• Home » Odisha

Odisha

Crime News: గోతిలో ఏదో పాతిపెతినట్లు అందరికీ అనుమానం.. చివరకు పోలీసుల సమక్షంలో తవ్వి చూడగా షాకింగ్ సీన్..

Crime News: గోతిలో ఏదో పాతిపెతినట్లు అందరికీ అనుమానం.. చివరకు పోలీసుల సమక్షంలో తవ్వి చూడగా షాకింగ్ సీన్..

ఒకే ఒక్క ఘటనతో ఆ ఊరు ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పని మీద ఇంటి నుంచి బయటికి వెళ్లిన మహిళ రాత్రవుతున్నా తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడి రాత్రంతా వెతికారు. అయినా ఆమె జాడమాత్రం కనిపించలేదు. మరసటి రోజు...

Crime news: పూజలు చేయాలంటూ పామును తీసుకొచ్చి రాత్రివేళ ఇంట్లో వదిలిన భర్త.. నెల రోజుల తర్వాత బయటపడ్డ షాకింగ్ ట్విస్ట్..

Crime news: పూజలు చేయాలంటూ పామును తీసుకొచ్చి రాత్రివేళ ఇంట్లో వదిలిన భర్త.. నెల రోజుల తర్వాత బయటపడ్డ షాకింగ్ ట్విస్ట్..

దంపతుల మధ్య తలెత్తే గొడవలు చాలా వరకు త్వరగా సర్దుమణుగుతుంటాయి. అయితే కొన్నిసార్లు ఈ గొడవలు చిత్రవిచిత్రమైన మలుపులు తీసుకుంటుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి...

Puri Stampede: పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట..10 మందికి గాయాలు

Puri Stampede: పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట..10 మందికి గాయాలు

ఒడిశాలోని సుప్రసిద్ధ పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మందికి పైగా భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను పూరీ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Pralay Missile: 'ప్రళయ్' క్షిపణి పరీక్ష విజయవంతం

Pralay Missile: 'ప్రళయ్' క్షిపణి పరీక్ష విజయవంతం

భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో మరో అస్త్రం సిద్ధమవుతోంది. ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి 'ప్రళయ్'ను మంగళవారంనాడు విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరప్రాతంలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఉదయం 9.50 గంటలకు ప్రళయ్ క్షిపణిని పరీక్షించినట్టు రక్షణశాఖ అధికారులు తెలిపారు.

Odisha: బిహార్ బాటలో ఒడిశా.. కుల గణన ప్రారంభించిన అధికారులు

Odisha: బిహార్ బాటలో ఒడిశా.. కుల గణన ప్రారంభించిన అధికారులు

బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar)బాటలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(Naveen Patnaik) నడుస్తున్నారు. ఏ విషయంలో అనుకుంటున్నారా.. బిహార్(Bihar) లో ఇటీవల కుల గణన నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. లోక్ సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కుల గణన(Caste Census) చేపట్టి సర్వే వివరాలు విడుదల చేయాలని భావిస్తోంది.

Viral News: 3 రూపాయల కోసం ఆశపడితే.. చివరకు రూ.25 వేలు మటాష్.. జిరాక్స్ షాపులో కనివీని ఎరుగని ఘటన..!

Viral News: 3 రూపాయల కోసం ఆశపడితే.. చివరకు రూ.25 వేలు మటాష్.. జిరాక్స్ షాపులో కనివీని ఎరుగని ఘటన..!

చిల్లర తిరిగి ఇవ్వమని ఎంత అడిగినా దుకాణాదారుడు తిరిగి ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి చేసిన పనేంటో తెలిస్తే..

Scrub Typhus: ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కలకలం.. కొత్తగా 11 కేసులు నమోదు.. మొత్తంగా 180 కేసులు

Scrub Typhus: ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కలకలం.. కొత్తగా 11 కేసులు నమోదు.. మొత్తంగా 180 కేసులు

ఇటు కేరళలో నిపా వైరస్ తీవ్ర కలకలం సృష్టిస్తుంటే.. అటు ఒడిశాను ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి వణికిస్తోంది. రోజురోజుకి ఒడిశా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా..

Wife: ఏ మహిళకూ రాకూడని కష్టం.. ఇంటికి వస్తానని ఫోన్ చేసిన భర్త మిస్సింగ్.. 15 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్తే..!

Wife: ఏ మహిళకూ రాకూడని కష్టం.. ఇంటికి వస్తానని ఫోన్ చేసిన భర్త మిస్సింగ్.. 15 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్తే..!

సమస్యల పరిష్కారం కోసం కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అయితే కొన్నిసార్లు ఎన్నిసార్లు పోలీసుల చుట్టూ తిరిగినా సమస్య మాత్రం పరిష్కారం కాదు. ఇంకొన్నిసార్లు సమస్య పరిష్కారం కాకపోగా.. మరిన్ని కొత్త సమస్యలు తలెత్తుతుంటాయి. తాజాగా...

G20 Summit : ‘వసుధైక కుటుంబం’ కల సాకారానికి కృషి : మోదీ

G20 Summit : ‘వసుధైక కుటుంబం’ కల సాకారానికి కృషి : మోదీ

దాదాపు 30 దేశాల అగ్ర నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్న జీ20 సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ శిఖరాగ్ర సదస్సులోని మూడో సెషన్ ‘ఒకే భవిష్యత్తు’పై దృష్టి సారించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

Odisha Train Tragedy: ఒడిశా రైలు ఘటనపై కీలక పరిణామం.. వారిపై సీబీఐ ఛార్జ్‌షీటు దాఖలు

Odisha Train Tragedy: ఒడిశా రైలు ఘటనపై కీలక పరిణామం.. వారిపై సీబీఐ ఛార్జ్‌షీటు దాఖలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు దుర్ఘటన వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. శనివారం ముగ్గురు రైల్వే ఉద్యోగులపై...

తాజా వార్తలు

మరిన్ని చదవండి