• Home » NTR District

NTR District

Atrocities.. ఎన్టీఆర్ జిల్లా: విద్యార్థినిపై అమానుషం..

Atrocities.. ఎన్టీఆర్ జిల్లా: విద్యార్థినిపై అమానుషం..

స్నేహం పేరుతో ఓ యువకుడు యువతికి దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. అదును చూసి.. ఆ యువతిని అత్యాచారం చేసి.. ఆపై నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులకు దిగారు. వారి వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Nandigama: నందిగామ మున్సిపల్ చైర్మన్‌‌గా మండవ కృష్ణకుమారి విజయం

Nandigama: నందిగామ మున్సిపల్ చైర్మన్‌‌గా మండవ కృష్ణకుమారి విజయం

Nandigama Municipal Chairman: నందిగామ మున్సిపల్ చైర్మన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో కృష్ణకుమారికి మద్దతుగా ఎమ్మెల్యే, ఇతర సభ్యులు ఓటేశారు. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన కృష్ణకుమారికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు.

Twist.. మూడో పేరును పరిశీలనలోకి తీసుకున్న అధిష్టానం..

Twist.. మూడో పేరును పరిశీలనలోకి తీసుకున్న అధిష్టానం..

నందిగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలో ట్విస్ట్.. సోమవారం నుంచి దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న శాకమూరి స్వర్ణలతకు టీడీపీ హై కమాండ్ బీ ఫారం పంపించింది. అయితే ఆ పేరును తాము అంగీకరించబోమని ఎమ్మెల్యే సౌమ్య కౌన్సిలర్లను పక్కను పెట్టుకుని సమావేశానికి రాలేదు.

Nandigama: పరువు హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులు.. కొంచెం అయితే యువకుడి పని..

Nandigama: పరువు హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులు.. కొంచెం అయితే యువకుడి పని..

నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన నరసింహారావు అనే వ్యక్తికి ఓ కుమార్తె ఉంది. ఆమె 14 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో తన పరువు పోయిందని నరసింహారావు రగిపోయాడు.

Tragedy: మద్యం మత్తులో నల్లవాగులో పడి ఇద్దరు వ్యక్తుల మృతి..

Tragedy: మద్యం మత్తులో నల్లవాగులో పడి ఇద్దరు వ్యక్తుల మృతి..

ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మండలం, చందాపురంలో విషాదం చోటు చేసుకుంది. చందాపురం, నల్లవాగు చప్తా రైలింగ్ వద్ద ఇద్దరు వ్యక్తులు కూర్చొని మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో వంతెనపై నుండి నీటిలో పడి మృతి చెందారు. మృతులు చందాపురంకు చెందిన సత్యం, జయరాజుగా గుర్తించారు.

Pawan Kalyan: నేను ఆ విషయంలో చాలా బాధ పడుతున్నా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నేను ఆ విషయంలో చాలా బాధ పడుతున్నా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: తనకు ఒక్కో పుస్తకం ఒక్కో భావన కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు మన తెలుగు భాష ఎన్నో ప్రేరణలు కలిగిస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు.

AP NEWS: టూరిజం హబ్‌‌గా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దాలి: కలెక్టర్ లక్ష్మీ షా

AP NEWS: టూరిజం హబ్‌‌గా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దాలి: కలెక్టర్ లక్ష్మీ షా

Sri Lakshmi Shah: ఎన్టీఆర్ జిల్లాను అగ్ర స్థానంలో నిలబెట్టడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. రెవెన్యూ సదస్సులపై నాణ్యత పెంచేలా అధికారులతో చర్చిస్తామని అన్నారు. విజయవాడలో ఉంటున్న స్థానికుల నుంచి ఐడియాలాజీని ఏవిధంగా ఉపయోగించుకోవాలో వారిని అడిగి తెలుసుకుంటామని అన్నారు.

AP News: ఇటుక బట్టీలకు వ్యతిరేకంగా ఆందోళన.. ఎక్కడంటే

AP News: ఇటుక బట్టీలకు వ్యతిరేకంగా ఆందోళన.. ఎక్కడంటే

Andhrapradesh: విజయవాడ - విస్సన్నపేట ప్రధాన రహదారిపై పాత నాగులూరు గ్రామస్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై టెంటు వేసుకుని మరీ గ్రామస్తులు బైఠాయించి నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు సీపీఎం నాయకుల సంఘీభావం తెలిపారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేస్తున్నారు.

CP Rajashekhar: ఆ ఫ్రాడ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండండి.. సీపీ హెచ్చరిక

CP Rajashekhar: ఆ ఫ్రాడ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండండి.. సీపీ హెచ్చరిక

Andhrapradesh: ఎల్‌హెచ్ఎంఎస్ యాప్‌ను ఉపయోగించాలని.. ఈ యాప్‌తో లింక్ చేసేలా ఇళ్లకు కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీపీ రాజశేఖర్ బాబు సూచించారు. ఇటువంటి నేరాలు జరిగితే పోలీసులకు కూడా సమాచారం అందుతుందన్నారు. అపార్ట్‌మెంట్, కాలనీల్లో తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

CM Chandrababu: అలా చేస్తే చర్యలు తీసుకుంటా.. అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్

CM Chandrababu: అలా చేస్తే చర్యలు తీసుకుంటా.. అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్

తేమశాతంలో సేవాకేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని.. కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి