• Home » Palnadu

Palnadu

YSRCP Attack: కంచికచర్ల ఘటన మరవక ముందే.. పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు..

YSRCP Attack: కంచికచర్ల ఘటన మరవక ముందే.. పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు..

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసరలో టీడీపీ నేతలపై దాడి ఘటన జరిగిన రోజు వ్యవధిలోనే పల్నాడు జిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో శుక్రవారం తెల్లవారుజాము సమయంలో అరాచకం సృష్టించారు. తెలుగు యువత నేత పోక వెంకట్రావు కారుకు నిప్పంటించారు.

Buddha Venkanna:  మాపై అకారణంగా పిన్నెల్లి బ్రదర్స్ దాడి

Buddha Venkanna: మాపై అకారణంగా పిన్నెల్లి బ్రదర్స్ దాడి

Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పిన్నెల్లి బద్రర్స్ అకారణంగా తమపై దాడి చేశారని అన్నారు. మంగళవారం పల్నాడు జిల్లా అడిషినల్ ఎస్పీ లక్ష్మీపతిని బుద్దా వెంకన్న కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 2020 మార్చి 11న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబితేనే తాను, బోండా ఉమా మాచర్లకి వెళ్ళామని తెలిపారు.

GV: ఢిల్లీ, చత్తీస్‌ఘడ్ స్కామ్‌లు చిన్నబోయేలా మద్యం అక్రమాలు..

GV: ఢిల్లీ, చత్తీస్‌ఘడ్ స్కామ్‌లు చిన్నబోయేలా మద్యం అక్రమాలు..

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్పీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నికలలో వైసీపీ కాళ్లు, కీళ్లు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టినా జగన్‌‌లో ఇంకా బుద్ధి రాలేదంటూ వ్యాఖ్యలు చేశారు.

Selfie Video: పల్నాడు జిల్లా: మాచర్లలో సెల్ఫీ వీడియో కలకలం..

Selfie Video: పల్నాడు జిల్లా: మాచర్లలో సెల్ఫీ వీడియో కలకలం..

పల్నాడు జిల్లా: మాచర్లలో సెల్ఫీ వీడియో కలకలం రేగింది. మాచర్లకు చెందిన రాజేష్ అనే వ్యక్తి తాను చనిపోతున్నట్లు సెల్పీ వీడియో తీసుకుని అదృశ్యమయ్యాడు. భార్య పూర్ణిమతో రాజేష్‌కు గత కొద్ది కాలంగా వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజేష్‌పై పూర్ణిమ నిన్న (సోమవారం) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

MLA Kanna: అన్న క్యాంటీన్ పనులను  పరిశీలించిన  కన్నా లక్ష్మీనారాయణ

MLA Kanna: అన్న క్యాంటీన్ పనులను పరిశీలించిన కన్నా లక్ష్మీనారాయణ

పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలని అన్న క్యాంటీన్లు పెట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు. తెలుగుదేశం హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్న క్యాంటిన్‌లలో ఐదు రుపాయలకే భోజనం ఏర్పాటు చేశారన్నారు.

Crime News: పల్నాడు జిల్లా అటవీశాఖ ఉద్యోగులపై స్మగ్లర్లు రాళ్ల దాడి..

Crime News: పల్నాడు జిల్లా అటవీశాఖ ఉద్యోగులపై స్మగ్లర్లు రాళ్ల దాడి..

వెల్దుర్తి మండలం గొటిపాళ్ల వద్ద అటవీశాఖ ఉద్యోగులపై పంగోలిన్ స్మగ్లర్లు రాళ్ల దాడికి తెగబడ్డారు. దాడిలో ఇద్దరు ఉద్యోగులకు తీవ్రగాయాలు అయ్యాయి. ముందస్తు సమాచారం మేరకు పంగోలిన్లను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాపై అటవీశాఖ పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే వీరి నుంచి తప్పించుకునేందుకు నిందితులు ఒక్కసారిగా రాళ్లతో దాడి చేశారు.

Andhra Pradesh: వైసీపీ-టీడీపీ మధ్య ‘ర్యాగింగ్’పై వార్.. అసలు సంగతి ఇదీ..

Andhra Pradesh: వైసీపీ-టీడీపీ మధ్య ‘ర్యాగింగ్’పై వార్.. అసలు సంగతి ఇదీ..

ర్యాగింగ్‌ (Ragging) పేరిట జూనియర్లపై సీనియర్‌ విద్యార్థులు పైశాచికత్వాన్ని ప్రదర్శించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనమే అయ్యింది. హాస్టల్‌ గదుల్లో జూనియర్లను కర్రలతో చితకబాదిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో..

Diarrhea: పిడుగురాళ్ల లెనిన్ నగర్‌లో డయేరియా కలకలం..

Diarrhea: పిడుగురాళ్ల లెనిన్ నగర్‌లో డయేరియా కలకలం..

పడుగురాళ్ల(Piduguralla) లెనిన్ నగర్‌లో డయేరియా(Diarrhea) కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు బాధితులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ లట్కర్ శ్రీకేశ్ బాలాజీ(Collector Latkar Srikesh Balaji), ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్(MLA Yarapathineni Srinivas) డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

YSRCP: వైసీపీ నేత మోసం చేశాడు.. రియల్ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు

YSRCP: వైసీపీ నేత మోసం చేశాడు.. రియల్ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు

ఏపీలో ప్రభుత్వం మారడంతో వైసీపీ ప్రభుత్వ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగన్ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

AP Pensions: పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగి చేతివాటం

AP Pensions: పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగి చేతివాటం

Andhrapradesh: ఏపీలో ఊరూవాడా పెన్షన్ల పంపిణీతో ఓవైపు పండగ వాతావరణం నెలకొంటే.. మరోవైపు పెన్షన్ల విషయంలో ఓ సచివాలయ ఉద్యోగి చేసిన నిర్వాకంతో అంతా అవాక్కవ్వాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేటి నుంచి పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి