Home » NRI
సంగీతరంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారంగా భావించే గ్రామీ పురస్కారన్ని నాలుగు పర్యాయాలు అందుకున్న మహానీయులు జాకీర్ హెస్సేన్ అని కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాత తబలా వాయిద్య విద్వాంసుడు, పద్మవిభూషణ్ జాకీర్ హుస్సేన్ మృతి ప్రపంచంలోని సంగీత ప్రియులందరికీ తీరని లోటని ..
ఆస్ట్రేలియాలో ఉంటున్న ఎన్ఆర్ఐ బ్యాంక్ ఖాతా నుంచి ఆయనకు తెలియకుండానే సుమారు 6.5 కోట్ల రూపాయలను ఇతర ఖాతాలకు మళ్లించి బ్యాంకు సిబ్బంది కొల్లగొట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది.
దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులు సంభవించాయని, దానికి అనుగుణంగా వామపక్ష పార్టీల్లో మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు. భారత్లో సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి..
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళా వేదిక సంయుక్త నిర్వహణలో ఖతార్ దేశ రాజధాని దోహాలో నవంబర్ 22- 23 తేదీల్లో నిర్వహించిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అఖండ విజయం సాధించి, మధ్య ప్రాచ్య దేశాల్లో జరిగిన తొలి తెలుగు సాహితీ సదస్సుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వీడన్ నుంచి వచ్చి ఐదు నెలలపాటు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రవాసాంధ్రుడు ఉన్నం నవీన్కు అరుదైన గౌరవం దక్కింది.
టాంటెక్స్ పాలక మండలి సభ్యులు, సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగతోపన్యాసం చేస్తూ.. 'మాసానికో మహనీయుడు' శీర్షికలో గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయ శర్మ పాండిత్య ప్రతిభా విశేషాలను సభలో వినిపించారు. 'మన తెలుగు సిరి సంపదలు' శీర్షికతో డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. లెనిన్ వేముల గుర్రం జాషువా 'గబ్బిలం' పద్య గానం..
తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు ప్రాంతాల ప్రజల మాండలిక భాషను ఒకే వేదిక మీద ఒకేసారి సమీక్షించడం ఒక్క తానా ప్రపంచ సాహిత్య వేదికకు మాత్రమే సాధ్యమైందన్నారు.
తెలుగు ప్రజలు ఎక్కడున్నా మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగి, ప్రతి కుటుంబం భక్తిశ్రద్ధలతో జరుపుకొనే కార్తీక వన సమాధారన సువాసనలు జపాన్లోనూ వ్యాపించాయి.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఫౌండేషన్లో భారీ స్కాం వెలుగు చూసింది. ఈ ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు.. భారీగా నిధులను తన సొంత కంపెనీకి మళ్లించినట్లు తానాలోని పెద్దలు గుర్తించారు.
208వ సాహిత్య సదస్సు నవంబర్ 24 (ఆదివారం) టెక్సాస్లోని లూయిస్ విల్ నగరంలో జరగనుంది. ఈ నెల తెలుగు భాషా సాహిత్యాలు- సమకాలీన సందిగ్ధ సమస్యలు అంశంపై సాహిత్య సదస్సు నిర్వహించనున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త ..