Home » online
ఆన్లైన్ బెట్టింగు(Online betting)లతో అప్పులపాలై.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతి(Tirupati)లో జరిగింది. ఈస్ట్ ఎస్ఐ మహేష్ తెలిపిన మేరకు శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన షేక్నూర్ మహ్మద్ ముబారక్ నగరంలోని కరకంబాడిలో ఉంటూ అమర ఆస్పత్రిలో మేల్ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నాడు.
ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటుందా. ఈ చిన్న తప్పు కారణంగా మీ పర్సు ఖాళీ అయ్యే ప్రమాదముంది. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి..
గంజాయి, బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు! తొలుత గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడడం, ఆ క్రమంలోనే ఆన్లైన్ గేమ్లు ఆడడం
డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తులో చేసిన చిన్న తప్పు కారణంగా పలువురు అభ్యర్థులు ఎస్జీటీ ఉద్యోగాలకు దూరమయ్యారు. ఆ పొరపాటు గురించి అధికారులు ధ్రువపత్రాల పరిశీలన సమయంలో గుర్తించారు.
ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో ఈ ఆన్లైన్ వివాహం జరిగింది. జౌన్పూర్ బీజేపీ కార్పొరేటర్ తహసీన్ షాహిద్ తన పెద్ద కుమారుడు మహమ్మద్ అబ్బాస్ హైదర్కు వివాహం చేయాలని నిశ్చయించారు. ఆ క్రమంలో పాకిస్థాన్లోని లాహోర్కు చెందిన ఆండ్లీప్ జహ్రాతో సంబంధం కుదిరింది. వీరి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. అందుకు ముహూర్తాన్ని సైతం ఖరారు చేశారు.
ఓ యువకుడి ఆన్లైన్ బెట్టింగ్ మోజు ఏకంగా కుటుంబాన్నే బలి తీసుకుంది. బెట్టింగుల్లో కొడుకు చేసిన అప్పులు తీర్చలేక.. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక అతనితో పాటు తల్లిదండ్రులూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గోవా కేంద్రంగా నగరంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్(Online Cricket Betting) దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు. ఒక కలెక్షన్ ఏజెంటును అరెస్టు చేశారు. అతని నుంచి 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
భారతదేశంలో పండుగల సీజన్ వచ్చేస్తుంది. ఈ క్రమంలో పలు ఈ కామర్స్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ కొనుగోళ్లు చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గచ్చిబౌలిలోని స్టేట్ డేటా సెంటర్ (ఎస్డీసీ) సర్వర్లో సమస్యలు తలెత్తాయి. మీసేవ కేంద్రాలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లు, ఆన్లైన్ సేవలు, మొబైల్ అప్లికేషన్లకు ఎస్డీసీనే ఆధారం.
బంగారు దుకాణాల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న కరుడుకట్టిన ఓ దొంగల ముఠాను జగద్గిరిగుట్ట, బాలానగర్(Jagadgirigutta, Balanagar) సీసీఎస్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఐదుగురు సభ్యులున్న ముఠాలోని నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.