• Home » Parliament Budget Session

Parliament Budget Session

Parliament Session: 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

Parliament Session: 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ ప్రకారం, ఈనెల 31న పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభవుతాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు.

Delhi: మోదీ, రాహుల్ ఒకేచోట.. ఆప్యాయపు పలకరింపు

Delhi: మోదీ, రాహుల్ ఒకేచోట.. ఆప్యాయపు పలకరింపు

లోక్ సభ సమావేశాలు వాయిదా పడ్డాక శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజకీయంగా బద్ధ శత్రువులుగా ఉన్న ప్రధాని మోదీ, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఒకే చోట చేరారు. చేరడమేకాదు ఆప్యాయంగా ఒకరికొకరు పలకరించుకున్నారు.

Bandi Sanjay: మహిళలు, చిన్నారుల భద్రతకు రూ.13,412కోట్లు ఖర్చు..

Bandi Sanjay: మహిళలు, చిన్నారుల భద్రతకు రూ.13,412కోట్లు ఖర్చు..

దేశంలో మహిళల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద కేంద్ర ప్రభుత్వం రూ.13,412కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్ సభలో వెల్లడించారు. మహిళా భద్రతా పథకాల కింద మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించే పరిశోధకులతోపాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా?, ఏయే కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు.

Rahul Gandhi: బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను వెన్నుపోటు పొడిచింది.. రాహుల్ గాంధీ ధ్వజం

Rahul Gandhi: బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను వెన్నుపోటు పొడిచింది.. రాహుల్ గాంధీ ధ్వజం

లోక్‌సభ (Lok Sabha) బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తారాస్థాయిలో..

Budget 2024: పోలవరం, అమరావతికి నిధుల కేటాయింపులపై నిర్మలమ్మ మరింత స్పష్టత

Budget 2024: పోలవరం, అమరావతికి నిధుల కేటాయింపులపై నిర్మలమ్మ మరింత స్పష్టత

కేంద్ర బడ్జెట్‌-2024లో ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధుల కేటాయించడం జరిగింది. రూ. 15వేల కోట్లు ప్రకటిస్తున్నట్లు పార్లమెంట్ వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మలమ్మ.. కేంద్ర బడ్జెట్‌లో పోలవరం, అమరావతికి నిధుల కేటాయింపుపై మరింత స్పష్టత ఇచ్చారు...

Budget 2024: ఏడు బడ్జెట్‌లు.. ఏడు రంగుల చీరలు.. నిర్మలమ్మ సందేశం అదేనా!?

Budget 2024: ఏడు బడ్జెట్‌లు.. ఏడు రంగుల చీరలు.. నిర్మలమ్మ సందేశం అదేనా!?

Budget 2024: కర్ణాటక ఎంపీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్‌లో వరుసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించారు. అయితే, ఆమె ప్రవేశపెట్టిన ఏడు బడ్జెట్‌లూ విశేషమే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి.. ప్రత్యేక చీరలో కనిపించారు.

Budget 2024: బడ్జెట్‌లో ఏపీకి మరికొన్ని ప్రయోజనాలు.. వివరాలివే..

Budget 2024: బడ్జెట్‌లో ఏపీకి మరికొన్ని ప్రయోజనాలు.. వివరాలివే..

Union Budget 2024: కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా కేటాయింపులు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలే కాకుండా.. ఇతర ప్రయోజనాలను కూడా ఏపీకి కల్పించారు.

Budget 2024: బడ్జెట్ 2024లో పెట్టుబడిదారుల స్టార్టప్‌లపై ఏంజెల్ పన్ను రద్దు

Budget 2024: బడ్జెట్ 2024లో పెట్టుబడిదారుల స్టార్టప్‌లపై ఏంజెల్ పన్ను రద్దు

దేశంలో స్టార్టప్‌లను ప్రోత్సహించి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తన బడ్జెట్(Budget 2024) ప్రసంగంలో కీలక విషయాలను ప్రకటించారు. ఈ క్రమంలో అన్ని రకాల పెట్టుబడిదారులకు ఏంజెల్ ట్యాక్స్‌(angel tax)ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Rajyasabha:  జగదీష్ ధన్ కడ్ వర్సెస్ మల్లికార్జున ఖర్గే

Rajyasabha: జగదీష్ ధన్ కడ్ వర్సెస్ మల్లికార్జున ఖర్గే

రాజ్యసభలో చైర్మన్ జగదీష్ ధన్‌కడ్, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సమావేశాల్లో భాగంగా ఖర్గే మాట్లాడుతుండగా చైర్మన్ స్థానంలో కూర్చొన్న జగదీష్ కల్పించుకున్నారు. మీ పుట్టిన రోజున ఆశీర్వాదం తీసుకున్నాను. నిన్న సభా సజావుగా జరిగిందని జగదీష్ గుర్తుచేశారు. ఆ తర్వాత ఖర్గే మాట్లాడుతూ.. సభలో సభ నాయకుడికి ఎలాంటి గౌరవం ఇస్తారో.. అదేవిధంగా ప్రతిపక్ష నేతకు గౌరవం దక్కాలని అభిప్రాయ పడ్డారు. సభలో అలా జరగడం లేదన్నారు.

Budget 2024: లోక్‌సభలో ఇంట్రస్టింగ్ సీన్.. ఏపీ ఎంపీలతో ప్రధాని మోదీ..

Budget 2024: లోక్‌సభలో ఇంట్రస్టింగ్ సీన్.. ఏపీ ఎంపీలతో ప్రధాని మోదీ..

Union Budget 2024: లోక్‌సభలో ఇంట్రస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్డీయే కూటమి ఎంపీలను ప్రధాని మోదీ అభినందించారు. బడ్జెట్‌2024-25లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయడంతో.. ఏపీ బీజేపీ, టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీ వద్దకు వెళ్లి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి