Home » Nuzvid
Andhrapradesh: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేక 24 గంటలుగా 6వేల మంది విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుoటున్నారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీ(Nujiveedu Triple IT)లో ఐదువేల మంది విద్యార్థులు ఆకలి కేకలతో ఇబ్బంది పడుతున్నారు. నాసిరకం భోజనం పెడతున్నారని 5వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు.
తప్పతాగి నోరుజారిన ఇద్దరు యువకులపై నూజివీడు నడిరోడ్డుపై పదిమంది మూకుమ్మడి దాడి చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన నూజివీడు పట్టణ వాసులను ఉలిక్కిపడేలా చేసింది.
విద్యను ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్న విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు షాకిచ్చారు.