• Home » Olympics 2024

Olympics 2024

Olympics 2024: ఒలింపిక్స్‌ నుంచి ఔట్..!!

Olympics 2024: ఒలింపిక్స్‌ నుంచి ఔట్..!!

ఒలింపిక్స్‌లో తెలుగు ప్లేయర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. తప్పకుండా పతకం కొడతారని అనుకుంటే, ఇంటిముఖం పట్టారు. తెలుగు ఆటగాళ్లు పీవీ సింధు, నిఖత్ జరీన్, సాత్విక్ సాయిరాజ్ జోడీ పేలవంగా ప్రదర్శించారు. దాంతో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించారు.

Swapnil Kushale :  ఖుష్‌.. కుశాలె

Swapnil Kushale : ఖుష్‌.. కుశాలె

పారిస్‌ గేమ్స్‌ పతక రేసులో ఉన్నారంటూ ఎవరెవరి గురించో మాట్లాడుకున్నారు.. కానీ అతడి గురించి ఎవరికీ అంచనాల్లేవు. కనీసం ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాడన్న ఆశలు కూడా పెట్టుకోలేదు. అనామకుడిగా బరిలోకి దిగిన.. 28 ఏళ్ల షూటర్‌ స్వప్నిల్‌ కుశాలె లక్ష్యంపైనే గురి పెట్టాడు. చివరకు ఎవరికీ పట్టింపులేని

నడాల్‌.. ఒలింపిక్స్‌ ఆఖరి మ్యాచ్‌..

నడాల్‌.. ఒలింపిక్స్‌ ఆఖరి మ్యాచ్‌..

స్పెయిన్‌ దిగ్గజం రఫెల్‌ నడాల్‌ ఒలింపిక్స్‌లో చివరి ఆట ఆడేశాడు. తన దేశానికే చెందిన యువ సంచలనం కార్లోస్‌

Paris Olympics: బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు భారత్..

Paris Olympics: బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు భారత్..

పారిస్ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్ ఆటగాడు లక్ష్యసేన్ క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. పురుషుల, మహిళల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.

Paris Olympics: పోరాడి ఓడిన బ్యాడ్మింటన్ జట్టు..

Paris Olympics: పోరాడి ఓడిన బ్యాడ్మింటన్ జట్టు..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్ విభాగంగా అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి.. సెమీస్‌కు దూసుకెళ్లింది.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న లక్ష్యసేన్..

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న లక్ష్యసేన్..

పారిస్ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ క్రీడాకారులు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్, సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో కొనసాగుతున్న పీవీ సింధు జైత్రయాత్ర..

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో కొనసాగుతున్న పీవీ సింధు జైత్రయాత్ర..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌లో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పురుషుల డబుల్స్‌లో వరుసగా ఆడిన రెండు మ్యాచ్‌లు గెలవగా.. తాజాగా తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సైతం గ్రూప్ ఎంలో వరుసగా రెండో లీగ్‌ మ్యాచ్‌లో విజయం సాధించింది.

Olympic: తక్షణమే జాబ్ నుంచి తొలగింపు..!!

Olympic: తక్షణమే జాబ్ నుంచి తొలగింపు..!!

ఒలింపిక్ కామెంటేటర్ బాబ్ బల్లార్డ్ నోటి దూలను ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా మహిళ జట్టును అవహేళనగా మాట్లాడారు. ఆ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. బాబ్ సహచరులు కూడా అతని కామెంట్లను ఖండించారు. ఇంకేముంది టెలివిజన్ బ్రాడ్ కాస్టర్ యూరోస్పోర్ట్స్ కంపెనీ చర్యలు తీసుకుంది. తక్షణమే బాబ్‌ను విధుల నుంచి తప్పించింది.

Delhi : నల్లమల చెంచులే టైగర్‌ ట్రాకర్లు

Delhi : నల్లమల చెంచులే టైగర్‌ ట్రాకర్లు

రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో నివసించే చెంచులు టైగర్‌ ట్రాకర్లని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ 112వ ఏపిసోడ్‌లో భాగంగా ఆయన మాట్లాడారు.

Paris Olympics 2024: పారిస్ ఒలంపిక్స్‌లో భారత్ బోణీ.. తొలి ఇండియన్‌గా రికార్డ్

Paris Olympics 2024: పారిస్ ఒలంపిక్స్‌లో భారత్ బోణీ.. తొలి ఇండియన్‌గా రికార్డ్

పారిస్ ఒలంపిక్స్ 2024లో భారత్ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. ఈ విశ్వ క్రీడలు ప్రారంభమైన మూడో రోజున ఓ కాంస్య పతకం భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మెడల్‌ను..

తాజా వార్తలు

మరిన్ని చదవండి