Home » Panchayat Raj Department
పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతుల ప్రక్రియ వేగవంతం కానుంది. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు కమిషనర్....
గ్రామ పంచాయతీల వ్యవస్థ బలోపేతానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో గ్రామ పంచాయతీలను....
‘‘ఉద్యోగులపై విజిలెన్స్ కేసులను ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచడమేంటి? ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి? వాటి వివరాలేంటి? విచారణ జాప్యానికి కారణాలేంటి?’’ అనే విషయాలపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖ అధికారులను ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశించారు.
పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగమైన గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లలో రిజర్వేషన్లు ఇక నుంచి ప్రతిసారి మారనున్నాయి. ఇంతవరకు రిజర్వేషన్లు రెండు పర్యాయాలు అమల్లో ఉండగా దీనిని తొలగిస్తూ పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని ఉద్యోగులు, అధికారులకు డిప్యుటేషన్లను రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ కార్యదర్శి లోకేశ్కుమార్ ఆదివారం మెమో జారీచేశారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు జరుగుతోంది.
తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ(పీఆర్) కమిషనర్గా సృజన బాధ్యతలు స్వీకరించారు.
పల్లెపండుగతో గ్రామా ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
వైసీపీ పాలనలో పంచాయతీలకు పైసా విదల్చకపోగా.. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం పక్కదారి పట్టించడంతో పల్లెల ప్రగతి మరుగున పడిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
చిల్లకూరు మండలం మోమిడి పంచాయతీకి జాతీయస్థాయి ఉత్తమ అవార్డు లభించింది.