Home » NTR District
ఎన్టీఆర్ జిల్లా(NTR Distt) నందిగామలో అర్ధరాత్రి నుంచి విగ్రహాలను తొలగించారు. ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తుండడంతో తెలుగుదేశం నేతలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
అమ్మాయి వ్యక్తిత్వం నచ్చకపోవడంతో దూరంగా పెట్టగా.. చివరకు ఆ యువతి చేసిన నిర్వాకానికి ఇద్దరు అన్నదమ్ములు తీవ్ర మనోవేదనకు గురై.. ఇక మాకీ బ్రతుకే వద్దన్న పరిస్థితికి తీసుకువచ్చిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని ఏ. కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
విస్సన్నపేట జడ్పీ హైస్కూల్లో క్లాస్ రూమ్లు చెరువును తలపిస్తున్నాయి.
భారీగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
ఒంగోలులో పెద్ద ఎత్తున నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు.
ఎన్టీఆర్ జిల్లా: చందర్లపాడు మండలం, తుర్లపాడు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య చెలరేగిన వివాదం దాడులకు దారితీసింది. పాత గొడవలు నేపథ్యంలో ఒకరిపై ఒకరు కర్రలు, గోడ్డళ్లతో దాడుదలకు దిగడంతో ఐదుగురు గాయపడ్డారు.
భవిష్యత్కు గ్యారంటీ బస్సు యాత్రలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరులో జరిగే బహిరంగ సభ ప్రదేశాన్ని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు.
జిల్లాలోని విస్సన్నపేటలో 2200 గ్రాముల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో ఇద్దరు వ్యక్తలు దర్జాగా బైక్పై వచ్చారు.. క్షణాల్లో సెల్ ఫోన్ కొట్టేశారు... దాని విలువ రూ. 42 వేలు. వివరాల్లోకి వెళితే..