Home » Operation Sindoor
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా పాకిస్థాన్కు గట్టి సమాధానం ఇచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఇలా పాకిస్థాన్ అనేక దాడులను భారత్ తిప్పికొట్టినట్లు గుర్తుచేశారు షా. బీఎస్ఎఫ్ 22వ పదవీ పురస్కార కార్యక్రమానికి ఢిల్లీలో హాజరైన క్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత్.. అంతర్జాతీయంగానూ శత్రుదేశాన్ని ఏకాకిని చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే దౌత్య యుద్ధాన్ని షురూ చేసింది. పాకిస్థాన్ దుశ్చర్యలను ఎండగట్టేందుకు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపించింది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సాక్షిగా పాక్ వెన్ను విరిచింది భారత దౌత్యవేత అనుపమ సింగ్ చేసిన ప్రసంగం. ఆ స్పీచ్ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంప్రదింపులు జరిపిందని, అయితే, ఉగ్రవాదంతో ఆమెకు ఎటువంటి సంబంధాలు లేవని పోలీసులు తేల్చారు.
పాక్పై గుణపాఠం చెప్పే విషయంలో కేంద్రం వెనకడుగు వేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆయన సేవలను కొనియాడారు.
శత్రుదేశం పాకిస్థాన్ను ఎవరూ నవ్వులపాలు చేయాల్సిన అవసరం లేదు. తమంతట తామే నవ్వులపాలవడం పాక్కు పరిపాటిగా మారింది. తన అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకుంది. అసలేం జరిగిందంటే..
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను కాల్చిచంపినందుకు ప్రతిగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను చేపట్టడం ఒక భారతీయురాలిగా గర్వస్తున్నానని సుప్రియా సూలే ప్రశంసించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
పహల్గామ్ దాడికి ముందు నుండే తనకు పాక్ అధికారితో సంబంధాలున్నాయని యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా..
ప్రొఫెసర్ అలీ ఖాన్కు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సిట్ ఏర్పాటుకు హర్యానా డీజీపీకి అనుమతిచ్చింది. ఈ కేసు దర్యాప్తుకు ముగ్గురు సభ్యుల సిట్ ఏర్పాటుకు ఆదేశించింది.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమె పాకిస్థాన్ టూర్కి సంబంధించి రాసుకున్న డైరీ దర్యాప్తు సంస్థలకి చిక్కింది.