీలక నిర్ణయం

ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్ ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్లును ఆమోదించింది. దీంతో త్వరలో ఈ బిల్లు లోక్ సభలో కూడా ప్రవేశపెట్టనున్నారు.

 Rahul Gandhi: రాజ్‌నాథ్‌కు రాహుల్ వినూత్న గిఫ్ట్

Rahul Gandhi: రాజ్‌నాథ్‌కు రాహుల్ వినూత్న గిఫ్ట్

పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు బుధవారంనాడు పార్లమెంటు వెలుపల నిలబడి సభలకు హాజరవుతున్న బీజేపీ నేతలకు త్రివర్ణ పతాకం, గులాబీలు అందించారు.

Rahul Gandhi: ఓం బిర్లాను కలిసిన రాహుల్... అవమానకర వ్యాఖ్యలు తొలగించాలని విజ్ఞప్తి

Rahul Gandhi: ఓం బిర్లాను కలిసిన రాహుల్... అవమానకర వ్యాఖ్యలు తొలగించాలని విజ్ఞప్తి

పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాలని తాము కోరుకుంటున్నామని, డిసెంబర్ 13న రాజ్యాంగంపై చర్చ జరగాలని రాహుల్ గాంధీ అన్నారు.

Lok Sabha : జమిలిపై ముందుకు!

Lok Sabha : జమిలిపై ముందుకు!

దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిపే రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని నిర్ణయించామని, గురువారం కేంద్ర క్యాబినెట్‌లో ఈ బిల్లును

 KTR:  రాహుల్‌ను అనుసరించాం తప్పేమిటి.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

KTR: రాహుల్‌ను అనుసరించాం తప్పేమిటి.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

పార్లమెంటులో ఒక నీతి, శాసనసభలో మరో నీతి ఎలా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిలదీశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేటీఆర్ ప్రశ్నలవర్షం కురిపించారు.

One Nation One Election Bill: జమిలీ ఎన్నికల బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే

One Nation One Election Bill: జమిలీ ఎన్నికల బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే

ఒకే దేశం-ఒకే ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది. దీనిపై ఏకాభిప్రాయం సాధించి, విస్తృత సంప్రదింపుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పంపాలని కేంద్రం యోచిస్తున్నట్టు చెబుతున్నారు.

Sabarmati Report: పార్లమెంటులో 'సబర్మతి రిపోర్ట్'ను వీక్షించనున్న మోదీ

Sabarmati Report: పార్లమెంటులో 'సబర్మతి రిపోర్ట్'ను వీక్షించనున్న మోదీ

గోద్రా ఘటన వెనుక నిజాలు, 2002లో ఏమి జరిగింది, మీడియా పాత్ర ఏమిటి అనే ఘటనల చుట్టూ రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణంలో 2002 ఫిబ్రవరి 27న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పుపెట్టడంతో 59 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి