• Home » Online Scams

Online Scams

Warangal: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి..

Warangal: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి..

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, ట్రేడింగ్‌.. పేరేదైనా భారీగా డబ్బులొస్తాయని ఆశపడి పెట్టుబడులు పెడితే చివరకు అప్పులే మిగిలి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

Self-Destruction : విష వలయం!

Self-Destruction : విష వలయం!

గంజాయి, బెట్టింగ్‌లు, ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు! తొలుత గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడడం, ఆ క్రమంలోనే ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడడం

Online Betting : ఆన్‌లైన్‌లో ఆటలు.. ఛిద్రమవుతున్న జీవితాలు

Online Betting : ఆన్‌లైన్‌లో ఆటలు.. ఛిద్రమవుతున్న జీవితాలు

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. యువకుడిపై మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

 Flipkart: ఆన్‌లైన్‌ షాపింగ్ చేసేవారికి ఝలక్.. అలా చేస్తే ఎక్స్ ట్రా ఛార్జీలు కట్టాల్సిందే..

Flipkart: ఆన్‌లైన్‌ షాపింగ్ చేసేవారికి ఝలక్.. అలా చేస్తే ఎక్స్ ట్రా ఛార్జీలు కట్టాల్సిందే..

ఆన్ లైన్ లో కొనుక్కోవడం రానున్న రోజుల్లో మరీ అంత థ్రిల్లింగ్ గా ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే కస్టమర్లకు షాకిచ్చేందుకు ఫ్లిప్ కార్ట్, మింత్ర వంటి దిగ్గజ సంస్థలు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ఎక్స్ ట్రా ఛార్జీలు వడ్డించే విధంగా ప్రణాళికలు చేస్తోంది.

Online Trading: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.8.14 కోట్ల మోసం

Online Trading: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.8.14 కోట్ల మోసం

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ మోసంలో కీలకపాత్ర వహించిన ఇద్దరిని రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ట్రేడింగ్‌ పేరిట హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన ఓ బాధితుడి నుంచి ఈ ముఠా రూ.8.14 కోట్లు కాజేసింది.

సైబర్‌ సెక్యూరిటీపై యూజీసీ హ్యాండ్‌బుక్‌

సైబర్‌ సెక్యూరిటీపై యూజీసీ హ్యాండ్‌బుక్‌

డిజిటల్‌ అరెస్టులు, డీప్‌ ఫేక్‌లు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌, హనీ ట్రాప్‌ వంటి ఆన్‌లైన్‌ మోసాలు రోజురోజుకి అధికమవుతున్న వేళ యూజీసీ అప్రమత్తమైంది.

Online Groceries: ఆన్‌లైన్‌ అంగడి.. దోపిడీ

Online Groceries: ఆన్‌లైన్‌ అంగడి.. దోపిడీ

ఆన్‌లైన్‌ గ్రాసరీల్లో కూరగాయల రేట్లు జనాల్ని హడలెతిస్తున్నాయి. హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లతో పోల్చితే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

Hyderabad: ట్రేడింగ్‌ పేరిట సైబర్‌ మోసం

Hyderabad: ట్రేడింగ్‌ పేరిట సైబర్‌ మోసం

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని ఆశపడి.. సైబర్‌ క్రిమినల్స్‌ చేతికి చిక్కిన బాధితుడు రూ. 78.70 లక్షలు పోగొట్టుకున్నాడు.

Online Betting: ప్రాణాలు తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..

Online Betting: ప్రాణాలు తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సురేశ్, హేమలత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి హరీశ్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఇతను బెట్టింగులకు బానిసయ్యాడు.

Quick justice సైబర్‌ బాధితులకు ఇక సత్వర న్యాయం

Quick justice సైబర్‌ బాధితులకు ఇక సత్వర న్యాయం

ఇటీవల ఇంటర్నెట్‌ వాడకం పెరుగుతున్నట్టే సైబర్‌ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి.చాలామంది వారికి తెలియకుండానే సైబర్‌ నేరస్తులబారిన పడి రూ.లక్షలు కోల్పోతున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌ రుణాలు తీసుకుని మొత్తం చెల్లించినా ఇంకా కట్టాలని సైబర్‌ నేరస్తుల బెదిరింపులకు లోనవుతున్నారు. సైబర్‌ దాడికి గురైనవారు ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక సతమతమవుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి