• Home » NTR District

NTR District

Parthasarathi:  ఏపీలో కొత్త కాలనీలపై మంత్రి పార్థసారధి ఏమన్నారంటే?

Parthasarathi: ఏపీలో కొత్త కాలనీలపై మంత్రి పార్థసారధి ఏమన్నారంటే?

Andhrapradesh: జిల్లాలోని జి.కొండూరులో, మైలవరం మండల పరిధిలోని పూరగుట్ట లే అవుట్లలో ఇళ్ల నిర్మాణలను ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్‌తో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌లు గురువారం పరిశీలించారు. నివాసితులతో మంత్రి పార్థసారథి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Video Contest : వీడియోలు చేయండి.. రూ. 30వేలు గెలుకోండి

Video Contest : వీడియోలు చేయండి.. రూ. 30వేలు గెలుకోండి

యూట్యూబర్లు, ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఇలా ఎవరైనా ఈ క్యూఆర్‌ కోడ్లను స్కాన్‌ చేసుకుని వాటి వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ముందుగా పేరు, వివరాలు రిజిస్టర్‌ చేసుకుని..

వివస్త్రను చేసి, చెట్టుకు కట్టి, బ్లేడ్లతో కోసి, రాళ్లతో కొట్టి..

వివస్త్రను చేసి, చెట్టుకు కట్టి, బ్లేడ్లతో కోసి, రాళ్లతో కొట్టి..

అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం తాటిగుంటపల్లె పంచాయతీ షికారుపాలెంలో మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వివాహేతర సంబంధం నెపంతో కొందరు ఆమెను వివస్త్రను చేసి అనంతరం చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టి హింసించారు.

MP Kesineni: నందిగామను ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దుదాం

MP Kesineni: నందిగామను ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దుదాం

Andhrapradesh: నందిగామ నియోజకవర్గ అధికారిక సమీక్షా సమావేశంలో విజయవాడ ఎంపీ కేసినేని శివనాద్ (చిన్ని), ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ... సమస్యలపై ఒకసారి మీ అందరితో మాట్లాడి తెలుసుకోవడమే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసన్నారు.

TDP: అన్నే రామకృష్ణ మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సంతాపం

TDP: అన్నే రామకృష్ణ మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సంతాపం

అమరావతి: ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నె రామకృష్ణ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీలో కీలకమైన ఓటర్‌ వెరిఫికేషన్‌ విభాగంలో రామకృష్ణ సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు.

Boiler Explosion: వరస బాయిలర్ పేలుడు ఘటనలతో దద్దరిల్లుతున్న ఎన్టీఆర్ జిల్లా..

Boiler Explosion: వరస బాయిలర్ పేలుడు ఘటనలతో దద్దరిల్లుతున్న ఎన్టీఆర్ జిల్లా..

వరస బాయిలర్ పేలుడు(Boiler Explosion) ఘటనలతో ఎన్టీఆర్ జిల్లా(NTR District) దద్దరిల్లుతోంది. జగ్గయ్యపేట మండలం బూదవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు ఘటన మరవకముందే ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో మరో ప్రమాదం వెలుగు చూసింది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (NTTPS) ఐదవ యూనిట్ బాయిలర్‌లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి.

TDP: చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకున్నాం: దేవేంద్ర

TDP: చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకున్నాం: దేవేంద్ర

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ రూరల్ పి. నైనవరం, నున్న నుంచి వేళంకిణికి 70 మంది గ్రామస్తులు పయనమయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తే వేళంకిణికి వస్తావని మొక్కుకున్నామని నైనవరం గ్రామస్తులు తెలిపారు. తమ కోరిక నెరవేరిందని, టీడీపీ నాయకుడు దేవేంద్ర ఆధ్వర్యంలో 70 మంది నైనవరం గ్రామస్తులు వేళంకిణికి బయలుదేరి వెళ్లారు.

AP News: సిమెంటు కర్మాగారంలో ప్రమాదం.. మృతుని కుటుంబసభ్యుల ఆందోళన..

AP News: సిమెంటు కర్మాగారంలో ప్రమాదం.. మృతుని కుటుంబసభ్యుల ఆందోళన..

ఎన్టీఆర్ జిల్లా: బూధవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ వద్ద ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఆవాల వెంకటేశ్‌ (35) మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వారితో కలిసి మాట్లాడారు.

New Sand Policy: సోమవారం నుంచే నూతన ఇసుక విధానం..

New Sand Policy: సోమవారం నుంచే నూతన ఇసుక విధానం..

సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా ఇసుక ఉచితం(Free Sand)గా పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సృజన(Collector Srujana) వెల్లడించారు. ఇసుక కావాల్సిన వారు కేవలం రవాణా ఖర్చులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎనిమిది స్టాక్ పాయింట్లలో 5లక్షల మెట్రిక్ టన్నుల లభ్యత ఉందని ఆమె వెల్లడించారు. ఇసుక కావాల్సిన వారు ఆధార్ కార్డుతోపాటు, దిగుమతి చేసుకునే చిరునామా వివరాలు అందించాలని సూచించారు.

AP News: బోదవాడ అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతి

AP News: బోదవాడ అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతి

జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలోని బూదవాడ (Budawada) లోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ (Ultratech cement factory)లో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి