Home » Olympic Games
ఒక్క రోజులోనే ఎంత తేడా.. పతక రేసులో ఉన్న పలువురు అథ్లెట్లు గురువారం తీవ్రంగా నిరాశపర్చగా, 24 గంటలు గడవక ముందే ఇతర విభాగాల్లో భారత్ మెరుగైన ప్రదర్శన కొనసాగించింది. రెండు కాంస్యాలతో జోరు మీదున్న యువ షూటర్ మను భాకర్ తాజాగా
స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పారి్సలో రికార్డుస్థాయి ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. సహచరులంతా విఫలమైన చోట.. 22 ఏళ్ల సేన్ మాత్రం సెమీఫైనల్లో ప్రవేశించి బ్యాడ్మింటన్లో భారత పతక ఆశలను
ఒలింపిక్స్లో తెలుగు ప్లేయర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. తప్పకుండా పతకం కొడతారని అనుకుంటే, ఇంటిముఖం పట్టారు. తెలుగు ఆటగాళ్లు పీవీ సింధు, నిఖత్ జరీన్, సాత్విక్ సాయిరాజ్ జోడీ పేలవంగా ప్రదర్శించారు. దాంతో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించారు.
పారిస్ గేమ్స్ పతక రేసులో ఉన్నారంటూ ఎవరెవరి గురించో మాట్లాడుకున్నారు.. కానీ అతడి గురించి ఎవరికీ అంచనాల్లేవు. కనీసం ఫైనల్స్కు అర్హత సాధిస్తాడన్న ఆశలు కూడా పెట్టుకోలేదు. అనామకుడిగా బరిలోకి దిగిన.. 28 ఏళ్ల షూటర్ స్వప్నిల్ కుశాలె లక్ష్యంపైనే గురి పెట్టాడు. చివరకు ఎవరికీ పట్టింపులేని
అమెరికన్ సూపర్ స్టార్ సిమోన్ బైల్స్ అదరగొట్టింది. అంచనాలను నిలబెట్టుకొంటూ మహిళల జిమ్నాస్టిక్స్ వ్యక్తిగత ఆల్రౌండ్ విభాగంలో స్వర్ణ పతకం కొల్లగొట్టింది. గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో బైల్స్ మొత్తం 59.131 పాయింట్లతో
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ ఆటగాడు లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాడు. పురుషుల, మహిళల సింగిల్స్లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్ విభాగంగా అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్ ఫైనల్స్లో విజయం సాధించి.. సెమీస్కు దూసుకెళ్లింది.
రెపిచేజ్..ఇప్పటికే కొన్ని క్రీడల్లో అమల్లో ఉన్నా ఈ ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లోనూ దీన్ని ప్రవేశపెట్టారు. ఫ్రెంచ్ పదం ‘రెపిచెర్’ నుంచి వచ్చిన రెపిచేజ్ అంటే ఏమిటి? రెపిచేజ్ అంటే సామాన్యార్థంలో ‘రక్షించడం’. ఏదేని పోటీ ప్రిలిమినరీ
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ క్రీడాకారులు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్, సింగిల్స్లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్లో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పురుషుల డబుల్స్లో వరుసగా ఆడిన రెండు మ్యాచ్లు గెలవగా.. తాజాగా తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సైతం గ్రూప్ ఎంలో వరుసగా రెండో లీగ్ మ్యాచ్లో విజయం సాధించింది.