Home » Pahalgam Attack
పహల్గాం ఉగ్రదాడి జరిగి 100 రోజులైన తర్వాత కూడా ఆ దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులను పట్టుకోవడంలో కేంద్ర వైపల్యాన్ని గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. ఘటన జరిగిన ఇన్ని రోజులైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు.
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత.. భారత్లో ఉన్న పాకిస్థానీలను వెంటనే దేశం విడిచిపెట్టాలని కేంద్రం ఆదేశించిన విషయం గుర్తుందా? హైదరాబాద్లో ఉన్న పాకిస్థానీలను పోలీసులు యుద్ధ ప్రాతిపదికన గుర్తించినా.. వారిని వెనక్కి పంపలేకపోయారు.
పహల్గాం దాడికి కారణమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని భారత్ స్వాగతించింది. ఉగ్రవాద కట్టడిలో భారత్, అమెరికా మధ్య సహకారానికి ఇది నిదర్శనమని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
Pahalgam terror attack: పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి సహకరించిన ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో ఏం మాట్లాడారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మూడు దేశాల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
విజయనగరంలో సిరాజ్ రెహ్మాన్, సయ్యద్ సమీర్ల వాక్యూలు ఆధారంగా దర్యాప్తు అధికారులు వేగంగా మార్గదర్శనం చేస్తూ, వరంగల్కు చెందిన పర్హాన్ మొహిద్దీన్ మరియు ఖాజీపేట యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం టుటౌన్ పోలీసులు సిరాజ్ కుటుంబ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించి, సంబంధిత బ్యాంకు అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
పటేల్ మాట వినిపిస్తే ఉగ్రదాడులు జరగకుండా ఉంటాయన్నారు ప్రధాని మోదీ. 1947లో దేశ విభజన నిర్ణయంతో పాకిస్తాన్ ఉగ్రవాద పరంపర ప్రారంభమై, కశ్మీరు విషయంపై కఠిన రీతిలో బదులిస్తామని హామీ ఇచ్చారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ సహా ఇప్పటికే అనేక తక్షణ చర్యలు చేపట్టిన భారత్ ఇప్పుడు కొత్త ఇనీషియేటివ్ తీసుకోబోతోంది. ప్రపంచం ముందు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని
పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో భారత సంపత్తికి ఎలాంటి నష్టం వాటిల్ల లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Pahalgam Attack: పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఉగ్రవాదులతో పాటు వాళ్లకు అండగా ఉంటున్న పాకిస్థాన్ను వణికించింది ఇండియన్ ఆర్మీ. అయితే ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది.