• Home » Paper Leakage

Paper Leakage

NEET Paper Leakage: నీట్ పేపర్ లీకేజ్‌‌లో సంచలన విషయాలు.. పకడ్బందీగా పేపర్ ట్యాంపరింగ్

NEET Paper Leakage: నీట్ పేపర్ లీకేజ్‌‌లో సంచలన విషయాలు.. పకడ్బందీగా పేపర్ ట్యాంపరింగ్

దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ పెను దుమారం రేపుతున్న వేళ.. దర్యాప్తు సంస్థలు లీకేజ్ కారకులను పట్టుకునే పనిలో ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. ఇదే సమయంలో నిందితుల నుంచి పేపర్ లీకేజీ ఎలా జరిగిందో రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.

NTA : సగం మందే హాజరు

NTA : సగం మందే హాజరు

గ్రేస్‌ మార్కులు ఇచ్చిన 1563 మందికి జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆదివారం మళ్లీ నీట్‌ పరీక్ష నిర్వహిస్తే.. వారిలో 813 (52 శాతం) మందే హాజరయ్యారు. మిగతా 750 మందీ డుమ్మా కొట్టేశారు.

National : నీట్‌ స్కామ్‌కు మోదీ సర్కారుదే బాధ్యతమల్లికార్జున ఖర్గే ధ్వజం

National : నీట్‌ స్కామ్‌కు మోదీ సర్కారుదే బాధ్యతమల్లికార్జున ఖర్గే ధ్వజం

నీట్‌’ కుంభకోణాని’కి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. బీజేపీ వల్ల కుళ్లిపోయిన విద్యా వ్యవస్థ.. అధికారులను మార్చినంత మాత్రాన బాగుపడదని శనివారం ‘ఎక్స్‌’ పోస్టులో వ్యాఖ్యానించారు.

NEET Retest:  నీట్ రీటెస్ట్‌‌కి 48 శాతం విద్యార్థులు గైర్హాజరు..

NEET Retest: నీట్ రీటెస్ట్‌‌కి 48 శాతం విద్యార్థులు గైర్హాజరు..

దేశ వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష లీకేజ్ ప్రకంపనలు రేపుతన్న వేళ.. సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు ఆదివారం నీట్ రీటెస్ట్ నిర్వహించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి నీట్ పరీక్ష నిర్వహించింది.

NEET UG Paper Leak Case:నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ దూకుడు.. తొలి ఎఫ్ఐఆర్ నమోదు..

NEET UG Paper Leak Case:నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ దూకుడు.. తొలి ఎఫ్ఐఆర్ నమోదు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేంద్రప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకోవడంతో ఈకేసుపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది.

NEET Paper Leakage Protests: మా చివరి ఆశ మీరే.. నీట్ పేపర్ లీకేజీ నిరసనల్లో విద్యార్థుల భారీ నిరసన

NEET Paper Leakage Protests: మా చివరి ఆశ మీరే.. నీట్ పేపర్ లీకేజీ నిరసనల్లో విద్యార్థుల భారీ నిరసన

నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌(NEET Paper Leakage) వివాదం తీవ్రరూపం దాల్చడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆదివారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మెడికల్‌ ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. నిరసనకారులు(Protesters) జంతర్ మంతర్ నుండి లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వరకు ర్యాలీ తీశారు.

Central Educational Department : సీబీఐకి నీట్‌

Central Educational Department : సీబీఐకి నీట్‌

రెండు వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం, జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్‌-యూజీ, యూజీసీ-నెట్‌ ప్రవేశ పరీక్షల లీక్‌ ...

Uttar pradesh : నీట్‌ లీకేజీ సూత్రధారి రవి అత్రి అరెస్టు

Uttar pradesh : నీట్‌ లీకేజీ సూత్రధారి రవి అత్రి అరెస్టు

నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలకంగా వ్యవహరించిన రవి అత్రిని ఉత్తరప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎ్‌సటీఎఫ్‌) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. లీకేజీ కుట్రదారు సంజీవ్‌ ముఖియాకు అత్రి సన్నిహితుడు.

Paper Leakage : అడ్డుకట్టే పెద్ద ‘ప్రశ్న’!!

Paper Leakage : అడ్డుకట్టే పెద్ద ‘ప్రశ్న’!!

అటు నియామక పరీక్ష కానీ.. ఇటు బోర్డు పరీక్ష కానీ..! నెట్‌ వంటి ప్రామాణిక పరీక్ష కానీ..! నీట్‌ వంటి కీలకమైన పరీక్ష కానీ..! రాజస్థాన్‌ నుంచి తమిళనాడు వరకు..

Paper Leaks: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఆ శిక్షలు.. కఠినంగా అమలు చేయనున్న కేంద్రం

Paper Leaks: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఆ శిక్షలు.. కఠినంగా అమలు చేయనున్న కేంద్రం

నీట్ యూజీ 2024, యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు(Paper Leaks) సంచలనం సృష్టిస్తున్న వేళ.. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కఠిన చట్టాన్ని శుక్రవారం అందుబాటులోకి తెచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి