• Home » Parliament Special Session

Parliament Special Session

Waqf Board: వక్ఫ్ బోర్డు అధికారాలకు అడ్డుకట్ట.. 40 సవరణలకు రేపు మంత్రివర్గ ఆమోదం?

Waqf Board: వక్ఫ్ బోర్డు అధికారాలకు అడ్డుకట్ట.. 40 సవరణలకు రేపు మంత్రివర్గ ఆమోదం?

వక్ఫ్ బోర్డు(Waqf Board) చట్టానికి అనేక సవరణలు కోరుతూ కేంద్రం రేపు పార్లమెంటులో బిల్లును తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలకు మంత్రివర్గం శుక్రవారం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వచ్చే వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

Budget 2024: రేపటి నుంచే పార్లమెంట్ సమావేశాలు.. ఈ యాప్‌లో 2 బాషల్లో బడ్జెట్‌ పత్రాలు

Budget 2024: రేపటి నుంచే పార్లమెంట్ సమావేశాలు.. ఈ యాప్‌లో 2 బాషల్లో బడ్జెట్‌ పత్రాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి (జులై 22) ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) తన ఏడో కేంద్ర బడ్జెట్‌(Budget 2024)ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు.

Delhi : రేపటి నుంచి పార్లమెంటు

Delhi : రేపటి నుంచి పార్లమెంటు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందురోజు(సోమవారం) ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు.

CM Chandrababu: ఎంపీలతో చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక విషయాలివే..!

CM Chandrababu: ఎంపీలతో చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక విషయాలివే..!

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈరోజు (శనివారం) భేటీ అయింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఉడవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ ఈ భేటీకి ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు.

Rahul Gandhi : మణిపూర్‌ సమస్యపై పార్లమెంటులో గళమెత్తుతాం

Rahul Gandhi : మణిపూర్‌ సమస్యపై పార్లమెంటులో గళమెత్తుతాం

మణిపూర్‌లో శాంతి స్థాపన అంశంపై పార్లమెంట్‌ సమావేశాల్లో బలంగా మాట్లాడతామని కాంగ్రెస్‌, ఇండియా కూటమి తరఫున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు.

Rajya Sabha: ప్రచారానికి కాదు, పనితీరుకే ప్రజలు ఓటేశారు.. విపక్షాన్ని ఎండగట్టిన మోదీ

Rajya Sabha: ప్రచారానికి కాదు, పనితీరుకే ప్రజలు ఓటేశారు.. విపక్షాన్ని ఎండగట్టిన మోదీ

తప్పుదారి పట్టించే రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని, ప్రచారానికి కాకుండా పనితీరుకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగం అంటే తమకు కేవలం నిబంధనల సంగ్రహం కాదని, రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటించడం తమకు ప్రధానమని చెప్పారు.

PM Modi: 'ఆర్థిక అశాంతి'కి కాంగ్రెస్ కుట్ర.. విరుచుకుపడిన ప్రధాని

PM Modi: 'ఆర్థిక అశాంతి'కి కాంగ్రెస్ కుట్ర.. విరుచుకుపడిన ప్రధాని

కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రయోజనకారి కాని ఆర్థిక చర్యలతో దేశంలో 'ఆర్థిక అశాంతి' నెలకొనేందుకు కుట్ర చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ చేస్తోందని తప్పుపట్టారు.

Lok Sabha: రాహుల్‌ను 'చైల్డ్'తో పోల్చిన మోదీ.. సభలో నవ్వులే నవ్వులు

Lok Sabha: రాహుల్‌ను 'చైల్డ్'తో పోల్చిన మోదీ.. సభలో నవ్వులే నవ్వులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో మంగళవారంనాడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ రాహుల్‌ గాంధీ పై చతురోక్తులు గుప్పించారు. ఆయనను 'చిన్నపిల్లోడు' గా అభివర్ణించారు.

Parliament Session: మోదీ ప్రసంగిస్తుండగా సభ్యులకు ఆదేశాలు.. రాహుల్‌ను మందలించిన స్పీకర్ ఓం బిర్లా

Parliament Session: మోదీ ప్రసంగిస్తుండగా సభ్యులకు ఆదేశాలు.. రాహుల్‌ను మందలించిన స్పీకర్ ఓం బిర్లా

రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు లోక్‌సభలో సమాధానమిస్తుండగా సభలో గలభా చోటుచేసుకుంది. దీంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మందలించారు.

Lok Sabha: 80 సీట్లు గెలిచినా ఈవీఎంలను నమ్మం: అఖిలేష్

Lok Sabha: 80 సీట్లు గెలిచినా ఈవీఎంలను నమ్మం: అఖిలేష్

పార్లమెంటులో ఈవీఎంల అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈవీఎంల విశ్వసనీయతను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, కన్నౌజ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ లోక్‌సభలో మంగళవారం ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ 80 సీట్లు గెలిచినా సరే తాను ఈవీఎంలను నమ్మేది లేదని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి