• Home » Olympic Sports

Olympic Sports

Paris Olympics: సెమీస్‌లో నిరాశపర్చిన లక్ష్యసేన్..

Paris Olympics: సెమీస్‌లో నిరాశపర్చిన లక్ష్యసేన్..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ నిరాశపర్చాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ విక్టర్ ఆక్సెల్సెన్‌‌ చేతిలో ఓడిపోయాడు.

Central Govt :  పారిస్‌ వెళ్లేందుకు మాన్‌కు అనుమతివ్వలేం

Central Govt : పారిస్‌ వెళ్లేందుకు మాన్‌కు అనుమతివ్వలేం

భారత హాకీ జట్టుకు మద్దతు తెలిపేందుకు పారిస్‌ ఒలింపిక్స్‌ వెళ్లాలని నిర్ణయించుకున్న పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌కు కేంద్రం అనుమతి నిరాకరించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హకీ జట్టు ఆగస్టు 4న

Olympics 2024: ఒలింపిక్స్‌ నుంచి ఔట్..!!

Olympics 2024: ఒలింపిక్స్‌ నుంచి ఔట్..!!

ఒలింపిక్స్‌లో తెలుగు ప్లేయర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. తప్పకుండా పతకం కొడతారని అనుకుంటే, ఇంటిముఖం పట్టారు. తెలుగు ఆటగాళ్లు పీవీ సింధు, నిఖత్ జరీన్, సాత్విక్ సాయిరాజ్ జోడీ పేలవంగా ప్రదర్శించారు. దాంతో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించారు.

Swapnil Kushale :  ఖుష్‌.. కుశాలె

Swapnil Kushale : ఖుష్‌.. కుశాలె

పారిస్‌ గేమ్స్‌ పతక రేసులో ఉన్నారంటూ ఎవరెవరి గురించో మాట్లాడుకున్నారు.. కానీ అతడి గురించి ఎవరికీ అంచనాల్లేవు. కనీసం ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాడన్న ఆశలు కూడా పెట్టుకోలేదు. అనామకుడిగా బరిలోకి దిగిన.. 28 ఏళ్ల షూటర్‌ స్వప్నిల్‌ కుశాలె లక్ష్యంపైనే గురి పెట్టాడు. చివరకు ఎవరికీ పట్టింపులేని

Paris Olympics: బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు భారత్..

Paris Olympics: బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు భారత్..

పారిస్ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్ ఆటగాడు లక్ష్యసేన్ క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. పురుషుల, మహిళల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న లక్ష్యసేన్..

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న లక్ష్యసేన్..

పారిస్ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ క్రీడాకారులు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్, సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో కొనసాగుతున్న పీవీ సింధు జైత్రయాత్ర..

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో కొనసాగుతున్న పీవీ సింధు జైత్రయాత్ర..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌లో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పురుషుల డబుల్స్‌లో వరుసగా ఆడిన రెండు మ్యాచ్‌లు గెలవగా.. తాజాగా తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సైతం గ్రూప్ ఎంలో వరుసగా రెండో లీగ్‌ మ్యాచ్‌లో విజయం సాధించింది.

Olympic: తక్షణమే జాబ్ నుంచి తొలగింపు..!!

Olympic: తక్షణమే జాబ్ నుంచి తొలగింపు..!!

ఒలింపిక్ కామెంటేటర్ బాబ్ బల్లార్డ్ నోటి దూలను ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా మహిళ జట్టును అవహేళనగా మాట్లాడారు. ఆ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. బాబ్ సహచరులు కూడా అతని కామెంట్లను ఖండించారు. ఇంకేముంది టెలివిజన్ బ్రాడ్ కాస్టర్ యూరోస్పోర్ట్స్ కంపెనీ చర్యలు తీసుకుంది. తక్షణమే బాబ్‌ను విధుల నుంచి తప్పించింది.

Delhi : నల్లమల చెంచులే టైగర్‌ ట్రాకర్లు

Delhi : నల్లమల చెంచులే టైగర్‌ ట్రాకర్లు

రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో నివసించే చెంచులు టైగర్‌ ట్రాకర్లని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ 112వ ఏపిసోడ్‌లో భాగంగా ఆయన మాట్లాడారు.

Olympic Games Paris 2024: పతకాల పట్టికలో తొలిరోజు భారత్ ఖాతా తెరుస్తుందా.. ఆశలన్నీ వాళ్లపైనే..

Olympic Games Paris 2024: పతకాల పట్టికలో తొలిరోజు భారత్ ఖాతా తెరుస్తుందా.. ఆశలన్నీ వాళ్లపైనే..

పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి పతకాలకు సంబంధించిన ఈవెంట్లు ప్రారంభమవుతాయి. తొలిరోజు భారత్ పతకాల పట్టికలో ఖాతాతెరవాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి