• Home » Odisha train accident

Odisha train accident

Odisha train accident: ఏపీకి చెందిన 80 మంది సేఫ్

Odisha train accident: ఏపీకి చెందిన 80 మంది సేఫ్

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 80 మంది ప్రయాణికులు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు

Odisha Train Accident: రైలు ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని

Odisha Train Accident: రైలు ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని

ఒడిశాలో కనీవినీ ఎరుగని మహా విషాదం చోటుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాద స్థలిని శనివారంనాడు సందర్శించారు. పరిస్థితిని సమీక్షిస్తు్న్న కేంద్రం మంత్రులు, రైల్వే అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముమ్మరంగా జరుగుతున్న సహాయక ఏర్పాట్లను పర్వవేక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పరిస్థితిని సమీక్షించారు.

Odisha train accident: ‘ఒడిశా రైలు ప్రమాదం’ ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్ నిజాలు!..

Odisha train accident: ‘ఒడిశా రైలు ప్రమాదం’ ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్ నిజాలు!..

దేశవ్యాప్తంగా పెనువిషాదాన్ని నింపిన ‘ఒడిశా రైలు ప్రమాదం’ (Odisha rail Accident) ఘటనపై నిపుణుల బృందం చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పొరపాటుగా సిగ్నల్ ఇవ్వడమే ఇంతటి ఘోరానికి దారితీసిందని తేలింది.

Odisha train accident Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి