• Home » Palnadu

Palnadu

Pullarao: రూ. లక్ష చెల్లించి టీడీపీ క్రియాశీలక శాశ్వత సభ్యత్వం తీసుకున్న ప్రత్తిపాటి

Pullarao: రూ. లక్ష చెల్లించి టీడీపీ క్రియాశీలక శాశ్వత సభ్యత్వం తీసుకున్న ప్రత్తిపాటి

వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దడానికే 4 నెలలు పట్టిందని, వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

Narayana: దాచేపల్లిలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ సమీక్ష

Narayana: దాచేపల్లిలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ సమీక్ష

Andhrapradesh: పల్నాడు జిల్లా దాచేపల్లిలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ వరుసగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. దాచేపల్లిలో పరిస్థితి ఎలా ఉందంటూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం దాచేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని మంత్రికి కలెక్టర్ చెప్పారు.

దాచేపల్లిలో ప్రబలిన అతిసారం

దాచేపల్లిలో ప్రబలిన అతిసారం

పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో అతిసారం ప్రబలింది. కాలనీలో రెండు రోజులుగా 16 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.

Palnadu: క్రోసూరులో యువకుడు హల్‌చల్.. బురఖా ధరించి ఏకంగా..

Palnadu: క్రోసూరులో యువకుడు హల్‌చల్.. బురఖా ధరించి ఏకంగా..

పల్నాడు జిల్లా క్రోసూరులో బురఖా ధరించిన యువకుడు స్థానిక ఆస్పత్రి వద్ద హల్‌చల్ చేశాడు. మహిళ వేషధారణలో వచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.

YSRCP Attack: కంచికచర్ల ఘటన మరవక ముందే.. పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు..

YSRCP Attack: కంచికచర్ల ఘటన మరవక ముందే.. పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు..

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసరలో టీడీపీ నేతలపై దాడి ఘటన జరిగిన రోజు వ్యవధిలోనే పల్నాడు జిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో శుక్రవారం తెల్లవారుజాము సమయంలో అరాచకం సృష్టించారు. తెలుగు యువత నేత పోక వెంకట్రావు కారుకు నిప్పంటించారు.

Buddha Venkanna:  మాపై అకారణంగా పిన్నెల్లి బ్రదర్స్ దాడి

Buddha Venkanna: మాపై అకారణంగా పిన్నెల్లి బ్రదర్స్ దాడి

Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పిన్నెల్లి బద్రర్స్ అకారణంగా తమపై దాడి చేశారని అన్నారు. మంగళవారం పల్నాడు జిల్లా అడిషినల్ ఎస్పీ లక్ష్మీపతిని బుద్దా వెంకన్న కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 2020 మార్చి 11న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబితేనే తాను, బోండా ఉమా మాచర్లకి వెళ్ళామని తెలిపారు.

GV: ఢిల్లీ, చత్తీస్‌ఘడ్ స్కామ్‌లు చిన్నబోయేలా మద్యం అక్రమాలు..

GV: ఢిల్లీ, చత్తీస్‌ఘడ్ స్కామ్‌లు చిన్నబోయేలా మద్యం అక్రమాలు..

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్పీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నికలలో వైసీపీ కాళ్లు, కీళ్లు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టినా జగన్‌‌లో ఇంకా బుద్ధి రాలేదంటూ వ్యాఖ్యలు చేశారు.

Selfie Video: పల్నాడు జిల్లా: మాచర్లలో సెల్ఫీ వీడియో కలకలం..

Selfie Video: పల్నాడు జిల్లా: మాచర్లలో సెల్ఫీ వీడియో కలకలం..

పల్నాడు జిల్లా: మాచర్లలో సెల్ఫీ వీడియో కలకలం రేగింది. మాచర్లకు చెందిన రాజేష్ అనే వ్యక్తి తాను చనిపోతున్నట్లు సెల్పీ వీడియో తీసుకుని అదృశ్యమయ్యాడు. భార్య పూర్ణిమతో రాజేష్‌కు గత కొద్ది కాలంగా వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజేష్‌పై పూర్ణిమ నిన్న (సోమవారం) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

MLA Kanna: అన్న క్యాంటీన్ పనులను  పరిశీలించిన  కన్నా లక్ష్మీనారాయణ

MLA Kanna: అన్న క్యాంటీన్ పనులను పరిశీలించిన కన్నా లక్ష్మీనారాయణ

పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలని అన్న క్యాంటీన్లు పెట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు. తెలుగుదేశం హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్న క్యాంటిన్‌లలో ఐదు రుపాయలకే భోజనం ఏర్పాటు చేశారన్నారు.

Crime News: పల్నాడు జిల్లా అటవీశాఖ ఉద్యోగులపై స్మగ్లర్లు రాళ్ల దాడి..

Crime News: పల్నాడు జిల్లా అటవీశాఖ ఉద్యోగులపై స్మగ్లర్లు రాళ్ల దాడి..

వెల్దుర్తి మండలం గొటిపాళ్ల వద్ద అటవీశాఖ ఉద్యోగులపై పంగోలిన్ స్మగ్లర్లు రాళ్ల దాడికి తెగబడ్డారు. దాడిలో ఇద్దరు ఉద్యోగులకు తీవ్రగాయాలు అయ్యాయి. ముందస్తు సమాచారం మేరకు పంగోలిన్లను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాపై అటవీశాఖ పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే వీరి నుంచి తప్పించుకునేందుకు నిందితులు ఒక్కసారిగా రాళ్లతో దాడి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి