• Home » Operation Sindoor

Operation Sindoor

Rajnath Singh: అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్

Rajnath Singh: అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్

కేంద్రం చేపట్టిన ఆపరేష్ సిందూర్ ఉగ్రవాదుల్లో భయం పుట్టించిందని, జాతీయ భద్రతపై భారతదేశానికి ఉన్న కృతనిశ్చయాన్ని బలంగా చాటిచెప్పిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Stealth Fighters: పాకిస్థాన్‌తో చైనా తాజా చేష్టలు మనకెలాంటి ముప్పు?

Stealth Fighters: పాకిస్థాన్‌తో చైనా తాజా చేష్టలు మనకెలాంటి ముప్పు?

వీలు చిక్కితే చాలు భారత్ మీద ముప్పేట దాడి చేయాలని చూసే పాక్‌కు సాధ్యమైనంత శక్తిని, ఊతాన్ని ఇస్తూనే ఉంటుంది చైనా. ఇప్పటికే ఇది ఎన్నోమార్లు రుజువైనప్పటికీ ఇంకా అదే తీరున ప్రవర్తిస్తూ ఉంది. తాజాగా చేసిన పని..

రాహుల్ గాంధీ పాకిస్థాన్ ఏజెంట్‌లా ప్రవర్తిస్తున్నారు: ఏక్‌నాథ్ షిండే

రాహుల్ గాంధీ పాకిస్థాన్ ఏజెంట్‌లా ప్రవర్తిస్తున్నారు: ఏక్‌నాథ్ షిండే

Rahul Gandhi vs Eknath Shinde: ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ ప్రవర్తన పాకిస్థాన్ ఏజెంట్‌లా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Shashi Tharoor: అవును.. నిజమే, చివరకు మౌనం వీడిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్

Shashi Tharoor: అవును.. నిజమే, చివరకు మౌనం వీడిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చివరకు మౌనం వీడారు. కాంగ్రెస్‌తో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. వాటి గురించి సమయం వచ్చినప్పుడు నేరుగా చర్చిస్తానన్నారు. అంతేకాదు, ఈ సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi-Trump Phone Call: ప్రధాని మోదీ- డోనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ పై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం

PM Modi-Trump Phone Call: ప్రధాని మోదీ- డోనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ పై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో ఏం మాట్లాడారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మూడు దేశాల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

MP Harish Madhur:టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండియాకు ఐదు దేశాల మద్దతు

MP Harish Madhur:టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండియాకు ఐదు దేశాల మద్దతు

ఆపరేషన్ సిందూర్‌ని ప్రారంభించి టెర్రరిజం అణచివేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌ మాధుర్ బాలయోగి తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, యునైటెడ్ దేశాలను సందర్శించారు.

Pahalgam Hero: పహల్గాం ధీరుడి భార్యకి ఉద్యోగం

Pahalgam Hero: పహల్గాం ధీరుడి భార్యకి ఉద్యోగం

పహల్గాం ఉగ్రదాడి ఉదంతంలో రొమ్ములెదురొడ్డి నిలిచిన ధీరుడి ఆత్మకు శాంతి కలిగే సంఘటన ఇది. ఉగ్రమూక చేతిలో చిక్కుకున్న పర్యాటకులను రక్షించే ప్రయత్నంలో స్థానికుడైన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా మరణించిన సంగతి తెలిసిందే.

Rajnath Singh: అంతర్జాతీయ టెర్రరిజానికి తండ్రి పాకిస్థాన్... నిప్పులు చెరిగిన రాజ్‌నాథ్

Rajnath Singh: అంతర్జాతీయ టెర్రరిజానికి తండ్రి పాకిస్థాన్... నిప్పులు చెరిగిన రాజ్‌నాథ్

రక్షణ ఉత్పత్తులు, ఎగుమతులు లక్ష్యంగా మరింత పటిష్ట, స్వయంసమృద్ధ భారత్‌కు కృషి జరుగుతోందని, ఇదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢ వైఖరి తీసుకున్నామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Modi-Chandrababu: మోదీ సర్కారు తీరుపై సీఎం చంద్రబాబు అభిప్రాయాలు

Modi-Chandrababu: మోదీ సర్కారు తీరుపై సీఎం చంద్రబాబు అభిప్రాయాలు

భారతదేశం అమెరికా ఒత్తిడికి లొంగిపోయిందా లేదా అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వాదన గురించి అడిగినప్పుడు, చంద్రబాబు 'ఎవరికీ లొంగిపోవాల్సిన అవసరం లేదు' అని బదులిచ్చారు. మాకు మా సొంత వ్యూహాలు ఉన్నాయి. ట్రంప్‌ను ఎవరు నియంత్రిస్తారు? ఆయన తనకు నచ్చినట్లు మాట్లాడతారు అని చంద్రబాబు తేల్చి చెప్పారు.

Pakistan: కాళ్లబేరానికి పాకిస్థాన్.. దేహీ అంటూ భారత్‌కు లేఖలు!

Pakistan: కాళ్లబేరానికి పాకిస్థాన్.. దేహీ అంటూ భారత్‌కు లేఖలు!

మళ్లీ కాళ్లబేరానికి వచ్చింది పాకిస్థాన్. భారత్‌పై ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే శత్రుదేశం.. ఒక విషయంలో మాత్రం ఏం చేయాలో పాలుపోకపోవడంతో ఇండియా సాయాన్ని అర్థిస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి