• Home » Panchayat Raj Department

Panchayat Raj Department

TG : కొత్త ఏడాదిలోనే పంచాయతీ ఎన్నికలు!

TG : కొత్త ఏడాదిలోనే పంచాయతీ ఎన్నికలు!

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.

 సచివాలయాలు చక్కదిద్దేలా

సచివాలయాలు చక్కదిద్దేలా

కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయాలను సమర్ధవంతంగా పనిచేయించడం మొదలైంది. గాడిలో పెట్టే దిశగా ఇప్పటికే సీఎం చంద్రబాబు అత్యున్నత స్థాయి సమావేశంలో కూడా ప్రస్తావించారు.

పంచాయతీలకు ప్రభుత్వం వెన్నుదన్ను

పంచాయతీలకు ప్రభుత్వం వెన్నుదన్ను

పల్లెలకు కాసుల కళ వచ్చింది. గత ప్రభుత్వం దారి మళ్లించిన ఆర్థిక సంఘం నిధులను తాజాగా పంచాయతీ ఖాతాలకు జమ చేశారు. ఈ మేరకు జిల్లాకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.29.24 కోట్లు జనాభా ప్రాతిపదికన విడుదలయ్యాయి. ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవడంతో పంచాయతీలకు నిధులొచ్చాయి.

Amaravati : ఐదేళ్లలో 17 వేల కి.మీ.

Amaravati : ఐదేళ్లలో 17 వేల కి.మీ.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాబోయే ఐదేళ్లలో 17,500 కి.మీ మేర సిమెంటు రోడ్ల నిర్మాణం..

పల్లెలకు ‘స్వాతంత్య్రం’

పల్లెలకు ‘స్వాతంత్య్రం’

జెండా పండగ కోసం ఐదువేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 10వేలు, అంతకుమించితే రూ.25 వేలను సాధారణ నిధుల నుంచి వాడుకోవడానికి అనుమతి ఇచ్చారు.

Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు కసరత్తు షురూ..!

Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు కసరత్తు షురూ..!

పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ప్రాథమిక కసరత్తును రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ప్రారంభించింది.

Panchayat Raj funding: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు తగ్గిన కేటాయింపులు

Panchayat Raj funding: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు తగ్గిన కేటాయింపులు

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.29,816 కోట్లు కేటాయించింది. 2023-24లో ఈ శాఖకు కేటాయించిన రూ.31,426 కోట్లతో పోల్చితే ఈసారి రూ.1,610 కోట్లు తగ్గింది.

Kakkalapalli Colony Panchayat : నువ్వు తిను అన్నా..!

Kakkalapalli Colony Panchayat : నువ్వు తిను అన్నా..!

కక్కలపల్లి కాలనీ పంచాయతీలో పనిచేసిన పలువురు కార్యదర్శులు అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబానికి దోచిపెట్టడమే ధ్యేయంగా వ్యవహరించారు. ఇటివల ఇనచార్జిగా వ్యవహరించిన ఓ కార్యదర్శి ఆ కుటుంబంతో మరింత అంటకాగారు. అభివృద్ధి పనుల ముసుగులో పంచాయతీ ఆదాయాన్ని ఆ కుటుంబానికి కట్టబెట్టారు. పంచాయతీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ వాటర్‌ ప్లాంట్‌కు కొత్త సిస్టమ్‌ కొనుగోలు చేసినట్లు బిల్లు పెట్టి.. లక్షలాది ...

Hyderabad: మా 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చెయ్యండి..

Hyderabad: మా 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చెయ్యండి..

ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకలగూడెం గ్రామపంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ ఆయా గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి.

భద్రాచలంలో గ్రామ పంచాయతీలపై  విలీనంపై  సీఎం చొరవ తీసుకోవాలి: తుమ్మల

భద్రాచలంలో గ్రామ పంచాయతీలపై విలీనంపై సీఎం చొరవ తీసుకోవాలి: తుమ్మల

ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుష్తోమపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలిపేందుకు చొరవ తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్‌ రెడ్డిని కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి