• Home » Ongole

Ongole

 నేడే ఒంగోలులో మాక్‌ పోలింగ్.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

నేడే ఒంగోలులో మాక్‌ పోలింగ్.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

Andhrapradesh: ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై ఈరోజు (సోమవారం) నుంచి అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు మాక్ పోలింగ్ జరుగనుంది. రోజుకు మూడు ఈవీఎంలు చొప్పున అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఒంగోలులో మొత్తం 12 పోలింగ్ కేంద్రాల్లో అనగా... 6,26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఈసీ అధికారులు పరిశీలించనున్నారు.

AP News : ఉన్నదంతా దోచేసి, ఖాళీ ఖజానా ఇచ్చిన వైసీపీ!

AP News : ఉన్నదంతా దోచేసి, ఖాళీ ఖజానా ఇచ్చిన వైసీపీ!

‘గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దోచేసి, ఖజానాను ఖాళీ చేసింది. రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళుతున్నారు’ అని పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు.

Balineni Vs Damacharla: కౌంటింగ్ రోజు పారిపోయి ఇప్పుడొచ్చి నీతులా..?

Balineni Vs Damacharla: కౌంటింగ్ రోజు పారిపోయి ఇప్పుడొచ్చి నీతులా..?

వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) మానసికంగా బ్యాలెన్స్ తప్పారని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు(MLA Janardhana Rao) అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బాలినేని, ఆయన కొడుకు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావని మండిపడ్డారు. శ్రీనివాసరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలను జిల్లా ప్రజలు గుర్తించారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

Balineni : జనసేనలో చేరికపై బాలినేని ఏమన్నారంటే..?

Balineni : జనసేనలో చేరికపై బాలినేని ఏమన్నారంటే..?

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Balineni Srinivas Reddy) వైసీపీకి గుడ్ బై చెప్పి.. జనసేనలో చేరుతున్నారంటూ ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి నేటి వరకూ పెద్ద ఎత్తునే ప్రచారం జరుగుతోంది.

Hyderabad: సికింద్రాబాద్‌ నుంచి ‘దివ్య జ్యోతిర్లింగ దర్శనయాత్ర’ రైలు..

Hyderabad: సికింద్రాబాద్‌ నుంచి ‘దివ్య జ్యోతిర్లింగ దర్శనయాత్ర’ రైలు..

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(Secunderabad Railway Station) నుంచి శ్రావణమాసం ప్రత్యేక రైలును నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ‘దివ్య జ్యోతిర్లింగ దర్శన యాత్ర’ పేరిట ఆగస్టు 4 నుంచి 12 వరకు పలు పుణ్యక్షేత్రాలను దర్శించేలా టూర్‌ను ప్లాన్‌ చేశారు.

 Prakasam district : దొరికిన దొంగలను వదిలేసి..

Prakasam district : దొరికిన దొంగలను వదిలేసి..

దొంగల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా దొరికిన సొత్తును అప్పగించడంలో చేతివాటం ప్రదర్శించిన ప్రకాశం జిల్లా చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

APSRTC: చెవిరెడ్డి చేతికి ఆర్టీసీ స్థలాలు!

APSRTC: చెవిరెడ్డి చేతికి ఆర్టీసీ స్థలాలు!

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ భూములపై కన్నేశారు. ఓ ప్రైవేటు మాల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు.

YSRCP: వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. టీడీపీలోకి ఎంట్రీ లేదన్న చంద్రబాబు

YSRCP: వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. టీడీపీలోకి ఎంట్రీ లేదన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా రాజీనామా చేయడం మొదలుపెట్టారు. మాజీ మంత్రి, సీనియర్ నేత రావెల కిశోర్ బాబుతో మొదలైన రాజీనామాలు ఇంకా ఆగలేదు. ఇప్పుడే అసలు సిసలైన సినిమా వైసీపీ మొదలైనట్లుగా నేతలు వరుస రాజీనామాలు చేసేస్తున్నారు..

Balineni Srinivas: బాలినేని జనసేనలోకి జంప్ అవుతారా..?

Balineni Srinivas: బాలినేని జనసేనలోకి జంప్ అవుతారా..?

బాలినేని శ్రీనివాస్ (Balineni Srinivasa Reddy).. వైసీపీకి (YSR Congress) గుడ్ బై చెప్పేస్తారా..? ఇక పార్టీలో ఉండకూడదని ఫిక్స్ అయ్యారా..? వైఎస్ జగన్‌తో (YS Jagan) ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమేనని.. కుమారుడితో కలిసి జనసేనలోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారా..? మూడో కంటికి తెలియకుండా లోలోపలే చర్చలు కూడా జరుగుతున్నాయా..? అంటే..

YCP Party: సర్వీసు ఓట్లనూ వదల్లేదు!

YCP Party: సర్వీసు ఓట్లనూ వదల్లేదు!

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో నానా గందరగోళం సృష్టించడానికి జగన్‌ సర్కారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో వారి కన్ను సర్వీసు ఓట్లపై పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి