• Home » Om Birla

Om Birla

Parliament: పార్లమెంటులో ప్రజా పద్దుల సంఘం ఏర్పాటు.. ఛైర్మన్‌గా కేసీ వేణుగోపాల్

Parliament: పార్లమెంటులో ప్రజా పద్దుల సంఘం ఏర్పాటు.. ఛైర్మన్‌గా కేసీ వేణుగోపాల్

పార్లమెంటులో ప్రజాపద్దుల సంఘాన్ని(Public Accounts Committee) ఏర్పాటు చేస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla) శుక్రవారం ప్రకటన జారీ చేశారు.

Lok Sabha Speaker: స్పీకర్ ఓం బిర్లా తేనిటి విందు..

Lok Sabha Speaker: స్పీకర్ ఓం బిర్లా తేనిటి విందు..

పార్లమెంట్ వర్షకాల సమావేశాలు నిన్నటితో (శుక్రవారం) ముగిశాయి. లోక్ సభ వాయిదా పడిన వెంటనే స్పీకర్ ఓం బిర్లా తేనిటి విందు ఇచ్చారు. టీ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ సా, కిరణ్ రిజిజు, రామ్మోహన్ నాయుడు, పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, కనిమోళి తదితరులు హాజరయ్యారు.

Rammohan Naidu:  కేంద్రమంత్రి రామ్మోహన్‌ను అభినందించిన లోక్‌సభ స్పీకర్

Rammohan Naidu: కేంద్రమంత్రి రామ్మోహన్‌ను అభినందించిన లోక్‌సభ స్పీకర్

Andhrapradesh: కింజరాపు రామ్మోహన్ నాయుడు. తండ్రి ఎర్రన్నాయుడు మరణానంతరం 26 సంవత్సరాలకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రామ్మోహన్ టీడీపీలో అంచలంచెలుగా ఎదిగారు. మూడు సార్లు వరుసగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఉంటూ ఏపీలో అనేక సమస్యలపై పార్లమెంటులో గళమెత్తారు. ఇప్పుడు కేంద్రమంత్రిగా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు.

Lok Sabha Video: జేబులో చేయి తీసి మాట్లాడండి.. కేంద్ర మంత్రికి స్పీకర్ మందలింపు

Lok Sabha Video: జేబులో చేయి తీసి మాట్లాడండి.. కేంద్ర మంత్రికి స్పీకర్ మందలింపు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో సభలో గురువారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Delhi High Court: అంజలి బిర్లాకు వ్యతిరేకంగా పోస్ట్‌లు.. కీలక ఆదేశాలు

Delhi High Court: అంజలి బిర్లాకు వ్యతిరేకంగా పోస్ట్‌లు.. కీలక ఆదేశాలు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ప్రతిష్టకు భంగం కలిగేంచేలా సోషల్ మీడియాలో వైరలవుతున్న పోస్ట్‌లను తొలగించాలని ఎక్స్ కార్పొరేషన్‌తోపాటు గూగుల్ ఇంటర్నేషనల్ కంపెనీని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది.

Union Budget Session: బడ్జెట్‌కు వేళాయే..!!

Union Budget Session: బడ్జెట్‌కు వేళాయే..!!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్నాయి. 16 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి. ఆగస్ట్ 12వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. 23వ తేదీన ఉదయం 11 గంటలకు సభకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పిస్తారు.

Mumbai : యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీపై కేసు నమోదు

Mumbai : యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీపై కేసు నమోదు

ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీపై మహారాష్ట్ర సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ధ్రువ్‌ రాఠీ పేరిట ఉన్న ఓ పేరడీ ‘ఎక్స్‌’ ఖాతా నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కుమార్తెకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్టు చేసిన నేపథ్యంలో..

Parliament Session: మోదీ ప్రసంగిస్తుండగా సభ్యులకు ఆదేశాలు.. రాహుల్‌ను మందలించిన స్పీకర్ ఓం బిర్లా

Parliament Session: మోదీ ప్రసంగిస్తుండగా సభ్యులకు ఆదేశాలు.. రాహుల్‌ను మందలించిన స్పీకర్ ఓం బిర్లా

రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు లోక్‌సభలో సమాధానమిస్తుండగా సభలో గలభా చోటుచేసుకుంది. దీంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మందలించారు.

Om Birla: మోదీకి తలవంచడంపై ఓం బిర్లా ఏమన్నారంటే..?

Om Birla: మోదీకి తలవంచడంపై ఓం బిర్లా ఏమన్నారంటే..?

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదులు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారంనాడు చేసిన ఒక ప్రస్తావనకు సభాపతి ఓం బిర్లా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. పెద్దలను గౌరవించడమనే సంస్కృతిని తాను పాటించినట్టు చెప్పారు.

Lok Sabha:నీట్ పేపర్ లీకేజీపై చర్చకు లోక్‌సభలో విపక్షాల పట్టు..

Lok Sabha:నీట్ పేపర్ లీకేజీపై చర్చకు లోక్‌సభలో విపక్షాల పట్టు..

రెండు రోజుల విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 24వ తేదీన లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగా.. మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి