• Home » Palnadu

Palnadu

Andhra Pradesh: వైసీపీ-టీడీపీ మధ్య ‘ర్యాగింగ్’పై వార్.. అసలు సంగతి ఇదీ..

Andhra Pradesh: వైసీపీ-టీడీపీ మధ్య ‘ర్యాగింగ్’పై వార్.. అసలు సంగతి ఇదీ..

ర్యాగింగ్‌ (Ragging) పేరిట జూనియర్లపై సీనియర్‌ విద్యార్థులు పైశాచికత్వాన్ని ప్రదర్శించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనమే అయ్యింది. హాస్టల్‌ గదుల్లో జూనియర్లను కర్రలతో చితకబాదిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో..

Diarrhea: పిడుగురాళ్ల లెనిన్ నగర్‌లో డయేరియా కలకలం..

Diarrhea: పిడుగురాళ్ల లెనిన్ నగర్‌లో డయేరియా కలకలం..

పడుగురాళ్ల(Piduguralla) లెనిన్ నగర్‌లో డయేరియా(Diarrhea) కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు బాధితులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ లట్కర్ శ్రీకేశ్ బాలాజీ(Collector Latkar Srikesh Balaji), ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్(MLA Yarapathineni Srinivas) డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

YSRCP: వైసీపీ నేత మోసం చేశాడు.. రియల్ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు

YSRCP: వైసీపీ నేత మోసం చేశాడు.. రియల్ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు

ఏపీలో ప్రభుత్వం మారడంతో వైసీపీ ప్రభుత్వ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగన్ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

AP Pensions: పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగి చేతివాటం

AP Pensions: పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగి చేతివాటం

Andhrapradesh: ఏపీలో ఊరూవాడా పెన్షన్ల పంపిణీతో ఓవైపు పండగ వాతావరణం నెలకొంటే.. మరోవైపు పెన్షన్ల విషయంలో ఓ సచివాలయ ఉద్యోగి చేసిన నిర్వాకంతో అంతా అవాక్కవ్వాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేటి నుంచి పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.

AP News: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు..

AP News: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు..

పల్నాడు జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి మాచర్ల కోర్టు వద్ద పిడికిలితో కడుపులో గుద్ది దాడి చేశారని పేర్కొంటూ శివ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి..

Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి..

పల్నాడు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ మండలం, అందుగుల కొత్తపాలెం, సమీపంలో గురువారం తెల్లారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Breaking News: ఈవీఎం పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డికి బిగ్ షాక్

Breaking News: ఈవీఎం పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డికి బిగ్ షాక్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టిన మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది.

Gopireddy: పల్నాడు వైసీపీ కార్యాలయానికి అన్నీ అనుమతులు ఉన్నాయి: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి

Gopireddy: పల్నాడు వైసీపీ కార్యాలయానికి అన్నీ అనుమతులు ఉన్నాయి: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి

నరసరావుపేట(Narasaraopet)లో జిల్లా వైసీపీ కార్యాలయానికి(YSRCP Office) అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (Former MLA Gopireddy Srinivasa Reddy) మండిపడ్డారు. 2014- 2019మధ్య టీడీపీ ప్రభుత్వంలో అనేక జిల్లాల్లో జీవో నంబర్ 27తెచ్చి టీడీపీ ఆఫీసుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను కేటాయించుకున్నారని గోపిరెడ్డి ఆరోపించారు.

Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం, కంటేపూడి దగ్గర ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో క్లీనర్ మణికంఠ (24) మృతి చెందగా, మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి.

Nalgonda: తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో పల్నాడు వైసీపీ నాయకుల మకాం!

Nalgonda: తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో పల్నాడు వైసీపీ నాయకుల మకాం!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన వైసీపీ నేతలు తెలంగాణకు మకాం మార్చారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ సరిహద్దులోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో కృష్ణపట్టె గ్రామాలు, సమీప పట్టణాల్లో తిష్ఠవేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి