• Home » Palnadu

Palnadu

Chandrababu: క్రోసూరు టీడీపీ ఆఫీస్‌‌ దగ్ధంపై చంద్రబాబు రియాక్షన్ ఇదీ...

Chandrababu: క్రోసూరు టీడీపీ ఆఫీస్‌‌ దగ్ధంపై చంద్రబాబు రియాక్షన్ ఇదీ...

Andhrapradesh: పల్నాడు జిల్లా క్రోసూరులో టీడీపీ కార్యాలయం దగ్ధంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ రౌడీ మూకలే టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. అధికారాన్ని కోల్పోవడం ఖాయం అని తెలిసాక వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టడం లేదని.. అందుకే పిచ్చెక్కి అర్థరాత్రి సమయంలో పల్నాడు జిల్లా క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాచర్లలో ఉద్రిక్తత:విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

మాచర్లలో ఉద్రిక్తత:విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

శ్రీగౌతమ్ స్కూల్ యాజమాన్యం మొద్దు నిద్ర వల్లే తమ బిడ్డలు మరణించారని తల్లిదండ్రులు ఆగ్రహించారు. ఆ క్రమంలో శ్రీగౌతమ్ స్కూల్‌ను ధ్వంసం చేశారు. అయితే వారిని అడ్డుకోబోయిన పోలీసులపైనే కాకుండా.. పోలీసుల వాహనంపై కూడా వారు దాడి చేసి.. ధ్వంసం చేశారు.

Nara Lokesh: పోకిరి సినిమా అనుకుంటున్నారా?.. సీఐపై లోకేష్ ఫైర్..

Nara Lokesh: పోకిరి సినిమా అనుకుంటున్నారా?.. సీఐపై లోకేష్ ఫైర్..

అమరావతి: కారంపూడి సీఐ చిన్న మ‌ల్లయ్యపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైర్ అయ్యారు. వైసీపీ ప్యాకేజీ మ‌త్తులో సీఐకు తెలియ‌డంలేదు కానీ.. సీఎం జ‌గ్గూభాయ్‌ సీను ఎప్పుడో కాలిపోయిందని అన్నారు.

YSRCP: తాడేపల్లికి చేరిన చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ.. ఇంతకీ తేలుతుందా?

YSRCP: తాడేపల్లికి చేరిన చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ.. ఇంతకీ తేలుతుందా?

Andhrapradesh: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ మొత్తానికి తాడేపల్లికి చేరింది. చిలకలూరి పేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయడుకు సీఎంవో నుంచి పిలుపు వెళ్లడంతో మంగళవారం తాడేపల్లికి చేరుకున్నారు. ఇటీవలే చిలకలూరిపేట ఇంచార్జి పదవి నుంచి మల్లెల రాజేష్ నాయుడును అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే. చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడును వైసీపీ నియమించింది.

Andhra Pradeshs: టీడీపీలో విషాదం.. కీలక నేత కన్నుమూత..

Andhra Pradeshs: టీడీపీలో విషాదం.. కీలక నేత కన్నుమూత..

Andhra Pradesh News: టీడీపీలో విషాదం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన ముఖ్యనేత గుంటుపల్లి నాగేశ్వరరావు(Guntupalli Nageswara Rao) కన్నూమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు(Palnadu) జిల్లాకు చెందిన బీసీ నేత గుంటుపల్లి నాగేశ్వరరావు టీడీపీ(TDP)లో చాలా కీలకంగా ఉన్నారు.

TDP Vs YSRCP:  ఆసక్తికరంగా మామా అల్లుళ్ల ఫైట్.. పెదకూరపాడులో టెన్షన్ టెన్షన్

TDP Vs YSRCP: ఆసక్తికరంగా మామా అల్లుళ్ల ఫైట్.. పెదకూరపాడులో టెన్షన్ టెన్షన్

Andhrapradesh: జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ - వైసీపీ మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. గత రాత్రి అనంతవరం, దోడ్లేరు గ్రామాల్లో పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు చెందిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. అయితే ఉదయం తొమ్మిది గంటల సమయంలో అమరావతి మండలం ధరణికోటలో వైసీపీ కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారు.

Prathipati Pullarao: ఉమ్మడి కూటమి సభ కోసం దేశమంతా ఎదురుచూపులు

Prathipati Pullarao: ఉమ్మడి కూటమి సభ కోసం దేశమంతా ఎదురుచూపులు

Andhrapradesh: టీడీపీ- జనసేన - బీజేపీ కూటమిని 5 కోట్ల ఆంధ్రులు స్వాగతిస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి కూటమి సభ కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.

TDP: బొప్పూడికి చేరుకున్న నారా లోకేష్

TDP: బొప్పూడికి చేరుకున్న నారా లోకేష్

Andhrapradesh: జిల్లాలోని చిలకలూరిపేటలో ఈనెల 17న టీడీపీ కూటమి భారీ బహిరంగ సభకు పూనుకుంది. ఇందుకోసం బొప్పూడి వద్ద స్థలాన్ని టీడీపీ - జనసేన నేతలు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా స్థలాన్ని పరిశీలించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం ఉదయం బొప్పూడి చేరుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని యువనేత పరిశీలించారు.

Kanna Lakshmi Narayana: పల్నాడు  జిల్లా:  మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఔదార్యం

Kanna Lakshmi Narayana: పల్నాడు జిల్లా: మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఔదార్యం

పల్నాడు జిల్లా: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లిలో ఔదార్యం చూపించారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో బస్సులు వెళ్లాయి. దీంతో బస్సులు లేక ప్రయాణికులు రోడ్లపై ఎండలో పడిగాపులుగాస్తున్నారు.

YCP: ఒక్కో వాలెంటీర్‌కు రూ. 5 వేలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ..

YCP: ఒక్కో వాలెంటీర్‌కు రూ. 5 వేలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ..

పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని అధికార వైసీపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా, ఓటర్లకు భారీ మొత్తంలో డబ్బులు పంపిణీ చేసి వారి ఓట్లను సంపాదించుకోవాలని భావిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి