Home » Odisha
CM Announcement: ప్రజలకు ముఖ్యమంత్రి శుభవార్త చెప్పారు. ప్రజలకు ప్రతి నెల రూ. 20 వేలు పెన్షన్గా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఈ జనవరి 1వ తేదీని అందజేస్తామని సీఎం ప్రకటించారు.
భువనేశ్వర్లో గురువారం జరిగిన 18వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు సందర్భంగా విదేశీ భారతీయుల కోసం అత్యాధునిక పర్యాటక రైలు 'ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్'ను రిమోట్గా ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) కంపెనీ అంటూ నమ్మించారు. అనేక స్కీమలు పెట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని అమాయక ప్రజల నుంచి సుమారు రూ.200 కోట్లు వసూలు చేశారు.
భువనేశ్వర్: భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్గా శుక్రవారం ఉదయం 10 గంటలకు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్భవన్లో హరిబాబుతో ప్రమాణస్వీకారం చేయించారు.
Bihar CM Nitish Kumar, Odish Ex CM Naveen Patnaik: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ సీఎం, జేడీ (యూ) అధినేత నితీష్ కుమార్, ఒడిశా మాజీ సీఎం, బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్లకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి చెందిన కంభంపాటి హరిబాబు ఒడిశా నూతన గవర్నర్గా నియమితులయ్యారు.
పోలవరం ప్రాజెక్టు డిశ్చార్జ్ సామర్థ్యాన్ని 36 నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచుతూ డిజైన్లను సమూలంగా మార్చేశారని, దీనివల్ల ఒడిశాలోని గిరిజన...
షెడ్యూల్ ప్రకారం రాజ్యసభకు ఉప ఎన్నికలు డిసెంబర్ 20న నిర్వహిస్తారు. అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానా నుంచి ఆరుగురు సభ్యులను రాజ్యసభకు ఎంపిక చేయాల్సి ఉంది.
ఒడిశా నుంచి నగరానికి వచ్చి ఆమ్ఫెటమైన్ డ్రగ్స్ను విక్రయిస్తున్న దంపతులను బేగంపేట పోలీసులతో కలిసి సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు.. డ్రగ్స్ కొనుగోలు చేసిన మరో 11 మంది వినియోగదారులనూ అదుపులోకి తీసుకున్నారు.
అధికారం తమ జన్మహక్కుగా భావిస్తూ వచ్చిన వాళ్లు పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమయ్యారని, తమను కాకుండా వేరేవారికి ప్రజలు ఆశీర్విదించడం గిట్టక మొదటి రోజు నుంచే ప్రజలపై కన్నెర్ర చేశారని విపక్షాలకు చురకలు వేశారు.