Home » Paper Leakage
దేశ వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష లీకేజ్ ప్రకంపనలు రేపుతన్న వేళ.. సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు ఆదివారం నీట్ రీటెస్ట్ నిర్వహించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి నీట్ పరీక్ష నిర్వహించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేంద్రప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకోవడంతో ఈకేసుపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది.
నీట్ యూజీ పేపర్ లీక్(NEET Paper Leakage) వివాదం తీవ్రరూపం దాల్చడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మెడికల్ ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. నిరసనకారులు(Protesters) జంతర్ మంతర్ నుండి లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వరకు ర్యాలీ తీశారు.
రెండు వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం, జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్-యూజీ, యూజీసీ-నెట్ ప్రవేశ పరీక్షల లీక్ ...
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలకంగా వ్యవహరించిన రవి అత్రిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ఫోర్స్(ఎ్సటీఎఫ్) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. లీకేజీ కుట్రదారు సంజీవ్ ముఖియాకు అత్రి సన్నిహితుడు.
అటు నియామక పరీక్ష కానీ.. ఇటు బోర్డు పరీక్ష కానీ..! నెట్ వంటి ప్రామాణిక పరీక్ష కానీ..! నీట్ వంటి కీలకమైన పరీక్ష కానీ..! రాజస్థాన్ నుంచి తమిళనాడు వరకు..
నీట్ యూజీ 2024, యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు(Paper Leaks) సంచలనం సృష్టిస్తున్న వేళ.. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కఠిన చట్టాన్ని శుక్రవారం అందుబాటులోకి తెచ్చింది.
నీట్ పేపర్ లీకేజీపై(NEET Paper Leakage) దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ మేరకే కేంద్ర విద్యాశాఖ రంగంలోకి దిగింది. పరీక్షలను పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.
నీట్ పేపర్ లీకేజీపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీయే) మరో పరీక్షను వాయిదా వేసింది.
యూజీసీ-నెట్ ప్రశ్నపత్రాల లీకేజీలో భాగస్వాములైన చానెళ్లపై కఠిన చర్యలు తీసుకున్నట్లు టెలిగ్రాం సంస్థ తెలిపింది. ‘‘పరీక్ష ప్రశ్నపత్రాలను సర్క్యులేట్ చేసిన అన్ని చానెళ్లను నిషేధించాం