Home » NRI
ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపి, తప్పుడు మార్గాల్లో వీసాలు ఇప్పించామని ముగ్గురు భారత సంతతి వ్యక్తులు నేరాన్ని అంగీకరించారు.
. టెక్సాస్ నగరంలోని ఫార్మర్స్విల్లే నగరంలో జరిగే ఈ కార్యక్రమానికి డల్లాస్ ప్రాంతంలోని వారు హాజరుకావాలని కమ్మ సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో ఎంతోమంది తెలుగు రాష్ట్రాలకు చెందిన..
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA) ఆధ్వర్యంలో నవంబర్ 2న కాంటన్ హిందూ టెంపుల్ దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 700 మందికిపైగా ఈ వేడుకకు తరలివచ్చారు. అతిథులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.
మంత్రి లోకేశ్కు శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు ముందుచూపు కారణంగానే ప్రపంచ ఐటీ రంగంలో..
అమెరికాలోని ప్రవాస భారతీయులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని వారు కోరారు. పెట్టుబడుదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం వ్యాపార వేత్తలకు అవసరమైన ప్రోత్సాహాన్ని..
తొలుత సాహితీ ప్రియులందరినీ భాగస్వాములను చేస్తూ గత 78 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక 'మనతెలుగుసిరిసంపదలు' శీర్షికగా చమత్కార గర్భిత పొడుపు పద్యాలు ప్రహేళికలు ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులనుంచి..
24వ తానా ద్వైవార్షిక మహాసభల ఏర్పాట్లకు సంబంధించిన డెట్రాయిట్లో నిర్వహించిన కిక్ ఆఫ్, ఫండ్ రైజింగ్ ఈవెంట్ విజయవంతమైంది. ఈ సందర్భంగా డోనర్ల నుంచి 3 మిలియన్ డాలర్ల మేరకు నిధుల హామి లభించిందని నిర్వాహకులు తెలిపారు.
అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ను డాలస్లో స్థాపించి 10 సంవత్సరాలు పూర్తిఅయిన సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్వర్యంలో దశమ వార్షికోత్సవ వేడుకలు గత ఆదివారం ఘనంగా జరిగాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హ్యారిస్ బర్గ్ నగరంలో మిడ్ అట్లాంటిక్ తానా విభాగం వారు సామాజిక భాద్యతపై అవగాహన కల్పిస్తూ "అడాప్ట్ ఏ హైవే" కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా, అత్యంత రద్దీ గల రహదారిని తానా ఆధ్వర్యంలో దత్తత తీసుకున్నారు.
UK NRI TDP: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరామ్ లండన్ పర్యటనలో ఉన్నారు. శివరామ్ కు అక్కడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత పద్మభూషణ్ రతన్ టాటా చిత్రపటానికి..