• Home » Pahalgam Attack

Pahalgam Attack

Parliament Monsoon Session: పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

Parliament Monsoon Session: పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

పహల్గాం ఉగ్రదాడి జరిగి 100 రోజులైన తర్వాత కూడా ఆ దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులను పట్టుకోవడంలో కేంద్ర వైపల్యాన్ని గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. ఘటన జరిగిన ఇన్ని రోజులైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు.

Legal Hurdles Delay: వీసా గడువు ముగిసినా.. వారిని భారత్‌ నుంచి పంపలేం..!

Legal Hurdles Delay: వీసా గడువు ముగిసినా.. వారిని భారత్‌ నుంచి పంపలేం..!

పహల్గాం ఉగ్ర దాడి తర్వాత.. భారత్‌లో ఉన్న పాకిస్థానీలను వెంటనే దేశం విడిచిపెట్టాలని కేంద్రం ఆదేశించిన విషయం గుర్తుందా? హైదరాబాద్‌లో ఉన్న పాకిస్థానీలను పోలీసులు యుద్ధ ప్రాతిపదికన గుర్తించినా.. వారిని వెనక్కి పంపలేకపోయారు.

US TRF Terror Outfit: పహల్గాం దాడి చేసిన టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా.. స్వాగతించిన భారత్

US TRF Terror Outfit: పహల్గాం దాడి చేసిన టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా.. స్వాగతించిన భారత్

పహల్గాం దాడికి కారణమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని భారత్ స్వాగతించింది. ఉగ్రవాద కట్టడిలో భారత్, అమెరికా మధ్య సహకారానికి ఇది నిదర్శనమని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

పహల్గామ్ నిందితులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు అరెస్ట్..

పహల్గామ్ నిందితులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు అరెస్ట్..

Pahalgam terror attack: పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి సహకరించిన ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది.

PM Modi-Trump Phone Call: ప్రధాని మోదీ- డోనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ పై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం

PM Modi-Trump Phone Call: ప్రధాని మోదీ- డోనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ పై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో ఏం మాట్లాడారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మూడు దేశాల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

Vijayanagaram: పేలుళ్ల కుట్ర.. అదుపులో మరో ఇద్దరు

Vijayanagaram: పేలుళ్ల కుట్ర.. అదుపులో మరో ఇద్దరు

విజయనగరంలో సిరాజ్‌ రెహ్మాన్‌, సయ్యద్‌ సమీర్‌ల వాక్యూలు ఆధారంగా దర్యాప్తు అధికారులు వేగంగా మార్గదర్శనం చేస్తూ, వరంగల్‌కు చెందిన పర్హాన్‌ మొహిద్దీన్‌ మరియు ఖాజీపేట యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం టుటౌన్‌ పోలీసులు సిరాజ్‌ కుటుంబ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించి, సంబంధిత బ్యాంకు అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

PM Modi: పటేల్‌ మాట వినుంటే ఉగ్రదాడులు జరిగేవే కాదు

PM Modi: పటేల్‌ మాట వినుంటే ఉగ్రదాడులు జరిగేవే కాదు

పటేల్ మాట వినిపిస్తే ఉగ్రదాడులు జరగకుండా ఉంటాయన్నారు ప్రధాని మోదీ. 1947లో దేశ విభజన నిర్ణయంతో పాకిస్తాన్ ఉగ్రవాద పరంపర ప్రారంభమై, కశ్మీరు విషయంపై కఠిన రీతిలో బదులిస్తామని హామీ ఇచ్చారు.

All Party MP Delegations: ఇక, పాక్ బ్రతుకు బట్టబయలు.. కేంద్రం కొత్త స్ట్రాటజీ

All Party MP Delegations: ఇక, పాక్ బ్రతుకు బట్టబయలు.. కేంద్రం కొత్త స్ట్రాటజీ

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ సహా ఇప్పటికే అనేక తక్షణ చర్యలు చేపట్టిన భారత్ ఇప్పుడు కొత్త ఇనీషియేటివ్ తీసుకోబోతోంది. ప్రపంచం ముందు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని

Operation Sindoor: మనకు ఎలాంటి నష్టం జరగలేదు

Operation Sindoor: మనకు ఎలాంటి నష్టం జరగలేదు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సంపత్తికి ఎలాంటి నష్టం వాటిల్ల లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

Pahalgam Attack: పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఉగ్రవాదులతో పాటు వాళ్లకు అండగా ఉంటున్న పాకిస్థాన్‌ను వణికించింది ఇండియన్ ఆర్మీ. అయితే ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి