Home » Odisha
భువనేశ్వర్: భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్గా శుక్రవారం ఉదయం 10 గంటలకు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్భవన్లో హరిబాబుతో ప్రమాణస్వీకారం చేయించారు.
Bihar CM Nitish Kumar, Odish Ex CM Naveen Patnaik: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ సీఎం, జేడీ (యూ) అధినేత నితీష్ కుమార్, ఒడిశా మాజీ సీఎం, బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్లకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి చెందిన కంభంపాటి హరిబాబు ఒడిశా నూతన గవర్నర్గా నియమితులయ్యారు.
పోలవరం ప్రాజెక్టు డిశ్చార్జ్ సామర్థ్యాన్ని 36 నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచుతూ డిజైన్లను సమూలంగా మార్చేశారని, దీనివల్ల ఒడిశాలోని గిరిజన...
షెడ్యూల్ ప్రకారం రాజ్యసభకు ఉప ఎన్నికలు డిసెంబర్ 20న నిర్వహిస్తారు. అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానా నుంచి ఆరుగురు సభ్యులను రాజ్యసభకు ఎంపిక చేయాల్సి ఉంది.
ఒడిశా నుంచి నగరానికి వచ్చి ఆమ్ఫెటమైన్ డ్రగ్స్ను విక్రయిస్తున్న దంపతులను బేగంపేట పోలీసులతో కలిసి సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు.. డ్రగ్స్ కొనుగోలు చేసిన మరో 11 మంది వినియోగదారులనూ అదుపులోకి తీసుకున్నారు.
అధికారం తమ జన్మహక్కుగా భావిస్తూ వచ్చిన వాళ్లు పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమయ్యారని, తమను కాకుండా వేరేవారికి ప్రజలు ఆశీర్విదించడం గిట్టక మొదటి రోజు నుంచే ప్రజలపై కన్నెర్ర చేశారని విపక్షాలకు చురకలు వేశారు.
ఒడిశాలోని వివిధ జిల్లాల్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత సవ్యసాచి పాండ తీవ్ర అలజడి సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.
ఆవు పేడలో భారీగా నోట్ల కట్టలు బయటపడిన ఉదంతం ఒడిసా రాష్ట్రంలో వెలుగుచూసింది.
తాజాగా ఒడిశాలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఏకంగా బస్ చోరీకి గురైంది. దొంగలు బస్సును చోరీ చేస్తున్న ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. షాకైన యజమాని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.