• Home » Odisha

Odisha

Puri: రత్నభాండాగారాన్ని తెరిచిన ఎస్పీకి అస్వస్థత

Puri: రత్నభాండాగారాన్ని తెరిచిన ఎస్పీకి అస్వస్థత

పూరీ జగన్నాథుడి రత్నభాండాగారాన్ని(Puri Ratna Bhandar) ఒడిశా అధికారుల బృందం ఆదివారం విజయవంతంగా బయటకి తీసుకువచ్చింది. బయటకి తెచ్చిన వెంటనే సిబ్బంది భాండాగార పెట్టెలను శుభ్రం చేశారు.

Puri Ratna Bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. లోపలకి వెళ్లిన బృందం

Puri Ratna Bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. లోపలకి వెళ్లిన బృందం

పూరీ జగన్నాథ స్వామి రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ఆధివారం ప్రారంభమైంది. ఆ క్రమంలో ఆలయ పూజారులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. మరికాసేపట్లో రత్న భాండాగారాన్ని అధికారులు తెరవనున్నారు.

Bhubaneswar: కాసేపట్లో తెరుచుకోనున్న పూరీ ఆలయ రత్నభాండాగారం..

Bhubaneswar: కాసేపట్లో తెరుచుకోనున్న పూరీ ఆలయ రత్నభాండాగారం..

భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రం పూరీ క్షేత్ర రత్నభాండాగారం మరి కాసేపట్లో తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలు, ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి, అందులోని సంపదను లెక్కించారు. అప్పట్లో ఈ లెక్కింపు ప్రక్రియ 70 రోజుల పాటు కొనసాగింది.

Road Accident: ఒడిశాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి మృతి

Road Accident: ఒడిశాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి మృతి

ఒడిశాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ముగ్గురు చనిపోయారు. రాష్ట్రానికే చెందిన మరో 15మందికి గాయాలయ్యాయి.

Ratna Bhandar: పూరీ రత్నభాండాగారం రక్షణగా కింగ్ కోబ్రాలు? తెరవడానికి జంకుతున్న అధికారులు!

Ratna Bhandar: పూరీ రత్నభాండాగారం రక్షణగా కింగ్ కోబ్రాలు? తెరవడానికి జంకుతున్న అధికారులు!

ఒడిశాలోని పూరీ శ్రీ క్షేత్ర రత్న భాండాగారం(Jagannath's Ratna Bhandar) రహస్య గది తెరిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం ఆ రహస్య గదిలోని ఖజానాను బయటి ప్రపంచానికి చూపించనున్నారు. 46 ఏళ్ల తరువాత ఆ గది తెరవబోతుండటంతో అందులో కింగ్ కోబ్రా వంటి విష సర్పాలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావించి తెరవడానికి జంకుతున్నారు.

Stampede in Jagannath Puri Rath Yatra: జగన్నాథుడి రథ యాత్రలో అపశృతి.. తొక్కిసలాటలో ఒకరు మృతి, పలువురికి గాయాలు

Stampede in Jagannath Puri Rath Yatra: జగన్నాథుడి రథ యాత్రలో అపశృతి.. తొక్కిసలాటలో ఒకరు మృతి, పలువురికి గాయాలు

జగన్నాథుడి రథ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఇటీవల ఉత్తర ప్రదేశ్ సత్సంగ్ యాత్ర తొక్కిసలాట ఘటన మరువక ముందే.. జగన్నాథుడి రథ యాత్రలో తొక్కిసలాట(Stampede in Jagannath Puri Rath Yatra) జరిగింది.

Jagannath Puri Rath Yatra Photos: కమనీయం, రమణీయం.. జగన్నాథుడి రథోత్సవం

Jagannath Puri Rath Yatra Photos: కమనీయం, రమణీయం.. జగన్నాథుడి రథోత్సవం

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర కనులపండువగా జరుగుతోంది. ఒడిశాతోపాటు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పూరీ ఆలయానికి తరలివస్తున్నారు. జై జగన్నాథ్, హరిబోల్ నామస్మరణతో పూరీ విధులన్నీ మార్మోగుతున్నాయి.

Puri Jagannath Rath Yatra: కాసేపట్లో పూరీ జగన్నాథ రథయాత్ర .. పోటెత్తిన లక్షలాది జనం

Puri Jagannath Rath Yatra: కాసేపట్లో పూరీ జగన్నాథ రథయాత్ర .. పోటెత్తిన లక్షలాది జనం

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథ రథయాత్ర(Puri Jagannath Rath Yatra 2024) ఈరోజు కాసేపట్లో మొదలు కానుంది. ఈ క్రమంలో గంటగంటకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆ దివ్య క్షణం కోసం అంతా వేచిచూస్తున్నారు. సింహద్వారం వద్ద స్వామివారి కోసం రథాలు వేచి ఉన్నాయి. ఈ ఏడాది రెండు రోజుల పాటు భక్తులకు రథాలు లాగే భాగ్యం కలగనుంది.

Hyderabad: నైనీలో బొగ్గు తవ్వకాలకు లైన్‌క్లియర్‌..

Hyderabad: నైనీలో బొగ్గు తవ్వకాలకు లైన్‌క్లియర్‌..

ఒడిసాలోని అంగుల్‌ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనిలో తవ్వకాలకు మార్గం సుగమమైంది. కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో స్పందించిన ఒడిసా సర్కారు ఇటీవల అటవీ అనుమతులు మంజూరు చేసింది.

Rath Yatra 2024: పూరి జగన్నాథ్ రథ యాత్రకు ప్రత్యేక రైళ్లు.. ఏపీ నుంచి వెళ్లే రైళ్లివే

Rath Yatra 2024: పూరి జగన్నాథ్ రథ యాత్రకు ప్రత్యేక రైళ్లు.. ఏపీ నుంచి వెళ్లే రైళ్లివే

ఒడిశాలోని పూరి జగన్నాత్ రథయాత్ర(Rath Yatra 2024) సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. గుండిచా యాత్ర, బహుద యాత్ర, సునాబేషాపై అన్‌రిజర్వ్‌డ్‌ ప్యాసింజర్‌ స్పెషల్‌ రైళ్లను నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేశాఖ నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి