• Home » Paper Leakage

Paper Leakage

Hyderabad : నీట్‌ అక్రమాలను నిరసిస్తూ 4న విద్యాసంస్థల బంద్‌

Hyderabad : నీట్‌ అక్రమాలను నిరసిస్తూ 4న విద్యాసంస్థల బంద్‌

నీట్‌ అక్రమాలకు నిరసనగా విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఈనెల 4న విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది.

Yogi Adityanath : పేపర్‌ లీక్‌ చేస్తే రూ.కోటి జరిమానా

Yogi Adityanath : పేపర్‌ లీక్‌ చేస్తే రూ.కోటి జరిమానా

పోటీ/ప్రవేశ పరీక్ష పేపర్ల లీకేజీలకు పాల్పడేవారికి యావజ్జీవ ఖైదు, రూ.కోటి ఫైన్‌ వంటి కఠిన శిక్షలు విధించేలా ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కారు ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ‘

Mamata Benerjee: 'నీట్‌'ని రద్దు చేయండి.. మోదీకి లేఖ రాసిన దీదీ

Mamata Benerjee: 'నీట్‌'ని రద్దు చేయండి.. మోదీకి లేఖ రాసిన దీదీ

నీట్‌ పరీక్షను పూర్తిగా రద్దుచేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Benerjee) కోరారు. ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్ర నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోదీకి(PM Modi) సోమవారం లేఖ రాశారు.

Lucknow : ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే పేపర్‌ లీక్‌

Lucknow : ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే పేపర్‌ లీక్‌

ఓవైపు నీట్‌, నెట్‌ ప్రశ్నపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా రగడ జరుగుతుండగానే, మరోవైపు యూపీలో రివ్యూ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ రివ్యూ ఆఫీసర్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ దర్యాప్తులో విస్మయకర విషయాలు బయటపడ్డాయి.

18th Lok Sabha  : కొలువుదీరిన లోక్‌సభ

18th Lok Sabha : కొలువుదీరిన లోక్‌సభ

పార్లమెంట్‌ కొత్త భవనంలో 18వ లోక్‌సభ కొలువుదీరింది. ఈ భవనంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. తొలుత ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మెహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.

Mamata Banerjee : నీట్‌ను రద్దుచేయండి

Mamata Banerjee : నీట్‌ను రద్దుచేయండి

నీట్‌ను పూర్తిగా రద్దుచేయాలని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోరారు. ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోదీకి సోమవారం లేఖ రాశారు.

Delhi : నీట్‌ దర్యాప్తులో సీబీఐ జోరు

Delhi : నీట్‌ దర్యాప్తులో సీబీఐ జోరు

నీట్‌ అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన సీబీఐ జోరు పెంచింది. బిహార్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో నీట్‌ అవకతవకలకు సంబంధించి నమోదైన ఒక్కో కేసును రీ-రిజిస్టర్‌ చేసింది.

NEET Paper Leakage: నీట్ పేపర్ లీకేజ్‌‌లో సంచలన విషయాలు.. పకడ్బందీగా పేపర్ ట్యాంపరింగ్

NEET Paper Leakage: నీట్ పేపర్ లీకేజ్‌‌లో సంచలన విషయాలు.. పకడ్బందీగా పేపర్ ట్యాంపరింగ్

దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ పెను దుమారం రేపుతున్న వేళ.. దర్యాప్తు సంస్థలు లీకేజ్ కారకులను పట్టుకునే పనిలో ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. ఇదే సమయంలో నిందితుల నుంచి పేపర్ లీకేజీ ఎలా జరిగిందో రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.

NTA : సగం మందే హాజరు

NTA : సగం మందే హాజరు

గ్రేస్‌ మార్కులు ఇచ్చిన 1563 మందికి జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆదివారం మళ్లీ నీట్‌ పరీక్ష నిర్వహిస్తే.. వారిలో 813 (52 శాతం) మందే హాజరయ్యారు. మిగతా 750 మందీ డుమ్మా కొట్టేశారు.

National : నీట్‌ స్కామ్‌కు మోదీ సర్కారుదే బాధ్యతమల్లికార్జున ఖర్గే ధ్వజం

National : నీట్‌ స్కామ్‌కు మోదీ సర్కారుదే బాధ్యతమల్లికార్జున ఖర్గే ధ్వజం

నీట్‌’ కుంభకోణాని’కి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. బీజేపీ వల్ల కుళ్లిపోయిన విద్యా వ్యవస్థ.. అధికారులను మార్చినంత మాత్రాన బాగుపడదని శనివారం ‘ఎక్స్‌’ పోస్టులో వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి