• Home » Paris Olympics 2024

Paris Olympics 2024

Paris Olympics : తొలిరోజు  భారత్‌ భళా

Paris Olympics : తొలిరోజు భారత్‌ భళా

ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సాత్విక్‌ జోడీ శుభారంభం చేసింది. గ్రూప్‌-సిలో జరిగిన బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ తొలి మ్యాచ్‌లో మూడో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి జంట 21-17, 21-14తో ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్‌ కోర్వీ-రోనన్‌ లబార్‌పై వరుస గేముల్లో సునాయాసంగా

 Olympic  Games : వినువీధిలో ఒలింపిక్‌ జ్యోతి

Olympic Games : వినువీధిలో ఒలింపిక్‌ జ్యోతి

బోట్లపై అథ్లెట్ల పరేడ్‌ నిర్వహించి ప్రత్యేకత చాటుకున్న పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహకులు మరో వినూత్న ఆలోచన చేశారు. ఒలింపిక్‌ జ్యోతిని ఆకాశంలోకి పంపాలని వారు నిర్ణయించారు.

అంతరిక్ష కేంద్రంలో ‘ఒలింపిక్స్‌’

అంతరిక్ష కేంద్రంలో ‘ఒలింపిక్స్‌’

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనూ ఒలింపిక్‌ ప్రారంభం సంబరాలు నిర్వహించారు. భారత సంతతికి చెందిన సునితా విలియమ్స్‌ సహా ఆరుగురు నాసా వ్యోమగాములు ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న సంగతి తెలిసిందే. వీ

Paris Olympics : పారిస్‌లో నేటి భారతం

Paris Olympics : పారిస్‌లో నేటి భారతం

బాక్సింగ్‌: మహిళల 50 కిలోల ప్రిలిమినరీ రౌండ్‌ - నిఖత్‌ జరీన్‌ గీ మ్యాక్సి కరీనా లోఎ్టజర్‌ (జర్మనీ) రా. 12.05.

Paris Olympics : సౌత్‌ కొరియాకు బదులు నార్త్‌ కొరియా

Paris Olympics : సౌత్‌ కొరియాకు బదులు నార్త్‌ కొరియా

అథ్లెట్ల పరేడ్‌ సందర్భంగా..ఆయా దేశాలను వ్యాఖ్యాతలు పరిచయం చేశారు. ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా’ పేరిట దక్షిణ కొరియాను పరిచయం చేయాలి. కానీ వ్యాఖ్యాత ‘డెమొక్రాటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌

Paris Olympics : ఆరంభ వేడుకలు అభాసుపాలు!

Paris Olympics : ఆరంభ వేడుకలు అభాసుపాలు!

సంప్రదాయానికి భిన్నంగా..సెన్‌ నదిపై బోట్లమీద అథ్లెట్లు పరేడ్‌ చేయడం ద్వారా ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. 205 దేశాల క్రీడాకారులతోపాటు, ప్రత్యక్షంగా తిలకించిన లక్షలాది మందికి,

 Paris Olympics : ఆ పోటీలు.. 16వేల కిలో మీటర్ల దూరంలో

Paris Olympics : ఆ పోటీలు.. 16వేల కిలో మీటర్ల దూరంలో

పారిస్‌ ఒలింపిక్స్‌లో ఓ క్రీడా ఈవెంట్‌ మాత్రం ఆతిథ్య నగరానికి వేల కిలోమీటర్ల దూరంలో నిర్వహిస్తుండడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు బీహార్ ఎమ్మెల్యే.. షూటింగ్‌లో స్వర్ణ పతకమే టార్గెట్!

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు బీహార్ ఎమ్మెల్యే.. షూటింగ్‌లో స్వర్ణ పతకమే టార్గెట్!

పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ కోసం భారత క్రీడాకారులు సర్వ సన్నద్ధమయ్యారు. మొత్తం 117 మంది భారతీయ క్రీడాకారులు ఈ పోటీ కోసం తరలివెళ్లారు. వారిలో బీహార్‌కు చెందిన ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ ఒకరు. బీహార్‌లోని జముయ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన శ్రేయసి షూటింగ్ క్రీడాకారిణి.

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో వివాదం.. పిల్లలతో పెర్ఫార్మెన్స్, యేసు రూపంతో ఏకంగా..

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో వివాదం.. పిల్లలతో పెర్ఫార్మెన్స్, యేసు రూపంతో ఏకంగా..

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 33వ సమ్మర్ ఒలింపిక్ క్రీడలు(Paris Olympics 2024) అధికారికంగా గత రాత్రి ప్రారంభమయ్యాయి. కానీ ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు మాత్రం ప్రస్తుతం వివాదానికి దారి తీశాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Olympic Games Paris 2024: పతకాల పట్టికలో తొలిరోజు భారత్ ఖాతా తెరుస్తుందా.. ఆశలన్నీ వాళ్లపైనే..

Olympic Games Paris 2024: పతకాల పట్టికలో తొలిరోజు భారత్ ఖాతా తెరుస్తుందా.. ఆశలన్నీ వాళ్లపైనే..

పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి పతకాలకు సంబంధించిన ఈవెంట్లు ప్రారంభమవుతాయి. తొలిరోజు భారత్ పతకాల పట్టికలో ఖాతాతెరవాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి