• Home » NTR District

NTR District

AP NEWS: నందిగామలో విగ్రహాల తొలగింపు  ఉద్రిక్తం.. టీడీపీ నేతల ధర్నా

AP NEWS: నందిగామలో విగ్రహాల తొలగింపు ఉద్రిక్తం.. టీడీపీ నేతల ధర్నా

ఎన్టీఆర్ జిల్లా(NTR Distt) నందిగామలో అర్ధరాత్రి నుంచి విగ్రహాలను తొలగించారు. ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తుండడంతో తెలుగుదేశం నేతలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

AP News: ప్రేమ వేధింపులు తాళలేక అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం.. ఇంతకీ ఏం జరిగిందంటే?

AP News: ప్రేమ వేధింపులు తాళలేక అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం.. ఇంతకీ ఏం జరిగిందంటే?

అమ్మాయి వ్యక్తిత్వం నచ్చకపోవడంతో దూరంగా పెట్టగా.. చివరకు ఆ యువతి చేసిన నిర్వాకానికి ఇద్దరు అన్నదమ్ములు తీవ్ర మనోవేదనకు గురై.. ఇక మాకీ బ్రతుకే వద్దన్న పరిస్థితికి తీసుకువచ్చిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

TDP Vs YCP:  టీడీపీ జెండాలను పీకేసీ.. బైక్‌తో తొక్కించి దారుణం

TDP Vs YCP: టీడీపీ జెండాలను పీకేసీ.. బైక్‌తో తొక్కించి దారుణం

జిల్లాలోని ఏ. కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

AP govt School: గొడుగులతో క్లాస్‌రూమ్‌కు విద్యార్థులు.. విస్సన్నపేట స్కూల్‌ పరిస్థితి ఇదీ...      

AP govt School: గొడుగులతో క్లాస్‌రూమ్‌కు విద్యార్థులు.. విస్సన్నపేట స్కూల్‌ పరిస్థితి ఇదీ...      

విస్సన్నపేట జడ్పీ హైస్కూల్‌లో క్లాస్ రూమ్‌లు చెరువును తలపిస్తున్నాయి.

River Flow: ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదకర స్థాయిలో వాగుల ప్రవాహం

River Flow: ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదకర స్థాయిలో వాగుల ప్రవాహం

భారీగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

NTR Flexie : ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు పెట్టిందెవరో చెప్పేసిన ఎంపీ రఘురామ

NTR Flexie : ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు పెట్టిందెవరో చెప్పేసిన ఎంపీ రఘురామ

ఒంగోలులో పెద్ద ఎత్తున నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు.

NTR Dist.: చందర్లపాడులో ఉద్రిక్తత..

NTR Dist.: చందర్లపాడులో ఉద్రిక్తత..

ఎన్టీఆర్ జిల్లా: చందర్లపాడు మండలం, తుర్లపాడు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య చెలరేగిన వివాదం దాడులకు దారితీసింది. పాత గొడవలు నేపథ్యంలో ఒకరిపై ఒకరు కర్రలు, గోడ్డళ్లతో దాడుదలకు దిగడంతో ఐదుగురు గాయపడ్డారు.

Devineni Uma: దిగ్విజయంగా ‘భవిష్యత్‌కు గ్యారంటీ’ బస్సు యాత్ర

Devineni Uma: దిగ్విజయంగా ‘భవిష్యత్‌కు గ్యారంటీ’ బస్సు యాత్ర

భవిష్యత్‌కు గ్యారంటీ బస్సు యాత్రలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరులో జరిగే బహిరంగ సభ ప్రదేశాన్ని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు.

AP News: విస్సన్నపేటలో భారీగా గంజాయి సీజ్

AP News: విస్సన్నపేటలో భారీగా గంజాయి సీజ్

జిల్లాలోని విస్సన్నపేటలో 2200 గ్రాముల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.

NTR Dist.: దర్జాగా బైక్‌పై  వచ్చారు.. సెల్ ఫోన్ కొట్టేశారు..

NTR Dist.: దర్జాగా బైక్‌పై వచ్చారు.. సెల్ ఫోన్ కొట్టేశారు..

ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో ఇద్దరు వ్యక్తలు దర్జాగా బైక్‌పై వచ్చారు.. క్షణాల్లో సెల్ ఫోన్ కొట్టేశారు... దాని విలువ రూ. 42 వేలు. వివరాల్లోకి వెళితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి