• Home » Palnadu

Palnadu

Ambati Rambabu Incident : తాట తీస్తా.. అంబటి రాంబాబుకు డీఎస్పీ సీరియస్ వార్నింగ్

Ambati Rambabu Incident : తాట తీస్తా.. అంబటి రాంబాబుకు డీఎస్పీ సీరియస్ వార్నింగ్

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నరసరావుపేట డీఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరించారు.

Jagan Tour Death: జగన్ పర్యటనలో మరొకరు బలి

Jagan Tour Death: జగన్ పర్యటనలో మరొకరు బలి

Jagan Tour Death: మాజీ సీఎం జగన్ పర్యటనలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సత్తెనపల్లి క్లాక్ టవర్ వద్ద ఓ వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడు.

Ambati Rambabu Misbehaviour: రెచ్చిపోయిన అంబటి  సోదరులు

Ambati Rambabu Misbehaviour: రెచ్చిపోయిన అంబటి సోదరులు

Ambati Rambabu Misbehaviour: మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. మాజీ సీఎం పర్యటనలో ఏకంగా పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి.

Palnadu Farmers: పల్నాడులో ముగ్గురు కౌలు రైతుల ఆత్మహత్య

Palnadu Farmers: పల్నాడులో ముగ్గురు కౌలు రైతుల ఆత్మహత్య

వ్యవసాయంలో నష్టాలతో అప్పుల పాలైన ముగ్గురు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లాలో మంగళవారం జరిగింది. నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామంలోని రామాపురం కాలనీకి చెందిన...

AP News: టీడీపీ నేతల దారుణ హత్య.. పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు

AP News: టీడీపీ నేతల దారుణ హత్య.. పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు

Macherla case: గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల ఘటనలో ఏడుగురిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కేసు నమోదు చేశారు.

 TDP Opposition Clash: పల్నాడులో టీడీపీ నేతల దారుణ హత్య

TDP Opposition Clash: పల్నాడులో టీడీపీ నేతల దారుణ హత్య

పల్నాడులో టీడీపీ నేతలన్నదమ్ములపై ప్రత్యర్థులు స్కార్పియోతో ఢీకొట్టి దారుణ హత్య చేశారు. ఈ ఘటన రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన ఘోర సంఘటనగా మండలంలో భయాందోళనలు ఏర్పడుతున్నాయి.

AP Govt: పల్నాడు జిల్లాలో జంట హత్యలపై ప్రభుత్వం సీరియస్

AP Govt: పల్నాడు జిల్లాలో జంట హత్యలపై ప్రభుత్వం సీరియస్

Palnadu District Case: మాచర్ల నియోజకవర్గంలో జరిగిన రెండు జంట హత్యలు ఏపీ వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. టీడీపీ వర్గీయులను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపేశారు. ఈ సంఘటనపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఈ మేరకు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Palnadu district: దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు బేడీలు

Palnadu district: దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు బేడీలు

ముద్దాయి మాదిరిగా స్టేషన్ గేట్లకు బేడీలు వేయడం ఏంటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు.

 Petrol Attack In Palnadu: యువకుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన మహిళ

Petrol Attack In Palnadu: యువకుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన మహిళ

పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో యువకుడిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కారణంతో మహిళ పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. తీవ్రంగా గాయపడిన యువకుడు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

AP NEWS: తప్పుడు ప్రచారం చేస్తున్నాడని..పెట్రోల్ పోసి

AP NEWS: తప్పుడు ప్రచారం చేస్తున్నాడని..పెట్రోల్ పోసి

పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం ఉయ్యందనలో దారుణం జరిగింది. తమ్మిశెట్టి చిరంజీవి అనే వ్యక్తిపై ఓ యువతి పెట్రోలు పోసి నిప్పంటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి