Home » Paris
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పారిస్ పర్యటనకు బ్రేక్ పడింది. ఆయన పారిస్ వెళ్లేందుకు రాజకీయ అనుమతిని కేంద్ర విదేశాంగ శాఖ నిరాకరించింది. భద్రతా కారణాల రీత్యా ఆయనకు అనుమతి నిరాకరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎంఈఏ సమాచారం పంపింది.
పారిస్ ఒలంపిక్స్(paris olympics 2024)లో బెల్జియం చేతిలో ఓటమి నుంచి బయటపడిన భారత(bharat) హాకీ జట్టు(hockey team) శుక్రవారం ఆస్ట్రేలియా(Australia)ను ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో భారత్ బలమైన ప్రదర్శన కనబరిచి 3-2తో ఆస్ట్రేలియా జట్టును ఓడించింది.
దేశంలో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మను భాకర్. టోక్యో ఒలింపిక్స్లో మను (Manu Bhaker) ఖాళీ చేతులతో తిరిగొచ్చింది. ఆ తర్వాత ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుటి కథ మాత్రం పూర్తిగా వ్యతిరేకం. పారిస్ ఒలింపిక్స్లో 6 రోజుల్లో భారత్ 3 పతకాలు సాధించింది. అందులో మను భాకర్ రెండు మెడల్స్ సాధించింది. ఈ క్రమంలోనే భాకర్ కోసం 40 కంటే ఎక్కువ బ్రాండ్లు ప్రకటనల కోసం పోటీ పడుతున్నాయి.
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ ఆటగాడు లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాడు. పురుషుల, మహిళల సింగిల్స్లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్ విభాగంగా అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్ ఫైనల్స్లో విజయం సాధించి.. సెమీస్కు దూసుకెళ్లింది.
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం దక్కింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే(Swapnil Kusale) కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ క్రీడాకారులు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్, సింగిల్స్లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్లో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పురుషుల డబుల్స్లో వరుసగా ఆడిన రెండు మ్యాచ్లు గెలవగా.. తాజాగా తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సైతం గ్రూప్ ఎంలో వరుసగా రెండో లీగ్ మ్యాచ్లో విజయం సాధించింది.
పారిస్ ఒలింపిక్స్ 2024(paris olympics 2024)లో షూటర్ మను భాకర్(Manu Bhaker) చారిత్రాత్మకమైన కాంస్య పతకాన్ని గెలుచుకున్న తర్వాత, కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా(Mansukh Mandaviya) ఆమె విజయంపై అభినందనలు తెలియజేశారు. అంతేకాదు ఆమె శిక్షణ వెనుక ఉన్న కృషి, ఖర్చు వివరాలను కూడా వెల్లడించారు. మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి.
పారిస్ ఒలింపిక్స్ 2024(Paris Olympics 2024)లో భారత్కు మొదటి పతకాన్ని అందించిన స్టార్ షూటర్ మను భాకర్(Manu Bhaker) నుంచి మరో పతకం వచ్చే అవకాశం ఉంది. అవునండి నిజం. కానీ ఈసారి మాత్రం ఒంటరి కాదు, ఆమె సరబ్జోత్ సింగ్(Sarabjot singh)తో కలిసి కూడా అద్భుతంగా షూట్ చేసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఫైనల్లోకి ప్రవేశించింది.